బాలీవుడ్ డ్రగ్స్కేసు రోజుకో కీలకమలుపు తిరుగుతున్నది. ఈ క్రమంలో ఈ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. రకుల్తో పాటు మహేశ్బాబు సతీమణి నమ్రత పేరు కూడా డ్రగ్స్ కేసులో ప్రముఖంగా వినిపించింది. అయితే తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని రకుల్ చెప్పినప్పటికీ ఎన్సీబీ మాత్రం ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రకుల్ ఎన్సీబీ ఎదుట హాజరైంది. అయితే రియా చక్రవర్తితో స్నేహం చేయడమే […]
ప్రముఖ నటి రకుల్ ప్రీత్సింగ్ శుక్రవారం ఎన్సీబీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆమెను సుమారు 4 గంటలపాటు ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు రకుల్ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం చెప్పిందట దీంతో అధికారులు షాక్కు గురయ్యారని సమాచారం. మరోవైపు రియాతో రకుల్ చాట్చేసినట్టు ఎన్సీబీకి కీలక ఆధారాలు లభించాయి. దీంతో చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్షాట్లను వారు రకుల్కు చూపించినట్టు టాక్. అయితే తాను రియాతో డ్రగ్స్కు గురించి చాటింగ్ […]
బాలీవుడ్లో డ్రగ్స్కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్ల పేర్లు వినిపిస్తున్నాయి. వారికి కొందరు ఏజెంట్లు కోడ్నేమ్లతో డ్రగ్స్ను విక్రయించినట్టు ఏన్సీబీ విచారణలో తేలిందట. త్వరలోనే వారికి ఎన్సీబీ నోటీసులు జారీచేయనుందట. ఈ మేరకు జాతీయమీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రకుల్ ప్రీత్సింగ్, సారా అలీఖాన్ పేర్లు వినిపించాయి. అయితే ఈ కేసులో మీడియాలో తనపేరు రాకుండా చూడాలని రకుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన […]
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ పేలుళ్లు జరిపి అల్లకల్లోలం సృష్టిద్దామనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఎన్ఐఏ ( నేషనల్ ఇన్విస్టిగేషన్ ఎజెన్సీ) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు మెరుపుదాడి నిర్వహించి 9 మంది ఆల్ఖైదా టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. టెర్రరిస్టులు దేశరాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు స్కెచ్ వేశారని అధికారుల దర్యాప్తులో తేలింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం, వెస్ట్ బెంగాల్ లో ముషీరాబాద్ లో ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఓ వైపు దేశం […]
అక్కినేని అఖిల్.. బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే లాక్డౌన్తో ఈ చిత్ర షూటింగ్ ఆగిపోగా.. ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూజాహెగ్డే ‘ద బ్యాండ్ ఈజ్ బ్యాక్’ అంటూ అఖిల్, పూజాహెగ్డే ఉన్న ఓ ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోపై నెట్టింట్లో ఆసక్తికరమైన కామెంట్లు వచ్చాయి. పూజాహెగ్డే .. అఖిల్కు […]
రవితేజ నటించిన ఇడియట్ చిత్రంలోని ‘చూపుల్తో గుచ్చి, గుచ్చి చంపకే’ అనే పాటను తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతీశయోక్తి కాదేమో. అయితే ఈ పాటను ఓ బాలీవడ్ మ్యూజిక్ డైరెక్టర్ కాపీ కొట్టాడు. ట్యూన్ను యాజ్ ఇ టీజ్గా దించేశాడు. ఆ పాటలో నటించింది మరెవరో కాదు.. కియారా అద్వాని. ఈ అమ్మడు ఇప్పటికే ‘భరత్అనే నేను’ ‘వినయవిధేయరామ’ చిత్రంలో నటించి మెప్పించింది. కియారా ప్రస్తుతం బాలీవుడ్లో ‘ఇందూకి జవానీ’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అధ్వాని తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది. చిన్నప్పటి నుంచి వాళ్ల అమ్మమ్మ చెప్పిన ఓ హోంరెమిడిని ఈ అమ్మడు ఇప్పటికీ వాడుతుందట. అందుకే ఇప్పటికే తరగని అందంతో మెరిపోతుందట. ఇంతకీ ఆ రెమిడీ ఏమిటంటే.. ‘తేనె, శనగపిండి, ప్రేష్క్రీమ్, పాలు, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు పడుకొనే మందు కొన్ని నిమిషాలపెట్టు ఫేస్కు ప్యాక్గా పెట్టుకుంటాను. ఆ మిశ్రమం నా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాక నేను ఒత్తడి నుంచి […]
బాలీవుడ్పై డ్రగ్స్పేరుతో భారీ కుట్ర జరుగుతున్నదని ఎంపీ జయబచ్చన్ ఆరోపించారు. మంగళవారం ఉదయం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని బాలీవుడ్కు మచ్చ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకొని ఉంటే లేదా డ్రగ్స్ మాఫియా నడిపితే అది తప్పే.. అంత మాత్రం చేత మొత్తం బాలీవుడ్నే నిందించడం సరికాదు. డ్రగ్స్ వ్యవహారంపై నిస్పాక్షిక విచారణ సాగాలని ఆమె కోరారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని… ఇది సరికాదన్నారు. అంతకు ముందు ఈ […]