Breaking News

MODI

యోగాతో రోగనిరోధకశక్తి

న్యూఢిల్లీ : యోగాతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా మహమ్మారి కరోనాను ఎదుర్కోవచ్చని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. యోగాతో శ్వాస ఇబ్బందులు తొలిగిపోతాయని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆన్​లైన్​లో జాతినుద్దేశించి ప్రసంగించారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. భారతదేశానికి మనపూర్వీకులు అందించిన గొప్పవరం యోగా అని పేర్కొన్నారు. నేడు ప్రపంచమంతా యోగాను అనుసరిస్తున్నదని చెప్పారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబసభ్యులతో కలిసి యోగాను చేయాలని సూచించారు.

Read More

మన సైనికులను ఎందుకు చంపారు

న్యూఢిల్లీ: ఇండియా – చైనా సరిహద్దుల్లోని గాల్వాన్‌లో చైనా సైనికులు పాల్పడ్డ దాడికి సంబంధించి ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ కేంద్ర పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయమై శనివారం ఉదయం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాహుల్‌ ట్వీట్లు చేశారు. ‘ప్రధాని ఇండియన్‌ టెరిటరినీ చైనా దురాక్రమణకు అప్పగించారు. 1. మన సైనికులను ఎందుకు చంపారు? 2. ఎక్కడ చంపారు?’ అంటూ ట్విట్టర్‌‌ ద్వారా ప్రశ్నించారు. మన టెరిటరీలోకి ఎవరూ ఎంటర్‌ ‌కాలేదు, ఏమీ […]

Read More

రెచ్చగొట్టే చర్యలకు బదులిస్తాం

ఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే బదిలిచ్చే సత్తా భారత్​కు ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ వాఖ్యానించారు. లడ్డాఖ్​లోని గాల్వన్​లోయలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. కరోనాపై ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమీక్షలో ప్రధాని మాట్లాడారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమని.. చైనా చర్యలకు తగినసమయంలో తగిన రీతిలో బదులిస్తామని స్పష్టం చేశారు. భారత్​-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై జూన్​ 19న సాయంత్రం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అఖిలపక్ష […]

Read More
BJP

మోదీ పాలన అవినీతి రహితం

సారథి న్యూస్, ములుగు: ప్రధాని నరేంద్రమోదీ పాలన అవినీతి రహితంగా కొనసాగుతున్నదని బీజేపీ నాయకుడు భూక్య జవహర్ లాల్ పేర్కొన్నారు. సోమవారం ములుగులో మోదీపాలన పై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ మాట్లాడుతూ మోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంబిడి లక్ష్మణ్​ రావు, బుర్ర మహేష్, బైకని రాజు, సాంబరాజు కిరణ్, కన్నెబొయిన వీరెందర్, కొప్పుల రజనికర్, ఆకుల సాంబయ్య, గంగుల రాజు, రామిడి […]

Read More

‘మన్‌ కీ బాత్‌’ కోసం ఐడియాస్​ ఇవ్వండి

న్యూఢిల్లీ: ఈ నెల 28న జరిగే మన్‌ కీ బాత్‌లో మాట్లాడేందుకు ఐడియాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. తమ ఐడీయాలను నమో యాప్‌లో, మై జీవోవీ ఓపెన్‌ ఫోరంలో లేదా1800-11-7800 నంబర్‌‌ ద్వారా రికార్డ్‌ చేయాలని మోడీ ట్వీట్‌ చేశారు. ‘ఈ నెల 28న మన్‌ కీ బాత్‌ జరుగుతుంది. రెండు వారాలు ఉన్నప్పటికీ దయచేసి మీ ఆలోచనలు ఇవ్వండి. కరోనాతో పోరాడడం, దాని కంటే ఇంకా ఎక్కువ మీరు చెప్పాల్సింది కచ్చితంగా […]

Read More
BJP

మోదీ పాలన ఆదర్శనీయం

సారథి న్యూస్, రామడుగు: రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని పంది కుంట గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల సందేశాత్మకలేఖను బీజేపీ నేతలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోదీ పాలన దేశం ఎంతో పురోభివృద్ధి చెందిందని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురం శెట్టి చంద్రమౌళి కార్య కర్తలు పాల్గొన్నారు.

Read More

‘డెమోక్రసీని నాశనం చేస్తున్నారు’

జైపూర్‌‌, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌ షా కలిసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మండిపడ్డారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తుంటే వీళ్లు మాత్రం ఎమ్మెల్యేలను కొనే పనిలో ఉన్నారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కూడా మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. శుక్రవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన రాజస్థాన్‌ సీఎం అశోక్‌ […]

Read More
BJP

మోడీ పాలన భేష్​

సారథి న్యూస్​, హుస్నాబాద్: ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి పేర్కొన్నారు. కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట మండలంలో ఆయన మోదీ ఏడాది పాలనపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు కేంద్రప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. 70 ఏళ్లుగా పరిష్కారం కాని ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్​ ప్రజలకు విముక్తి కల్పించిన గొప్ప […]

Read More