Breaking News

క్రైమ్

టీచర్ మిస్సింగ్.. కలకలం

టీచర్ మిస్సింగ్.. కలకలం

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా అల్లాదుర్గం మండలం వెంకట్ రావుపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ ఆకుల కరీముల్లా (33) మిస్సింగ్ మిస్టరీ గా మారింది. సిద్దిపేటకు చెందిన అతడు అల్లాదుర్గంలోనే ఒక రూమును ​కిరాయికి తీసుకొని అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. శని ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఇంటికి వెళ్లొచ్చేవాడు. అక్టోబర్​ 28న సిద్దిపేట వెళ్తున్నానని చెప్పివెళ్లాడు. తోటి టీచర్లు కూడా ఇదే చెప్పాడు. ఇప్పటికీ రూమ్​కు రాలేదు.. ఇంటికి […]

Read More
కొల్లాపూర్​ పీజీ కాలేజీ ప్రిన్సిపల్​ దుర్మరణం

కొల్లాపూర్​ పీజీ కాలేజీ ప్రిన్సిపల్​ దుర్మరణం

సామాజిక సారథి, నాగర్​ కర్నూల్​ ప్రతినిధి​: నాగర్​ కర్నూల్ ​జిల్లా కొల్లాపూర్​ ప్రభుత్వ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రభాకర్​ రెడ్డి(48) ఇకలేరు. శనివారం ఉదయం నాగర్ కర్నూల్ నుంచి కొల్లాపూర్ వెళ్తుండగా నాగర్ కర్నూల్​ దాటిన తర్వాత నెల్లికొండ చౌరస్తాలో అతివేగంతో వచ్చిన కారుఆయనను ఢీకొట్టింది. దీంతో ప్రభాకర్ రెడ్డి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటనతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన ప్రభాకర్​రెడ్డి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపకుడిగా ఆయనకు […]

Read More
వకుడి దారుణహత్య

యువకుడి దారుణహత్య

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడిని వనపర్తి జిల్లా సఫాయిగూడెం గ్రామానికి చెందిన శివ(20)గా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్ ​తెలిపారు. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనతో సఫాయిగూడెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్యకు దారి తీయడం వెనుక ప్రేమ వ్యవహారమా? […]

Read More
కారు డ్రైవరా.. మజాకా!

కారు డ్రైవరా.. మజాకా!

బైక్ ను అతివేగంతో ఢీకొట్టిన కారు అడ్డొచ్చినవారిపైకి దూసుకెళ్లిన డ్రైవర్​ ఒకరి దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం చెట్లమాటున కారును వదిలేసి పరారీ సారథి, వెల్దండ: కారు డ్రైవర్​ అతివేగం, నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. మరో ఇద్దరిని చావు అంచులదాకా తీసుకెళ్లింది.. హైవేపై జెట్​స్పీడ్​తో వస్తున్న కారు మొదట బైక్​ను ఢీకొట్టడంతో దానిపై ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడ్డారు.. ఓ వ్యక్తి కారును ఆపేందుకు ప్రయత్నించగా అతని కూడా ఢీకొట్టడంతో ఎగిరి అవతలపడ్డాడు.. ఎక్కడ […]

Read More
వేగమే మృత్యువైంది!

వేగమే మృత్యువైంది!

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం మృతులు తండ్రీకొడుకులు బిజినేపల్లి మండల కేంద్రంలో దుర్ఘటన పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి సారథి, బిజినేపల్లి: అతివేగం ఇద్దరి నిండుప్రాణాలను బలితీసుకుంది. రెండు బైక్​లు ఎదురెదురుగా ఢీకొనడంతో తండ్రీకొడుకులు చనిపోయారు. ఈ దుర్ఘటన శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన శివకుమార్ గౌడ్(35), బాలయ్య గౌడ్(65) వట్టెం నుంచి వనపర్తికి వెళ్తున్నారు. అలాగే కోడేర్​కు చెందిన […]

Read More
విద్యుత్​షాక్​తో వ్యక్తి మృతి

విద్యుత్​షాక్​తో వ్యక్తి మృతి

సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బూడిదపాడు గ్రామంలో విద్యుత్ షాక్ తో షేక్షావలి(60) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. గ్రామంలో రోజు మాదిరిగానే నర్సరీలో మొక్కలకు నీళ్లుపడుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కన్నుమూశాడు. షేక్షావలి ఉపాధి సేవకుడిగా పనిచేస్తున్నాడని, రోజు మాదిరిగానే నీళ్లు పడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు శాంతినగర్ ఎస్సై శ్రీహరికి సమాచారం అందించారు. ఆయన సంఘటనస్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు […]

Read More
విషజ్వరంతో బాలుడి మృతి

విషజ్వరంతో బాలుడి మృతి

సారథి, వాజేడు: వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ వైద్యం అందక బాలుడు మృతిచెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పెనుగోలుకు చెందిన ఉయిక శేషయ్య, దివ్యభారతి(కాంతమ్మ) నాలుగో కుమారుడు రాకేష్(3) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం బాలుడిని మండలంలోని ప్రగళ్లపల్లిలో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో వాజేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా బాలుడు మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

Read More
బిడ్డ దక్కకపోయినా భర్తను కాపాడుకుంది..

బిడ్డ దక్కకపోయినా భర్తను కాపాడుకుంది..

రోడ్డు ప్రమాదంలో కొడుకు దుర్మరణం మృత్యువుతో పోరాడుతున్న భర్త వైద్యం కోసం రూ.20లక్షలు అవసరం సోషల్​ మీడియా ద్వారా సాయం కోసం.. వేడుకున్న కస్తూర్బా స్కూలు టీచర్​ 2 రోజుల్లోనే రూ.32లక్షలు సాయం చేసిన దాతలు సారథి, గద్వాల(మానవపాడు): మృత్యువు రూపంలో వచ్చిన కారు ఆమె కొడుకును బలితీసుకుంది.. భర్తను చావు అంచులదాకా తీసుకెళ్లింది. ఓ వైపు దు:ఖాన్ని పంటిబిగువున దాచుకుంది. మరోవైపు ప్రాణాపాయస్థితిలో ఉన్న భర్తను కాపాడుకొనేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి సోషల్​మీడియా వేదికగా […]

Read More