Breaking News

CAROONA

కరోనాపై పోరుకు నిధుల సేకరణ

బెల్జియం: కంటికి కనిపించని కరోనా మహమ్మారితో ప్రపంచం అంతా పోరాడుతోంది. వ్యాక్సిన్‌ వస్తే తప్ప వ్యాధిని కంట్రోల్‌ చేయలేని పరిస్థితి తయారైంది. కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు ప్రపంచం మొత్తం ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ కనుగొనేందుకు సాయం చేయాలనుకున్న బెల్జియంకు చెందిన 103 ఏళ్ల మాజీ డాక్టర్‌‌ అల్ఫోన్స్‌ లిమ్‌పోల్స్‌ మారథాన్‌ చేసి ఫండ్‌ రైజ్‌ చేస్తున్నారు. బ్రెసెల్స్‌లోని మున్సిపాలిటీ ఆఫ్‌ రోట్‌సిల్లార్‌ నుంచి తన జర్నీ స్టార్ట్‌ చేశారు. దాదాపు 42.2 కి.మీ.నడుస్తున్నట్లు […]

Read More

24 గంటల్లో 357 మంది మృతి

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కేసులతో పాటు చనిపోయిన వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 357 మంది వైరస్‌కు బలయ్యారని అధికారులు చెప్పారు. ఇంత మంది ఒకేరోజు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. దీంతో గురువారం నాటికి కరోనా ప్రబలి మరణించిన వారి సంఖ్య 8,102కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 9,996 మందికి కరోనా పాజిటివ్‌ […]

Read More

కొత్తగా 191 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో బుధవారం కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు 4,111 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 156 మంది కరోనా పీడితులు చనిపోయారు. చికిత్స అనంతరం 1,817 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2138కి చేరింది. అయితే మేడ్చల్​ జిల్లాలో 11, సంగారెడ్డి 11, రంగారెడ్డి 8, మహబూబ్​ నగర్​ 4, జగిత్యాలలో 3, మెదక్​ 3, నాగర్​ కర్నూల్​ 2, కరీంనగర్​ 2 […]

Read More

కరోనా ఉగ్రరూపం

జెనీవా: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉన్నదని వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్‌ హెచ్చరించింది. ఐరోపా దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికాతోపాటు దక్షిణాసియా దేశాల్లో కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాతోపాటు ఐరోపాలోని పదిదేశాల్లో గత 9 రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆఫ్రికా దేశాల్లోనూ వైరస్‌ రోజురోజుకి పెరుగుతున్నదని టెడ్రోస్‌ పేర్కొన్నారు. చాలా దేశాల్లో కేసులు వెయ్యికంటే తక్కువగానే ఉన్నప్పటికీ […]

Read More

‘పల్లె’వించిన జీవనం

తిరిగొచ్చిన వలస జీవులు గ్రామాల్లో జనకళ సారథి న్యూస్‌, విజయనగరం: ఉద్యోగం, ఉపాధి కోసం వలస పోయిన జనం.. తాళాలతో దర్శనమిచ్చే ఇళ్లు.. పడిపోయిన పూరిగుడిసెలు.. కన్న బిడ్డల కోసం ఎదురుచూసూ వృద్ధులు… ఇదీ నిన్నటిదాకా పల్లెల ముఖచిత్రం. కరోనా కల్లోలం ఇప్పుడు పల్లెల ముఖచిత్రాన్ని మార్చేసింది. ఉపాధి కోసం ఊళ్లు వదిలి వెళ్లిపోయినోళ్లు సొంతూరు బాటపట్టారు. బతికి ఉంటే బలుసాకైనా తిని ఉండొచ్చనే ఉద్దేశంతో వలసజీవులు అష్టకష్టాలు పడి సొంతూళ్లకు వచ్చేవారు. ఉన్న ఉపాధి కోల్పోయి […]

Read More

కొత్తగా 92 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో సోమవారం కొత్త 92 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మహమ్మారి బారినపడి చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా రోగుల సంఖ్య 3,745కు చేరింది. చనిపోయిన సంఖ్య 144 కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 1866 మంది ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. తాజాగా, 393 మంది కరోనా పాజిటివ్​ పేషెంట్లను గాంధీ ఆస్పత్రి నుంచి క్వారంటైన్​కు తరలించినట్లు సూపరింటెండెంట్​ రాజారావు తెలిపారు. వీరిలో 310 మందిని హోం క్వారంటైన్​, మిగతా 83 […]

Read More

జర్నలిస్టులందరికీ కరోనా టెస్టులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: జర్నలిస్టులందరికీ కరోనా వైద్యపరీక్షలు చేయించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కోరారు. సోమవారం బీఆర్​కే భవన్ లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. విధుల నిర్వహణలో జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్​లు కచ్చితంగా కట్టుకోవాలని కోరారు.

Read More

జీహెచ్​ఎంసీలో కరోనా పంజా

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో ఆదివారం 154 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధి నుంచే 132 కేసులు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్​లో 3, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు, సిద్దిపేట, మహబూబాబాద్​, సంగారెడ్డి, నాగర్​కర్నూల్​, కరీంనగర్​ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 3,650 కు చేరింది. ఆదివారం ఒకే రోజు 14 మంది […]

Read More