Breaking News

AUSTRALIA

గబ్బాలో టీమిండియా గర్జన

గబ్బాలో టీమిండియా గర్జన

బ్రిస్బెన్: గబ్బా వేదికపై టీమిండియా తడాఖా చూపించింది. 4 టెస్టుల సిరీస్​లో భాగంగా కెప్టెన్​రహానే నేతృత్వంలోని జట్టు 2–1 తేడాతో బోర్డర్​–గవాస్కర్​ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇదివరకు ఒక మ్యాచ్​డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా గడ్డపై 32 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత జట్టుపై ప్రసంశల జల్లు కురుస్తోంది. చివరి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌట్​అయింది. అలాగే భారత జట్టు తొలి ఇన్నింగ్స్​లో 336 పరుగులు చేసి ఆలౌట్​అయింది. అనంతరం సెకండ్​ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన […]

Read More
విరాట్‌ కోహ్లి, అనుష్క దంపతులకు కూతురు

విరాట్‌ కోహ్లి, అనుష్క దంపతులకు కూతురు

ముంబై: విరుష్క అభిమానులకు గుడ్​న్యూస్. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అనుష్క దంపతులకు కూతురు పుట్టింది. ఈ మేరకు కోహ్లి ట్వీట్‌ చేశారు. ‘ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సోమవారం మధ్యాహ్నం మాకు కుమార్తె జన్మించింది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇక మా జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తూ ప్రేమతో మీ […]

Read More
ఇండియాదే టీ20 సిరీస్​

భారత్​దే టీ20 సిరీస్​

హార్దిక్​ పాండ్యా వీరోచిత బ్యాటింగ్​ హాఫ్​ సెంచరీతో ఆకట్టుకున్న గబ్బర్​ సిడ్నీ: పొట్టి క్రికెట్​లో టీమిండియా గట్టి సవాల్​ను ఛేదించింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 సిరీస్​ను టీమిండియా ఒక మ్యాచ్​మిగిలి ఉండగానే సీరిస్​ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్​లో కోహ్లీసేన ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా 2‌‌‌‌–0 తేడాతో సిరీస్​ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్​ […]

Read More

తెలుగు కోసం ఆస్ట్రేలియా ఏం చేసిందంటే..

సారథి న్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా నేర్చుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పటికే కొన్ని వందల తెలుగు మీడియం స్కూళ్లు మూతపడ్డాయి. అదే సమయంలో ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్ల సంఖ్య విపరీతంగా పెరిగాయి. ఏపీలో అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం తీసుకొస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై విపక్షాలతో పాటు తెలుగు భాషాభిమానులు కూడా భగ్గుమన్నారు. దీనిపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఇప్పుడు ప్రపంచమంతా ఇంగ్లిష్‌ వైపే మొగ్గుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు […]

Read More
వందేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్స్ క్లోజ్‌

వందేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్స్ క్లోజ్‌

సిడ్నీ: ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు రెండు స్టేట్స్‌ బోర్డర్స్‌ క్లోజ్‌ చేసినట్లు విక్టోరియా ప్రీమియర్‌‌ డానియల్‌ అండ్రూవ్స్‌ చెప్పారు. మంగళవారం నుంచి బోర్డర్స్‌ పూర్తిగా క్లోజ్‌లో ఉంటాయన్నారు. న్యూ సౌత్‌ వేల్స్‌తో బోర్డర్స్‌ వందేళ్ల తర్వాత క్లోజ్‌ చేసినట్లు అధికారులు చెప్పారు. 1918–19లో స్పానిష్‌ ఫ్లూ సమయంలో బోర్డర్స్‌ క్లోజ్‌ చేశామని, ఇప్పుడు మళ్లీ మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విక్టోరియా క్యాపిటెల్‌లో కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న […]

Read More

ప్రేక్షకులు లేకపోతే ఎలా

మెల్​బోర్న్​: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉంటే బాగుంటుందని మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. లేకపోతే మ్యాచ్​లో ఉండే మజా పోతుందన్నాడు. ‘ఓ పెద్ద మ్యాచ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తారు. వాళ్ల అభిమానాన్ని నిలబెట్టే స్థాయిలో మ్యాచ్ ఉండాలి. కానీ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తే ఏం బాగుంటుంది. భారత్, ఆసీస్ అంటే పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు బాక్సింగ్ డే […]

Read More

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవోగా స్ట్రాస్!

న్యూఢిల్లీ: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆశ్చర్యకమైన నిర్ణయం తీసుకోబోతున్నదా? ఇంగ్లండ్​ తో ఉప్పునిప్పులా వ్యవహరించే ఆసీస్… ఆ దేశ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్​కు కీలక పదవి కట్టబెట్టనుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే తెలుస్తున్నది. ఇంగ్లండ్ మాజీ సారథి స్ట్రాస్ ను . సీఈవోగా నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. సీఏ పెద్దల నుంచి భారీగానే మద్దతు ఉన్నట్టు సమాచారం. గతేడాది ఇంగ్లండ్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్ట్రాస్.. ఈ నియమాకానికి ఎలా […]

Read More

టీ20 వరల్డ్​ కప్​ అసాధ్యమే

సిడ్నీ: స్టేడియాల్లోకి 25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​కు లైన్ క్లియర్ అయిందని అందరూ భావించారు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. ఈ సమయంలో మెగా ఈవెంట్ వాస్తవరూపం దాల్చేలా లేదని సీఏ చైర్మన్ ఎల్ ఎడ్డింగ్స్ అన్నాడు. 16 జట్లను ఆసీస్​లోకి తీసుకొచ్చి టోర్నీ నిర్వహించడం కష్టసాధ్యమైన పని అని వెల్లడించాడు. ‘ఇప్పట్లో ప్రపంచకప్ నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించడం […]

Read More