దేశంలో విస్తరిస్తున్న కరోనా ఒమిక్రాన్ కేసులు 3,071 న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. వరుసగా శనివారం రెండవరోజు కొత్తగా కేసులు లక్ష దాటాయి. ముందురోజు కంటే 21శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మూడువేలకు పైగానే నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. శుక్రవారం 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, 1,41,986 మందికి వైరస్ పాజిటివ్గా […]
ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 7 దశల్లో పోలింగ్.. జనవరి 14న నోటిఫికేషన్ ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం వర్చువల్ ప్రచారానికి ప్రాధాన్యం కొవిడ్ ఎఫెక్ట్.. ఆన్లైన్లోనూ నామినేషన్లు ఎన్నికల సిబ్బందికి బూస్టర్డోస్వ్యాక్సిన్ – అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్: జనవరి 14 పోలింగ్: ఫిబ్రవరి 10 – మార్చి 7 ఫలితాలు: మార్చి 10రాష్ట్రం : స్థానాలు ఉత్తరప్రదేశ్ : 403 పంజాబ్ : 117 ఉత్తరాఖండ్ : 70 […]
14 రోజులు.. 12 లక్షల కేసులు.. 15వేల చావులు భారత్లో కరోనా ఉగ్రరూపం.. మరణాలు 79 వేలు 48 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు న్యూఢిల్లీ : రోజులు గడుస్తున్న కొద్దీ భారత్లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రపంచ దేశాలను దాటుకుని రెండోస్థానానికి ఎగబాకిన భారత్.. రోజూవారీ కేసులు, మరణాలలోనూ ముందే ఉండడం ఆందోళనకరమైన అంశం. గత 50రోజులుగా వైరస్ వ్యాప్తి పట్టపగ్గాల్లేకుండా పోతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన […]
భారత్లో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో15,968మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,56,183 కు చేరింది. గత 24 గంటలలో కరోనాతో 465 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 14,476కు చేరింది. ఇప్పటివరకు 2,58,685 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 1,83,022 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ కరోనాతో బుధవారం […]
భారత్- చైనా సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి నివాళులర్పించిన గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మరియు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు
ఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే బదిలిచ్చే సత్తా భారత్కు ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ వాఖ్యానించారు. లడ్డాఖ్లోని గాల్వన్లోయలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. కరోనాపై ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమీక్షలో ప్రధాని మాట్లాడారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమని.. చైనా చర్యలకు తగినసమయంలో తగిన రీతిలో బదులిస్తామని స్పష్టం చేశారు. భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై జూన్ 19న సాయంత్రం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష […]
న్యూఢిల్లీ: బంతి నాణ్యంగా ఉంటే బౌలర్లు స్వింగ్ రాబట్టొచ్చని డ్యూక్స్ బంతుల తయారీ సంస్థ యజమాని దిలీప్ జజోడియా చెప్పాడు. అప్పుడు బంతి రంగు కోసం ఉమ్మి వాడాల్సిన పనిలేదన్నాడు. ‘బంతి ఆకారం దెబ్బతిన్నంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తొందరగా ఆకారం కోల్పోయే కుకా బుర్రా, ఎస్జీ బంతులు వాడే భారత్, ఆస్ట్రేలియా మాత్రమే ఉమ్మికి ప్రత్యామ్నాయం కోరుతున్నాయి. స్వింగ్ రాబట్టాలంటే బంతికి మెరుపు మాత్రమే సరిపోదు. గట్టిదనం, ఆకారం, తగిన సీమ్ ఉండాలి. బంతిని […]
న్యూఢిల్లీ: అందరూ ఎదురుచూసినట్లుగా టీ20 ప్రపంచకప్పై ఐసీసీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. వేచి చూసే ధోరణీలోనే మరోసారి ముందుకెళ్లింది. టోర్నీ భవిష్యత్ ను వచ్చే నెలలో తెలుస్తామని బోర్డు సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సభ్యులకు సూచించింది. ‘కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి, నియంత్రణ ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు సభ్య దేశాల […]