Breaking News

KOLKATA

పంజాబ్​ అజేయం

కింగ్స్‌ పంజాబ్‌ అజేయం

షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో మొదట వరుసగా ఐదు ఓటముల తర్వాత ఒక్కసారి పుంజుకున్న కింగ్స్‌ పంజాబ్‌ ఎలెవన్ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. షార్జా వేదికగా జరిగిన 46వ మ్యాచ్​లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కింగ్స్‌ ఎలెవన్​పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్​చేసిన కోల్‌కతా 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. లక్ష్యఛేదనలో భాగంగా కేఎల్‌ రాహుల్‌(28;25 బంతుల్లో 4×4), మన్‌దీప్‌ సింగ్‌(66 నాటౌట్‌; 56 బంతుల్లో 4×8 ఫోర్లు, 6×2), […]

Read More
వరుణ్‌ దెబ్బకు ఢిల్లీ కుదేల్​

వరుణ్‌ దెబ్బకు ఢిల్లీ కుదేల్​

అబుదాబి: అబుదాబి వేదికగా ఐపీఎల్​13 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌(డీఐ)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. కలకత్తా 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి దెబ్బకు ఢిల్లీ కుప్పకూలింది. ఐదు వికెట్లు తీసి కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఢిల్లీ ఓపెనర్లు అజింక్యా రహానే(0), శిఖర్‌ ధావన్‌(6) నిరాశపరిచారు. శ్రేయస్‌ అయ్యర్‌(47;38 బంతుల్లో 4×4), […]

Read More
డివిలియర్స్ సిక్సర్ల మోత.. బెంగళూరు విన్​

డివిలియర్స్ సిక్సర్ల మోత.. బెంగళూరు విన్​

షార్జా: డివిలియర్స్ బ్యాట్స్​తో విధ్వంసం సృష్టించడంతో కోల్‌కతా నైట్ ​రైడర్స్​పై రాయల్​ చాలెంజర్స్​బెంగళూరు 82 పరుగుల తేడా ఘన విజయం సాధించింది. ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 195 పరుగుల టార్గెట్​ విధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఆది నుంచీ పడిక్కల్‌ (32, 23 బంతుల్లో, 4×4; 1×6), ఫించ్‌ (47, […]

Read More
పోరాడి ఓడిన ‘కోల్​కతా’

పోరాడి ఓడిన ‘కోల్​కతా’

షార్జా: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ)తో జరిగిన మ్యాచ్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) చివరి దాకా పోరాటం చేసి ఓడిపోయింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో సిక్సర్ల మోత మోగింది. 18 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన కేకేఆర్​ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ) 229 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. పృథ్వీషా(66, 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(88 […]

Read More
కలకత్తా బ్యాక్ డ్రాప్​లో శ్యామ్ సింగరాయ్

కలకత్తా బ్యాక్ డ్రాప్​లో శ్యామ్ సింగరాయ్

నాని హీరోగా ‘టాక్సీవాలా’ మూవీ ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కలకత్తా నేపథ్యంలో సాగుతుందట. అందుకే సినిమాలో కలకత్తాను చూపించేందుకు ఫిల్మ్​మేకర్స్ ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమా కథ ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా ఉంటుందని, అందుకోసం పాత కలకత్తా లుక్ కావాల్సి ఉందని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం కలకత్తా వెళ్లినా పాత లుక్ ఉండదు కావునా ఇక్కడే పాతతరం […]

Read More
స్వామి అగ్నివేశ్​ఇక లేరు

స్వామి అగ్నివేశ్​ ఇకలేరు

న్యూఢిల్లీ: ఆర్యసమాజ్‌ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ (80) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మృత్యువాతపడ్డారు. 1939 సెప్టెంబర్‌ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో స్వామి అగ్నివేశ్‌ జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తాతగారి స్వగ్రామం చత్తీస్ ఘడ్ కు వెళ్లిపోయారు. అనంతరం కలకత్తాలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌ నుంచి లా, కామర్స్‌ డిగ్రీ చదివారు. ఆర్యసభ పేర రాజకీయ పార్టీని స్థాపించి హర్యానా నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా […]

Read More
బంగ్లాదేశ్‌కు తరలిస్తున్న విగ్రహాలు స్వాధీనం

బంగ్లాదేశ్‌కు తరలిస్తున్న విగ్రహాలు స్వాధీనం

కోల్‌క‌తా: బంగ్లాదేశ్​కు అక్రమంగా తరలిస్తుండగా రూ.35.3 కోట్ల విలువైన 25 పురాతన విగ్రహాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. 2020 ఆగస్టు 23 రాత్రి కస్టమ్స్ అధికారులు పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినజ్‌పూర్ జిల్లాలో 25 పురాతన విగ్రహాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాళిగంజ్ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్‌కు అక్రమంగా త‌ర‌లిస్తున్న వీటిని గుర్తించి అధికారులు ప‌ట్టుకున్నారు. భారతదేశ సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించే 25 కళాఖండాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇవ‌న్ని క్రీ.శ.9 నుంచి 16వ శతాబ్దం వరకు […]

Read More