Breaking News

Month: July 2020

బుల్లెట్​ గాయాలతోనే దూబే మృతి

లక్నో: మోస్ట్​వాంటెడ్​ క్రిమినల్​, గ్యాంగ్​స్టర్​ వికాస్​దూబే ఇటీవల పోలీసులు ఎన్​కౌంటర్​లో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతడి పోస్ట్​మార్టం అనంతరం పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వికాస్​దూబే బుల్లెట్ల గాయాలతో అయిన రక్తస్రావంతోతో చనిపోయాడాని పోస్ట్​మార్టం నివేదికలో తేలింది. కాన్పూర్​లో జూలై 10న జరిగిన ఎన్​కౌంటర్​లో దూబే మృతిచెందాడు. దూబేను కాన్పూర్​కు తీసుకెళ్తుండగా కారు బోల్తాపడిందని.. ఈక్రమంలో అతడు పారిపోయేందుకు యత్నిస్తుండగా ఎన్​కౌంటర్​ చేశామని పోలీసులు చెప్పారు. అంతకుముందు తనను అరెస్ట్​ చేయడానికి వెళ్లిన ఎనిమిది […]

Read More
ఏపీలో ఎందుకీ పరిస్థితి

ఏపీలో ఎందుకీ పరిస్థితి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏపీలో రెండు మూడు రోజులుగా కరోనా కంగారు పెట్టిస్తోంది. వరుసగా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. శని, ఆదివారాల్లోనే సుమారు తొమ్మిదివేల దాకా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు కూడా భారీగానే కేసులు నమోదవుతున్నాయి. కేవలం పాజిటివ్‌ కేసులు పెరగడమే కాదు.. మరణాలు కూడా రోజుకు 50కి పైనే ఉంటున్నాయి. దీంతో ఏపీ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి దేశంలోనే అత్యధిక టెస్టులు ఇక్కడే జరుగుతున్నాయి. ఎక్కువ టెస్టులు జరుగుతున్నాయి కాబట్టి కేసుల […]

Read More

కోలుకున్న ఢిల్లీ మంత్రి

ఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్​ కరోనా నుంచి కోలుకున్నారు. ‘ఆరోగ్యమంత్రి సత్యేంద్ర ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం నుంచే అయన విధుల్లో చేరతారు. మళ్లీ ఆయన దవాఖానలు సందర్శిస్తారు. కరోనాపై వైద్యశాఖ అధికారులతో సమావేశమవుతారు’ అని ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ ట్వీట్​చేశారు. కాగా ప్లాస్మాథెరపీ తీసుకోవడం వల్లే ఆయన కోలుకున్నారని వైద్యులు చెప్పారు.

Read More
రేపు ఐటీ టవర్​ ఓపెనింగ్​

రేపు ఐటీ టవర్​ ఓపెనింగ్​

సారథి న్యూస్​, కరీంనగర్​: కరీంనగర్ జిల్లా మానేరు జలాశయం వద్ద నిర్మించిన ఐటీ టవర్ ను ఈనెల 21న మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ప్రారంభించనున్నారు. ఈ టవర్​ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

Read More

‘జగనన్న విద్యాకానుక’ ఇదే

అమరావతి: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందజేయాలని నిర్ణయించింది. ఆరు వస్తువులను కిట్టు రూపంలో ఇవ్వనుంది. అందులో ఏయే వస్తువులు ఉంటాయనన్న ఆసక్తి ఇటు విద్యార్థులు, అటు వారి పేరెంట్స్​కు ఉంది. వాటిని ఆగస్టు నెలాఖరు నాటికి ఎంఆర్సీలకు అందజేయనున్నారు. వీటిని సరఫరా చేసేందుకు ఇటీవల సీఎం వైఎస్ ​జగన్​మోహన్​రెడ్డి ఆదేశాల మేరకు టెండర్లు కూడా పిలిచారు. ఆయా సంస్థలు ఇప్పటికే ఆయా జిల్లాలకు వస్తువులను పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. […]

Read More
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ఆహ్వానితులు వీరే

అయోధ్యకు విచ్చేయండి

అయోధ్య: అయోధ్యలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్న ‘శ్రీరాముడి మందిర నిర్మాణం భూమి పూజ‌కు విచ్చేయండి’ అంటూ రామ‌భ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ఆహ్వానాల‌ను పంపుతోంది. ఆగస్టు 5న‌ జ‌రిగే ఆల‌య నిర్మాణం పునాది రాయి కార్య‌క్ర‌మానికి సుమారు 250 మంది అతిథుల‌ను పిల‌వనున్న‌ట్లు స‌మాచారం. అయోధ్యలోని ప్ర‌ముఖ సాధువులు, రాముడి గుడి నిర్మాణం కోసం పోరాడిన వ్య‌క్తులు ఈ లిస్టులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి ఈ కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా శ‌నివారం ఆహ్వానం అందింది. అలాగే […]

Read More
మరో మూడు రోజులు వర్షాలు

మరో మూడు రోజులు వర్షాలు

సారథి న్యూస్​, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. తాజాగా, మరో మూడురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో […]

Read More
దేశంలో పెరుగుతున్న కేసులు

24 గంటల్లో 40 వేల కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 2,56,039 శాంపిల్స్‌ పరీక్షించగా.. వాటిల్లో 40, 421 పాజిటివ్‌గా తేలాయి. వైరస్‌ బారిన పడి 681 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కి చేరుకుంది. మృతుల సంఖ్య 27,497కి పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా 1265 ల్యాబ్స్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల […]

Read More