Breaking News

ఎమ్మెల్యే

కులవృత్తులకు ప్రత్యేక ప్రోత్సాహం

కులవృత్తులకు ప్రత్యేక ప్రోత్సాహం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎందరో అమరుల ఆత్మబలిదానాలు, ఉద్యమనేతల అలుపెరగని పోరాటంతో పాటు సీఎం కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అన్నివర్గాల సంక్షేమంతో పాటు కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మత్స్యకార సహకార సంఘాల సమావేశంలో మాట్లాడారు. సీఎం గొప్ప ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు […]

Read More

ప్రజల సంతోషం కోసమే హోమం

సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని చంద్రశేఖర్​ నగర్​లో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ దుర్గాదేవి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చందర్​ మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు చెప్పారు.

Read More

ఎమ్మెల్యే పెళ్లి.. రచ్చ రచ్చ

తమిళనాడుకు చెందిన కళ్లకురిచచి ఎమ్మెల్యే ప్రభు(34) ప్రేమ వివాహం రచ్చ రచ్చగా మారింది. ఎమ్మెల్యే ప్రభు.. సౌందర్య అనే బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి సౌందర్య తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అర్చకుడిగా పనిచేస్తున్న ఆయన తన కూతురు ఎమ్మెల్యే కిడ్నాప్​ చేశాడని.. ఆమె ఇంకా మైనర్​ అంటూ మద్రాస్‌ హై కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ కేసుపై బుధవారం కోర్లు విచారించనున్నది. ఇప్పటికే సౌందర్య పోలీసుల […]

Read More

వ్యవసాయ బిల్లు.. రైతులకు గుదిబండ

సారథి న్యూస్​, వెంకటాపురం: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు గుదిబండ లాంటిదని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఏఐసీసీ పిలుపుమేరకు ములుగు జిల్లా నుగూరు వెంకటాపురం మండలకేంద్రంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు అధాని, అంబానీ కోసమేనని విమర్శించారు. బిల్లు ప్రకారం సప్లై చైన్ లో రైతులనుంచి రీటైలర్ వరకూ ఎవరు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ […]

Read More

కొత్తచట్టంతో కబ్జాలకు చెక్​

సారథి న్యూస్, రామగుండం: సీఎం కేసీఆర్​ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూచట్టంతో భూకబ్జాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు, అధికారుల అవినీతికి చెక్​ పడుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని రైతులు స్వాగతిస్తున్నారని చెప్పారు. ఆదివారం రామగుండం, పాలకుర్తి, అంతర్గాం నుంచి గోదావరిఖని జవహార్​ లాల్​ నెహ్రూ స్టేడియం వరకు ర్యాలీ 500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే చందర్​, ఎంపీ వెంకటేశ్​ నేతకాని ప్రారంభించారు. ర్యాలీలో మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, […]

Read More

చంద్రబాబూ.. నీకు మూడింది

తాడేపల్లి: ‘ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైనా టీడీపీ అధినేత చంద్రబాబుకు బుద్ధిరాలేదు. పనిగట్టుకొని సీఎం జగన్​పై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఆయనను ప్రజలు చెప్పులతో కొట్టేరోజు దగ్గర్లోనే ఉన్నది’ అంటూ నగరి ఎమ్మెల్యే ఆర్​కే రోజా చంద్రబాబుపై ఫైర్​ అయ్యారు. శుక్రవారం ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. అంతర్వేదిలో రథం తగలబడిన ఘటనలో చంద్రబాబు పాత్ర ఉందేమోనని అనుమానంగా ఉందని […]

Read More
సైకాలజిస్టులను గుర్తించండి

సైకాలజిస్టులను గుర్తించండి

సారథి న్యూస్, రామడుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైకాలజిస్టులను గుర్తించాలని కరీంనగర్​ సైకాలజిస్ట్​ల అసోసియేషన్​ అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సుంకె రవిశంకర్​ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్తాయిలో సైకాలజీ కౌన్సిల్ ఏర్పాటుచేయలని కోరారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించారు.

Read More

ఆడబిడ్డలకు వరం.. భగీరథ పథకం

సారథిన్యూస్​, రామగుండం: తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్​భగీరథ పథకం.. ఆడబిడ్డలకు వరమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలోని సీఎస్పీ కాలనీలో ఎమ్మెల్యే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మహిళల మంచి నీటికి కష్టాలు పడవద్దని ప్రతి ఇంటికి నల్లాద్వారా శుద్ధజలం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, […]

Read More