Breaking News

అభిమానులకు కోహ్లీ​ గుడ్​న్యూస్​

టీంఇండియా కెప్టెన్​ విరాట్​కోహ్లీ, తన ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ చెప్పారు. త్వరలోనే తాను తండ్రిని కాబోతున్నట్టు ట్విట్టర్​ లో వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్​లో తన సతీమణి, ప్రముఖనటి అనూష్కశర్మతో ఉన్న ఓ ఫొటోను పంచుకున్నాడు. విరాట్​కు సోషల్​మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతోపాటు, బాలీవుడ్​ ప్రముఖలు విరుష్క దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.