Breaking News

హైదరాబాద్

వైద్యారోగ్యశాఖను బలోపేతం చేయాలి

వైద్యారోగ్యశాఖను బలోపేతం చేయాలి

సారథి న్యూస్, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​అన్నారు. శనివారం వెంగల్​రావు నగర్​లో ఇండియన్ ఇనిస్టిట్యూట్​ఆఫ్​ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆయుష్ ఇన్​చార్జ్​డైరెక్టర్ ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడిషన్ డాక్టర్​రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కమిటీ […]

Read More

హత్రాస్ నిందితులను కాల్చిచంపండి

సారథి న్యూస్, రామాయంపేట: యూపీలోని హథ్రాస్​ ఘటనపై యావత్​ దేశం తీవ్రంగా స్పందిస్తున్నది. నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. మెదక్​ జిల్లా నిజాంపేట మండలలో శనివారం అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హథ్రాస్​ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని వెంటనే ఉరితీయాలని నేతలు డిమాండ్​ చేశారు. పశుగ్రాసం కోసం వెళ్లిన యువతిని లాక్కెళ్లి ఆమెపై క్రూరంగా లైంగికదాడి చేయడం అమానవీయ చర్య అని అభివర్ణించారు. అనంతరం తల్లిదండ్రులకు కూడా […]

Read More
‘సన్​రైజర్స్​’ సూపర్​ విక్టరీ

‘సన్​రైజర్స్’ ​సూపర్​ విక్టరీ

దుబాయ్: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్​ కింగ్స్​తో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సన్​రైజర్స్ ​హైదరాబాద్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ​గెలిచిన హైదరాబాద్ ​బ్యాటింగ్ ​ఎంచుకుంది. చెన్నైకి 165 టార్గెట్​ విసిరింది. చివరి ఓవర్లలో ప్రియమ్​ గార్గ్ ​తనదైన బ్యాటింగ్, మెరుపు షాట్లతో మెరిపించాడు. హైదరాబాద్ ​బ్యాట్స్​మెన్లు వార్నర్ ​28(29), ఎంకే పాండే 29(21), ప్రియమ్​ గార్గ్ ​51(26), అభిషేక్ ​శర్మ 31( 24) […]

Read More
ప్రిమయ్​ గార్గ్​ మెరుపులు

ప్రియమ్​​ గార్గ్​ మెరుపులు

దుబాయ్: ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​తో జరిగిన మ్యాచ్ ​హైదరాబాద్ ​సన్​రైజర్స్​164 పరుగులు చేసింది. చివరిలో ప్రియమ్​ గార్గ్ ​తనదైన బ్యాటింగ్, మెరుపు షాట్లతో మైమరిపించాడు. హైదరాబాద్ ​బ్యాట్స్​మెన్లు వార్నర్ ​28(29), ఎంకే పాండే 29(21), ప్రియమ్​ గార్గ్​ 51(26), అభిషేక్​ శర్మ31( 24) పరుగులు చేశారు. ఇక చెన్నై బౌలర్లు డీఎల్ ​చాహర్​ రెండు, ఎస్​ఎన్ ​ఠాకుర్ ​ఒకటి, పీపీ చావ్లా ఒకటి చొప్పున వికెట్లు తీశారు. తొలుత టాస్​ […]

Read More
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోండి

సారథి న్యూస్, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి పట్టభద్రుడు ఓటరుగా తన పేరు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మినిస్టర్స్​ క్వార్టర్స్​లో టీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటరు నమోదు అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేలా […]

Read More

హత్రాస్​ అట్టుడుకుతోంది.. రాహుల్​ అరెస్ట్​

లక్నో: దళిత యువతిపై లైంగికదాడి, హత్యతో యూపీలో హత్రాస్​ ప్రాంతం అట్టుడుకుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా పలు చోట్ల దళితసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హత్రాస్​ వెళ్లన కాంగ్రెస్​ యువనేత రాహుల్​, ప్రియాంకా గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్​ అరెస్ట్​తో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార‍్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.శాంతియుతంగా హత్రాస్​ వెళ్తున్న తమపట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని […]

Read More

హౌస్​ నుంచి దేవి ఎలిమినేషన్

ఈ వారం దిల్​ మెహబూబ్​ ఎలిమినేట్​ కాబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజా మరో పేరు తెరమీదకు వచ్చింది. టాప్​ కంటెంటెస్ట్​గా ప్రేక్షకులు భావించిన టీవీ 9 దేవి హౌస్​ నుంచి వెళ్లిపోతున్నట్టు తాజగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు తక్కువ ఓట్లు కాబట్టి మెహబూబ్​ ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీవీ9 దేవి వెళ్లిపోతున్నట్టు టాక్​.

Read More

ఆపరేషన్ వికటించి అధ్యాపకుడి మృతి

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేస్తున్న అజ్మీర రాజు కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. కాగా శనివారం ఆయనకు హైదరాబాద్​లోని ఓ హాస్పిటల్​లో ఆపరేషన్​ నిర్వహించారు. దీంతో ఆపరేషన్​ వికటించి ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని అజ్మీరా తండాకు చెందిన రాజు.. 15 ఏళ్లుగా పెద్దశంకరంపేటలో పార్ట్​టైమ్​ లెక్చరర్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజు మృతికి ప్రిన్సిపాల్​ అవనీష్ రెడ్డి, అధ్యాపకులు మల్లేశం, అనంత రాజ్ […]

Read More