Breaking News

Day: October 1, 2020

ముంబై జయకేతనం

ముంబై జయకేతనం

అబుదాబి: ఐపీఎల్​ 13 సీజన్​లో కింగ్స్ ఎలెవన్​ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత 192 పరుగుల టార్గెట్‌ విసిరిన ముంబై.. ఆపై కింగ్స్‌ పంజాబ్‌ను కట్టడి చేసింది. మాయంక్‌ అగర్వాల్‌(25), కేఎల్‌ రాహుల్‌(17) మాత్రమే చేసేలా ముంబై బౌలర్లు కట్టడి చేశారు. కరుణ్‌ నాయర్‌(0), మ్యాక్స్‌వెల్‌(11), పూరన్‌(44), గౌతమ్‌(22) పరుగులు చేశారు. చివరికి కింగ్స్‌ ఎలెవన్​ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు […]

Read More

రైతు వ్యతిరేక ప్రభుత్వాలను గద్దెదింపుదాం

సారథిన్యూస్, రామగుండం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నాయని రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఠాగూర్ మక్కన్ సింగ్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చని రైలు బిల్లులపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం స్థానిక దుర్గ నగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ, కార్పొరేటర్లు, అధ్యక్షులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశం లో కార్పొరేటర్లు, నాయకులు మంగళ స్వామి, పెద్దెల్లి ప్రకాష్, ఏం డి,ముస్తఫా, గాదం విజయ, నందు, గట్ల రమేష్, యుగంధర్, నజాముద్దీన్, బెంద్రం, […]

Read More
11 ఏళ్లుగా మానని వరద గాయం

11 ఏళ్లుగా మానని వరద గాయం

అన్నీ కోల్పోయిన కృష్ణా, తుంగభద్ర నదీతీర వాసులు ఎవరిని పలకరించినా కన్నీళ్లే నేటికీ ఇండ్లు కట్టలే.. స్థలాలు ఇవ్వలే మద్దూర్ లో నేటికీ అడుగుపెట్టని జిల్లా కలెక్టర్, మంత్రులు సారథిన్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా తుంగభద్ర, కృష్ణానది తీర గ్రామాల ప్రజల్లో నాటి వరద భయం ఇంకా వీడడం లేదు. చిన్నపాటి వర్షం వచ్చిన నదులు పొంగుతాయని, వరద వస్తుందేమోననే గుబులు వెంటాడుతోంది. 11 ఏళ్ల క్రితం..2009 అక్టోబర్​ 2న సంభవించిన ఆ రెండు […]

Read More
థియేటర్లు ఓపెన్ అవుతున్నయ్.. కానీ!

థియేటర్లు ఓపెన్ అవుతున్నయ్.. కానీ!

అక్టోబర్​ 15వ తేదీ నుంచి థియేట‌ర్లు, మ‌ల్టీఫ్లెక్స్​లు తెర‌వ‌డానికి కేంద్రం అనుమ‌తులు ఇచ్చేసింది. కాకపోతే అందుకు కొన్ని మార్గద‌ర్శకాలు పాటించాల్సి ఉందట. కేవ‌లం 50 శాతం సిట్టింగ్ కే అనుమ‌తి. ఆటఆట‌కు మ‌ధ్య శానిటైజేష‌న్ త‌ప్పనిస‌రి. టికెట్లన్నీ వీలైనంత వ‌ర‌కూ ఆన్ లైన్‌లోనే అమ్మాలి. ఎప్పటి నుంచో థియేట‌ర్ల పునఃప్రారంభం కోసం ఎదురుచూస్తున్న ద‌ర్శక నిర్మాత‌ల‌కు ఇది శుభ‌వార్తే. అక్టోబ‌రు 15 నుంచి థియేట‌ర్లు ఓపెన్ కావడం సంతోష‌క‌ర‌మైన విష‌య‌మే. కానీ.. అప్పటికి సినిమాలు రెడీగా ఉన్నాయా? […]

Read More
నేరాల అదుపునకు సీసీ కెమెరాలే కీలకం

నేరాల అదుపునకు సీసీ కెమెరాలే కీలకం

సారథి న్యూస్, హుస్నాబాద్: గ్రామాల్లో నేరాలను అదుపు చేసేందుకు సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమని ఏసీపీ మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం కొహెడ మండలం బత్తులవానిపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. గ్రామ ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. ఒక్కో సీసీ కెమెరా 24గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తూ గ్రామానికి రక్షణగా నిలుస్తుందన్నారు. ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా ఆరు సీసీ కెమెరాలను ఏర్పాటు […]

Read More
ముంపు ప్రాంతాల్లో పర్యటన

ముంపు ప్రాంతాల్లో పర్యటన

సారథి న్యూస్​, కర్నూలు: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కర్నూలు జిల్లాలోని లోతట్టు కాలనీవాసుల ఇబ్బందులను తెలుసుకునేందుకు నేషనల్ ఉమెన్స్ పార్టీ వ్యవస్థాపకురాలు శ్రీమతి డాక్టర్ శ్వేతాశెట్టి సూచనల మేరకు గురువారం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం, జిల్లా సెక్రటరీ మున్ని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కల్లూరు సమీపంలోని వకేర్ వాగు, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల ఇబ్బందులను తెలుసుకున్నారు. వకేర్ వాగు కట్ట ఎత్తు పెంచాలని, లేకపోతే ముంపు ముప్పు […]

Read More
‘నాడు నేడు’ పనులు కంప్లీట్​ చేయండి

‘నాడు నేడు’ పనులు కంప్లీట్​ చేయండి

సారథి న్యూస్​, కర్నూలు: మహిళ అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో 13 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్​వాడీ కేంద్రంలో ‘నాడు నేడు’ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. చిన్నారులకు ఆహ్లాదమైన వాతావరణం ఉండాలన్నారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘వైఎస్సార్ ​సంపూర్ణ పోషణ’, ‘పోషణ’ కార్యక్రమాలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ, డైరెక్టర్ కృత్తికా శుక్లా, జేడీ అడ్మిన్ శ్రీలత, ఆర్​జేడీలు శైలజ, ఉమారాణి, చిన్మయదేవి పాల్గొన్నారు.

Read More

పరిశుభ్రతతో రోగాలు దూరం

సారథి న్యూస్​, నిజాంపేట: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని మెదక్​ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం ఆయన నిజాంపేటలో సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తే వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆయాగ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More