Breaking News

ngkl

అడ్డదారిలో గురుకుల సీట్లు

అడ్డదారిలో గురుకుల సీట్లు

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తెలంగాణ గురుకుల సెట్ (టీజీ సెట్) ఎంట్రెన్స్ టెస్ట్ లో అధికారులు బోగస్ కే పెద్దపీట వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సెట్ ఎంట్రెన్స్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. దరఖాస్తుల స్వీకరణ నుంచి ఫలితాల వెల్లడి వరకు అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారింది. టీజీ సెట్ ఎంట్రెన్స్ నిర్వహణ ప్రక్రియలో ఉన్న లోపాలను కొందరు గురుకుల, నవోదయ కోచింగ్ […]

Read More
ఖద్దరు నీడన ఖాకీలు..!

ఖద్దరు నీడన ఖాకీలు..!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లాలో చట్టం, న్యాయం అధికారపార్టీ నాయకులకు చుట్టంగా మారుతోంది. అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల, బడానేతల అండదండలతో తాము కోరుకున్న పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ లు పొందుతున్న కొందరి ఎస్సైల వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. తమకు పోస్టింగ్ ఇప్పించినవారి సేవలో తరించడమే కాదు వారు కనుసైగ చేస్తే చాలు తప్పుడు కేసులతో పాటు సామాన్యులకు పోలీస్ మార్క్​ టెస్టీ​ చూపిస్తున్నారు. తమ స్టేషన్ల పరిధిలో తప్పు చేసినోడు మనోడని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు […]

Read More

MLC Elections: 14 ఓట్లకు .. 21మంది సిబ్బందికి ఎన్నికల డ్యూటీ

సామాజికసారథి, నాగర్ ‌కర్నూల్ బ్యూరో: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యంత పకడ్బందీ మధ్య జరిగాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిఓటూ విలువైందే. అయితే జిల్లాలోని తిమ్మాజిపేట మండల పోలింగ్ కేంద్రంలో మొత్తం 14 ఓట్లకు 13 పోలయ్యాయి. 14 ఓట్లకు గాను స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి 21 మంది సిబ్బందిని నియమించారు. పాఠశాలకు కూడా సెలవిచ్చారు. టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తహసీల్దార్, పోలీసుశాఖ, వైద్యశాఖ అధికారులు పరిశీలించారు. […]

Read More
మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీ ఎన్నిక

మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీ ఎన్నిక

సామాజికసారథి, వెల్దండ: నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లిలో మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొమ్ము రమేష్, గౌరవ అధ్యక్షుడిగా ఈదులపల్లి జంగయ్య, ఉపాధ్యక్షుడి ఈదులపల్లి శ్రీనివాస్, దూళ్ల రామస్వామి, ప్రధాన కార్యదర్శి ఈదులపల్లి వెంకటయ్య, కార్యదర్శులుగా ఈదులపల్లి జంగయ్య, తాండ్ర లక్ష్మయ్య ఎన్నికయ్యారు. అలాగే సంయుక్త కార్యదర్శులు కొమ్ము జంగయ్య, ఈదులపల్లి శ్రీకాంత్ సలహాదారులుగా తాండ్ర జంగయ్య, దూళ్ల జంగయ్యతో పాటు 40 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల […]

Read More
2023లో అంతా మంచి జరగాలి

2023లో అంతా మంచి జరగాలి

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: 2023లో రాష్ట్ర ప్రజలతో పాటు నాగర్​ కర్నూల్​ నియోజకవర్గ ప్రజలకు అంతా మంచి జరగాలని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి తనయుడు, డెంటల్​ డాక్టర్స్​ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికి కలిసి రావాలని కోరారు. రైతులకు పాడిపంటలు కలగాలని ఆకాంక్షించారు. […]

Read More
చెరువుల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

చెరువుల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

సామాజికసారథి, బిజినేపల్లి: సాకలివాని,చెరువు ఈదుల్ చెరువు, మొద్దుల కుంటలను ఆక్రమించుకుని అన్యాక్రాంతం చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని మత్స్య సహకార సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. సర్వేచేసి ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్లను ఫిక్స్​ చేయాలని మండల జనరల్ బాడీ మీటింగ్ లో వినతిపత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఎంపీపీ, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లను కూడా కలిశామన్నారు. బిజినేపల్లి చెరువు కుంటలను ఆక్రమిస్తున్న నాయకులకు సహకరిస్తున్న […]

Read More
నాడు ‘కూచకుళ్ల’ చొరవ.. ఎంతోమందికి కంటిచూపు

నాడు ‘కూచకుళ్ల’ చొరవ.. ఎంతోమందికి కంటిచూపు

పేదల సేవలో తూడుకుర్తి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి 10 ఎకరాల భూదానం ఆస్పత్రిని ఏర్పాటుచేసి 24 వసంతాలు పూర్తి సామాజికసారథి, నాగర్​కర్నూల్​ప్రతినిధి: సర్వేంద్రియానం నయనం ప్రధానం! అంటారు. అన్ని అవయవాల్లో కన్నా కళ్లు ముఖ్యమైనవి అని అర్థం. చూపు లేనిది ప్రపంచమే అంధకారం. అలాంటి కళ్లకు ఏమైనా జబ్బు చేస్తే వెంటనే మనం ఆసుపత్రికి వెళ్తాం. కానీ చికిత్స చేసే ఆసుపత్రులు పల్లెటూర్లలో చిన్న చిన్న పట్టణాలలో కనిపించవు. కన్నుకు ఏమైనా […]

Read More