Breaking News

Day: September 16, 2020

ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు

ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు

సారథి న్యూస్, నిజాంపేట: ప్రధాని నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్​జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి డిమాండ్​చేశారు. ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఎగరవేయాలని బీజేపీ నాయకులకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మెదక్​జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు మల్లప్ప, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, […]

Read More
యువతను ప్రభుత్వం మోసం చేస్తోంది

యువతను ప్రభుత్వం మోసం చేస్తోంది

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తూ పబ్బం గడుపుతోందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఆర్.మానస కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఏఐవైఎఫ్ ​ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం ఇస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువత […]

Read More
రైతులకు సబ్సిడీపై గడ్డికోత మిషన్​

రైతులకు సబ్సిడీపై గడ్డికోత మిషన్​

సారథి న్యూస్, బిజినేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్నసబ్సిడీ యంత్రపరికరాలను సద్వినియోగం చేసుకోవాలని ఏడీఏ రమేష్ బాబు సూచించారు. బుధవారం నాగర్ కర్నూల్​జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి, వడ్డెమాన్​గ్రామాల్లో 13 మంది రైతులకు గడ్డి కోసే మిషన్లను సబ్సిడీపై అందజేశారు. మిషన్ ​ధర రూ.25,800 ఉంటుందని, కేవలం 25శాతం డబ్బులు చెల్లిస్తే సరిపోతుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకుని అధిక లాభాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో నీతి, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ మండలాధ్యక్షుడు […]

Read More
సింగరేణి లాభాల్లో 35శాతం వాటా ఇవ్వాలి

సింగరేణి లాభాల్లో 35శాతం వాటా ఇవ్వాలి

సారథి న్యూస్​, రామగుండం: సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో వాటా 35శాతం ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య డిమాండ్ చేశారు. బుధవారం రామగుండం రీజియన్​ పరిధిలోని వకీల్ పల్లె గనిలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షుడు ఎల్, ప్రకాష్, బ్రాంచ్ కార్యదర్శి రాజరత్నం, సీపీఐ నాయకుడు జి.గోవర్ధన్, శంకర్, కిరణ్, సంపత్, వెంకటేష్, రాజు, మల్లేష్, ప్రదీప్ కార్మికులు పాల్గొన్నారు.

Read More

నిరాడంబర నేత దుర్గాప్రసాద్​

సారథి న్యూస్​, అమరావతి: అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన దుర్గాప్రసాద్​కు పేదల నేతగా ప్రజల్లో పేరుంది. నిత్యం ప్రజలతో కలిసిమెలిసి ఉంటే దుర్గాప్రసాద్​ నిరాడంబరంగా మెలిగేవారు. తన అనుచరులను నిత్యం పేరుపెట్టి పిలుస్తూ పలకరించేవారు. ఏ కష్టమొచ్చినా వెంబడే స్పందించారు. అలాంటి నేత తమ మధ్య లేకపోవడంతో కార్యకర్తలు నిర్ఘాంతపోయారు. ఇదీ రాజకీయ చరిత్ర..టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్​ పిలుపుతో 26 ఏళ్ల వయస్సులోనే దుర్గాప్రసాద్​ రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆయనకు నెల్లూరు మంచి లాయర్​గా పేరు ఉండేది. […]

Read More
సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సారథి న్యూస్, కర్నూలు: ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు జరిగే గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షలు రాసేందుకు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ ఆరు క్లస్టర్ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వివరించారు. కర్నూలు జిల్లాలో మొత్తం 19 రకాల సచివాలయ ఉద్యోగ పరీక్షలకు 1,276 పోస్టులకు గాను […]

Read More

తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్​ కన్నుమూత

తిరుపతి వైఎస్సార్​ కాంగ్రెస్​ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్​ బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కొంత కాలంగా కరోనాతో అనారోగ్యంతో బాధపడుతున్న దుర్గాప్రసాద్​ చైన్నైలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దుర్గా ప్రసాద్ గతంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో వైఎస్సార్​ సీపీలో చేరి తిరుపతి ఎంపీగా విజయం […]

Read More

కరోనా టెస్టులు చేయించుకోండి

సారథి న్యూస్​, నారాయణఖేడ్​: లక్షణాలు ఉన్నవాళ్లందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మెదక్​ జిల్లా కంగ్టి పీహెచ్​సీ డాక్టర్​ మనోహర్​రెడ్డి సూచించారు. మండలంలో రోజురోజుకూ కరోనా పెరుగుతున్నదని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. భౌతికదూరం పాటించాలని సూచించారు. బుధవారం కంగ్టి పీహెచ్​సీలో కరోనా పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్​ గా​ నిర్ధారణ అయింది. వారందరినీ క్వారంటైన్​లో ఉండాలని ఆయన సూచించారు.

Read More