Breaking News

RAMAYAMPET

‘ఉపాధి’పై సామాజిక తనిఖీ

‘ఉపాధి’పై సామాజిక తనిఖీ

సారథి, రామయంపేట: ఉమ్మడి రామయంపేట మండలంలోని పలు గ్రామాల్లో 2018 నుంచి 2021 వరకు జరిగిన రూ 8 కోట్ల 76 లక్షల ఉపాధిహామీ పనుల రికార్డులను శుక్రవారం నిజాంపేట మండలకేంద్రంలో ఆడిట్​చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ ఆడిట్ జూలై 16 నుంచి 30 వరకు జరిగిందని దీనిలో భాగంగా మాస్టర్స్ వేరిఫికేషన్, ఎంబీ రికార్డ్స్ వేరిఫికేషన్, కూలీలకు సక్రమంగా పేమెంట్స్ జరుగుతున్నాయా లేదా? అనే అంశాలపై రిప్రజెంట్ చేశారని ఆయన తెలిపారు. […]

Read More
బోదకాల నివారణ మాత్రలు పంపిణీ

బోదకాల నివారణ మాత్రలు పంపిణీ

సారథి, రామాయంపేట: బోదవ్యాధి నివారణకు గురువారం రామాయంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో డాక్టర్లు మాత్రలు పంపిణీ చేశారు. భోజనం తర్వాత వాటిని వేసుకోవాలని సెంట్రల్ అబ్జర్వర్ ​డాక్టర్ రవీంద్ర, కుమారస్వామి, జిల్లా మలేరియా ఆఫీసర్ సూచించారు. కార్యక్రమంలో ధర్మారం పీహెచ్​సీ డాక్టర్ ఎలిజబెత్ రాణి, హెచ్​ఈవో రవీందర్, ఆరోగ్య కార్యకర్తలు, వలంటీర్లు పాల్గొన్నారు.

Read More
కొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

కొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

సారథి, రామాయంపేట: కొన్ని గంటల్లోనే పెళ్లి జరగనుంది. సంతోషాల మధ్య శుభకార్యం జరగాల్సిన ఆ ఇంటిలో చావు డప్పు మోగింది. పుస్తెమట్టెలను తీసుకొచ్చేందుకు వెళ్లిన పెళ్లికొడుకు తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని 44వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం.. పులిమామిడి గ్రామానికి చెందిన మందపురం రాజయ్య(55) చిన్నకుమారుడు గణేష్ వివాహం నగరం గ్రామంలో జరగాల్సి ఉంది. పులిమామిడి నుంచి రామాయంపేటకు వచ్చి పుస్తెమట్టెలు […]

Read More
బ్రహ్మకమలాల కనువిందు

బ్రహ్మకమలాల కనువిందు

సారథి, నిజాంపేట: మెదక్ జిల్లా రామాయంపేటలో ఆదివారం సాయంత్రం 8బ్రహ్మకమలాలు వికసించాయి. ఈ పూలను దర్శించిన వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మెదక్ జిల్లా రామాయంపేట 9వ వార్డు పరిధిలో స్థానిక కౌన్సిలర్ దేవుని జయరాజుకు చెందిన మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద ఈ కమలాలు వికసించి కనువిందు చేశాయి. బ్రహ్మకమలం శివుడికి అత్యంత ప్రీతికరమైంది. హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని భావిస్తుంటారు. అందులో భాగంగా రామాయంపేటకు చెందిన […]

Read More
యేరియా పట్ల జాగ్రత్తగా ఉండాలే

డయేరియా పట్ల జాగ్రత్తగా ఉండాలే

సారథి, రామాయంపేట: గ్రామాల్లో వర్షాకాలంలో డయేరియా లాంటి విషజ్వరాలు ప్రబలకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సూచించారు. గురువారం ఆమె మండలంలోని జెడ్ చెర్వు గ్రామంలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పల్లెప్రగతి ప్రోగ్రామ్ ద్వారా సీఎం కేసీఆర్ గ్రామాలను బాగుచేయడం కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని వివరించారు. యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు గవర్నమెంట్ కొనుగోలు చేసి రైతుల ఖాతాలో జమచేస్తున్నదని […]

Read More
కొడుకు, కోడలు వేధింపులకు తండ్రి ఆత్మహత్య

కొడుకు, కోడలు వేధింపులకు తండ్రి ఆత్మహత్య

సారథి, రామాయంపేట: భూమి కోసం భార్యతో కలిసి కొడుకు వేధించడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం మెదక్​జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామంలో వెలుగుచూసింది. నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ కథనం.. గ్రామానికి చెందిన కట్ట నర్సయ్య(65) తన పేరున ఉన్న 2.10 ఎకరాల భూమిలో పెద్దకొడుకు నర్సింలు భార్య సంపూర్ణపై 20 గుంటల భూమిని పట్టా చేయించుకున్నాడు. ఈ క్రమంలో చిన్నకొడుకు శ్రీనివాస్ తన తండ్రిని నమ్మించి తన భార్య పేరు మీద […]

Read More
పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలి

పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలి

సారథి, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నందిగామ, నస్కల్, నిజాంపేట గ్రామాల పంచాయతీ సిబ్బంది, సఫాయి కార్మికుల వేతనాలు పెంచాలని పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా రామయంపేట ఉమ్మడి మండలం సీఐటీయూ నాయకులు సత్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచిందని కానీ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం సరికాదన్నారు. మినిమం బేసిక్ పే […]

Read More
పంచాయతీ కార్మికులకూ పీఆర్సీ

పంచాయతీ కార్మికులకూ పీఆర్సీ

సారథి, రామాయంపేట: గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పీఆర్సీని అమలు చేయాలని సీఐటీయూ నాయకులు వెంకట్ ఆధ్వర్యంలో నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీల్లో వివిధ కేటగిరీలకు సంబంధించిన కార్మికులకు 11వ పీఆర్సీని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. అందరికీ వెంటనే 30శాతం పీఆర్సీని అమలుచేయాలని, కనీసవేతనం రూ.18వేలు నిర్ణయించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది జి.వెంకటేష్, నరేష్, ఎల్లం, రాములు, సుగుణ, రాజు, అనిల్, శ్రీశైలం పంచాయతీ సిబ్బంది […]

Read More