Breaking News

రైతులు

కల్లాల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోండి

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: జాతీయ ఉపాధిహామీ పథకం కింద తమ పొలాల్లో కల్లాలను నిర్మించుకొనేందుకు చిన్న, సన్నకారు రైతులు ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్​ శ్రీధర్​ సూచించారు. స్థానిక ఎంపీడీవో, ఏఈవో, పంచాయతీ సెక్రటరీ దగ్గర పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక్కో కల్లం యూనిట్‌ కాస్ట్‌ 50 చదరపు మీటర్లకు రూ. 56వేలు, 60 చదరపు మీటర్లకు రూ.68 వేలు, 75 చదరపు మీటర్లకు రూ.85వేలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బీసీ, […]

Read More

కల్లాల నిర్మాణాలు ముమ్మరం

సారథి న్యూస్, రామాయంపేట: రైతులు తాము పండించిన పంటలను అరబెట్టుకోవాడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వం స్వయంగా కల్లాలను నిర్మించేందుకు ఉపాధిహామీ నిధులు మంజూరు చేశారు. కల్లాల నిర్మాణం కోసం మెదక్​ జిల్లాకు 22.7 కోట్లు నిధులను కేటాయించారు. జిల్లాలోని 20 మండలాల్లో కల్లాలను నిర్మించనున్నారు.కల్లాల నిర్మాణానికి వీళ్లు అర్హులుపంట నూర్పిడి కల్లాల నిర్మాణం కోసం చిన్న, సన్నకారు రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హులు. వీరిలో ఎస్సీ, ఎస్టీ […]

Read More
అగ్రోసెంటర్​ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​

అగ్రోసెంటర్​ ప్రారంభం

సారథిన్యూస్​, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్​ గ్రామంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అగ్రోసెంటర్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ మూజీబూర్ రహేమాన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, టీఆర్​ఎస్​ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రవి, రాజేందర్, ఉప సర్పంచ్ అజిజ్, ఎంపీటీసీలు అంబాజీ, సుధాకర్ రెడ్డి, కల్వకుర్తి మార్కెట్ వైస్ విజయ్ గౌడ్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు నరేందర్ […]

Read More
seeds

నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకే

సారథి న్యూస్, బిజినేపల్లి : రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠినచర్యలు తప్పవని బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్​ హెచ్చరించారు. గురువారం ఆయన బిజినేపల్లిలోని కనక దుర్గ ఏజెన్సీ , శ్రీరామ ట్రేడర్స్ , వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణాల్లో వ్యవసాయాధికారి నీతితో కలిసి తనిఖీచేశారు. లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గర మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని వారు సూచించారు. ప్యాకెట్ పై తయారీ తారీఖును , బిల్లును కచ్చితంగా సరి చూసుకోవాలని కోరారు.

Read More

క్రాప్​లోన్​ లిమిట్​ పెరిగింది

సారథి న్యూస్, రామాయంపేట: రైతులకు గుడ్​ న్యూస్​..పంట రుణాల పరిమితిని పెంచేశారు.. ఇప్పటివరకు వరి పంటపై రూ.30వేల వరకు ఉన్న క్రాప్ లోన్ లిమిట్ ను కనిష్టంగా రూ.35వేల నుంచి గరిష్టంగా రూ.38వేలకు పెంచారు. ఇతరత్రా పంటలకు కూడా రూ.2వేల నుంచి రూ.4వేల వరకు పెంచి ఇచ్చేలా బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. వానాకాలం సీజన్ పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. బ్యాంకులు రైతులకు లోన్లు ఇచ్చే పనిలో పడ్డాయి. 2020-2021 ఏడాదికి బడ్జెట్ ప్రణాళికలో పంటలకు స్కేల్ […]

Read More

నూతన వ్యవసాయానికి మేం రెడీ

సారథి న్యూస్, రామాయంపేట: సీఎం కేసీఆర్ సంకల్పించిన నియంత్రిత సాగు విధానానికి తాము రెడీ.. అంటూ మెదక్ జిల్లా, నిజాంపేట మండలం, కె.వెంకటాపూర్ గ్రామస్తులు బుధవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ మాట్లాడుతూ.. వానాకాలంలో మక్క పంటను వేయమని, అధికారుల సూచనల మేరకు పంటలను వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సర్పంచ్ అనిల్ కుమార్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, గ్రామస్తులు దయాకర్, ఎంపీపీ, జడ్పీటీసీ పాల్గొన్నారు.

Read More

మీరు చెప్పిన పంటలే పండించాలా.?

మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సారథి న్యూస్, పెద్దపల్లి : రాష్ట్రంలోని రైతులు, కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన పంటలనే పండించాలా..అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మండిపడ్డారు. బుధవారం పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పంటలు పండిస్తే ప్రభుత్వం చెప్పిన పంటలు పండించకపోతే రైతుబంధు ఇవ్వబోమని చెప్పడం సరికాదన్నారు. రైతులు పండించిన దొడ్డు రకం వడ్లకే ఏ గ్రేడ్ ధర కాకుండా కామన్ రేట్ కింద తీసుకుని వడ్లను కటింగ్ […]

Read More
లాభం వచ్చే పంటలు వేయండి

లాభం వచ్చే పంటలు వేయండి

– మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథి న్యూస్, ఖమ్మం : ప్రభుత్వ సూచనల మేరకు గ్రామా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం ఖమ్మం టీటీడీసీ భవన్ లో నిర్వహించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం 2020 సాగు ప్రణాళిక, నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఎన్ఎస్పీ, ఇరిగేషన్, సివిల్ సప్లయీస్ అధికారులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా […]

Read More