బెంగళూరు: జాతీయ స్థాయిలో పేరొందిన టెక్ ఫెస్ట్ ‘స్టోగో ఫెస్ట్ 2024’ ఈసారి బెంగళూరులో జరగనుంది. డిసెంబర్ 9, 10 తేదీల్లో నగరంలోని ఆర్ఆర్ విద్యాసంస్థ క్యాంపస్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు జయేష్, లిండా వివరించారు. ‘అత్యాధునిక సాంకేతిక వినియోగం.. మానవాభివృద్ధి’ ప్రధాన లక్ష్యంగా ఈ ఫెస్ట్ ప్రతి ఏడాది ఒక్కొక్క రాష్ట్రంలో జరగనుంది. కాగా, ఈ ఏడాది పిల్లల సంరక్షణలో కృత్రిమమేథ, రోబోటిక్ వినియోగం’అన్న థీమ్ ను అనుసరించి ఈ స్టోగో ఫెస్ట్ […]
ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం సామాజికసారథి, నాగర్ కర్నూల్: ఎస్సీ వర్గీకరణను సమర్థించే ప్రతి మాదిగ బిడ్డ గ్రామాల నుండి బీఎస్పీని తరిమికొట్టాలని ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల పార్టీ అనుకున్నాం కానీ అది మనపార్టీ కాదు అగ్రకులాలకు కొమ్ముకాస్తున్న పార్టీ అని తేలిపోయిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ బీఎస్పీ భారత్ బంద్ నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.బీఎస్పీ నిజస్వరూపాన్ని తెలుసుకుని […]