Breaking News

TWEET

కంగనా కొంచెం తగ్గించుకో

విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్​ బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​పై విరుచుకుపడ్డారు. కంగనా తనను తాను అతిగా ఊహించుకుంటుందని విమర్శించారు. కంగనా రాణి లక్ష్మీబాయి పాత్రలో నటించినంత మాత్రాన ఆమె నిజంగా లక్ష్మీబాయిలా ఫీలయిపోతుందని పేర్కొన్నారు. ఆమె లక్ష్మీబాయి అయితే మ‌రి ప‌ద్మావ‌తిగా న‌టించిన దీపికా ప‌దుకుణె, అక్బర్ గా న‌టించిన హృతిక్ రోష‌న్, అశోక‌ చక్రవర్తిగా న‌టించిన షారుక్, భ‌గ‌త్ సింగ్ గా న‌టించిన అజ‌య్, మంగ‌ళ్ పాండేగా న‌టించిన అమీర్​ఖాన్, మోదీగా న‌టించిన వివేక్ ఒబేరాయ్​ […]

Read More

షూటింగ్ అయిపోయిందబ్బా..!

సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. లాక్‌డౌన్‌ అనంతరం ఈ మూవీ షూటింగ్‌ తిరిగి స్టార్ట్ అయింది. లాక్ డౌన్కి ముందే చాలా వరకూ షూటింగ్ అయిపోయింది. దాంతో పదిరోజుల్లోనే బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేశారు. షూటింగ్ పూర్తయిన విషయాన్ని శుక్రవారం సోషల్ మీడియా ద్వారా టీమ్ కన్ఫర్మ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోని ట్వీట్ చేశారు. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్ దీనికి నిర్మాత. సుబ్బు దర్శకుడిగా పరిచయం […]

Read More

‘గిడుగు’ సేవలు అజరామరం

సారథిన్యూస్​, అమరావతి: పండితులు, కొన్నివర్గాలకే పరిమితమైన తెలుగుభాషను గిడుగు రామ్మూర్తి పంతులు సరళతరం చేశారని.. ఆయన సేవలను తెలుగుజాతి ఎప్పటికీ మరువబోదని ఏపీ సీఎం వైఎస్​ జగన్మోహన్​రెడ్డి కొనియాడారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా శనివారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్​ ట్వీట్​ చేశారు. గిడుగు రామ్మూర్తి గ్రాంథికంలో ఉన్న తెలుగు భాషనను వ్యవహారికభాషలోకి మార్చిన గొప్పవ్యక్తి అని పేర్కొన్నారు. యువత గిడుగు రామ్మూర్తి పంతులు గురించి […]

Read More

అభిమానులకు కోహ్లీ​ గుడ్​న్యూస్​

టీంఇండియా కెప్టెన్​ విరాట్​కోహ్లీ, తన ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ చెప్పారు. త్వరలోనే తాను తండ్రిని కాబోతున్నట్టు ట్విట్టర్​ లో వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్​లో తన సతీమణి, ప్రముఖనటి అనూష్కశర్మతో ఉన్న ఓ ఫొటోను పంచుకున్నాడు. విరాట్​కు సోషల్​మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతోపాటు, బాలీవుడ్​ ప్రముఖలు విరుష్క దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.

Read More

వెనక్కి తగ్గిన హీరో రామ్​

విజయవాడ రమేశ్​ హాస్పిటల్స్​ వ్యవహారంపై సంచలన ట్వీట్లు పెట్టిన రామ్​ పోతినేని వెనక్కి తగ్గాడు. ఇకమీదట తాను ఈ ఘటనపై ఎటువంటి ట్వీట్లు పెట్టబోనని మరో ట్వీట్​పెట్టాడు. న్యాయంపై తనకు నమ్మకుందని చెప్పుకొచ్చాడు. నిజమైన దోషులకు శిక్షపడుతుందని భావిస్తున్నా అని చెప్పాడు. రామ్​ ట్వీట్లు సంచలనంగా మారడంతో.. వైఎస్సార్​సీపీ సోషల్ ​మీడియా విభాగం ఓ రేంజ్​లో విరుచుకుపడింది. స్వర్ణప్యాలెస్​లో 10 మంది చనిపోతే స్పందించని రామ్​.. ఇప్పడు ఆయన బంధువు మీదకొచ్చేసరికి నీతులు బోధిస్తున్నాడంటూ ఫైర్​ అయ్యారు […]

Read More
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం విషమం

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్​ నేత ప్రణబ్‌ ముఖర్జీ(84) ఆరోగ్యం విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్లు ఏఎన్ఐ తెలిపింది. ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్‌లో ప్రస్తుతం ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స చేశారని వార్తాసంస్థలు వెల్లడించాయి. తనకు కరోనా సోకిందని ప్రణబ్ ముఖర్జీ సోమవారం ట్వీట్ చేశారు. వేరే చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడ కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, […]

Read More
రాముడు అంటే ప్రేమ, న్యాయం

రాముడు అంటే ప్రేమ, న్యాయం

న్యూఢిల్లీ: ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ చేసిన సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌‌ ద్వారా ఆయన పూజ నిర్వహించారు. రాముడు మంచి లక్షణాలు కలిగిన అభివ్యక్తి అని వర్ణించారు. ‘రాముడు అంటే ప్రేమ, అసహ్యంగా కనిపించరు. రాముడు అంటే కరుణ, ఇది ఎప్పుడూ క్రూరంగా అనిపించదు, రాముడు అంటే న్యాయం, ఎక్కడా అన్యాయంలో కనిపించడు’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. మొదటి నుంచి […]

Read More
ప్లాస్మాను డొనేట్​ చేయండి

ప్లాస్మాను డొనేట్‌ చేయండి

హైదరాబాద్‌: కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి రోగుల ప్రాణాలు కాపాడాలని మెగాస్టార్‌‌ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్లాస్మాను దానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు మెగాస్టార్‌‌ శనివారం ట్వీట్‌ చేశారు. ‘కరోనాను జయించిన వారికి ఇదే నా అపీల్‌. రికవరీ అయిన​ వాళ్లు ముందుకు వచ్చి ప్లాస్మాను డొనేట్‌ చేయండి. ప్రాణాలను కాపాడండి. మహమ్మారి ప్రబలుతున్న వేళ ఇంత కంటే మానవత్వం ఇంకోటి లేదు. కరోనా వారియర్స్‌ ఇప్పుడు ప్రాణ […]

Read More