Breaking News

KARIMNAGR

జంపన్నవాగులో బాలుడు గల్లంతు

జంపన్నవాగులో బాలుడు గల్లంతు

సారథి న్యూస్, వాజేడు, తాడ్వాయి: ప్రమాదవశాత్తు జంపన్నవాగులో పడి బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గ్రామంలో బుధవారం విషాదం నింపింది. మేడారం గ్రామానికి చెందిన మహేందర్, యాద లక్ష్మిల కుమారుడు పల్లపు తరుణ్(14) బుధవారం బంధువుల పిల్లలతో కలిసి జంపన్న వాగు అవతల ఉన్న కొత్తూరు గ్రామానికి వెళ్లి తిరిగివస్తుండగా కొంగల మడుగు వద్ద గల లోవెల్ బ్రిడ్జిపై దాటుతుండగా ప్రవాహం పెరిగి వాగులో పడిపోయాడు. ఈత రాకపోవడం వల్ల […]

Read More
సైకాలజిస్టులను గుర్తించండి

సైకాలజిస్టులను గుర్తించండి

సారథి న్యూస్, రామడుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైకాలజిస్టులను గుర్తించాలని కరీంనగర్​ సైకాలజిస్ట్​ల అసోసియేషన్​ అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సుంకె రవిశంకర్​ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్తాయిలో సైకాలజీ కౌన్సిల్ ఏర్పాటుచేయలని కోరారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించారు.

Read More

తోకజాడిస్తే.. సాగనంపుతాం

సారథిన్యూస్, రామడుగు: పార్టీ కార్యక్రమాలకు నష్టం కలిగిస్తూ, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఓ టీఆర్​ఎస్​నేతపై వేటు పడింది. అతడిని పార్టీని నుంచి సస్పెండ్​ చేయడంతోపాటు ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటకు చెందిన టీఆర్​ఎస్​ నేత ఎడవెళ్లి మధుసూదన్​రెడ్డి కొంత కాలంగా పార్టీకి ఇబ్బందులు తీసుకొస్తున్నారు. దీంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్​ చేయడంతోపాటు గుర్తింపు రద్దు చేస్తున్నట్టు రామడుగు మండల అధ్యక్షుడు గంట్లా జితేందర్ రెడ్డి […]

Read More

బెల్ట్​షాపులను నియంత్రిద్దాం

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలో బెల్ట్​షాపులు విచ్చల విడిగా నడుస్తున్నాయని ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు పేర్కొన్నారు. వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్ట్​షాప్​లపై ఎక్సైజ్​ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మంగళవారం నిజాంపేట మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సిద్ధరాములు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కరోనా సహా పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో డీ ధర్మారం పీహెచ్ సీ డాక్టర్ ఎలిజిబెత్ రాణి మాట్లాడుతూ.. […]

Read More

బసంత్​నగర్​లో ఎయిర్​పోర్ట్​

సారథి న్యూస్​, రామగుండం: బసంత్​నగర్​లో ఎయిర్ట్​పోర్టు నిర్మాణం పూర్తయితే.. రామగుండం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. రామగుండం ప్రాంతంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్​నగర్​లో ఎయిర్​పోర్ట్​ నిర్మించబోయే స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో ఆరుచోట్ల ఎయిర్​పోర్టులను నిర్మిస్తున్నారని అందులో బసంత్​నగర్​ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ వాల్వ అనసూయ, సర్పంచ్ కొల లత, ఎంపీటీసీ దుర్గం […]

Read More
సింగరేణిలో కరోనా కలకలం

సింగరేణిలో కరోనా కలకలం

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఉద్యోగులు ఎక్కువగా నివసించే పెద్దపల్లి జిల్లా రామగుండంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కొంతమంది కరోనా పేషేంట్లు విచ్చలవిడిగా జనాల మధ్య తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం పాజిటివ్​ వచ్చినవారి వివరాలు వెల్లడించకపోవడంతో వారు యథేచ్ఛగా తిరుగుతున్నారని స్థానికులు వాపోతున్నారు. కరోనా పాజిటివ్​ వచ్చినవారు క్వారంటైన్​లో ఉండేలా సింగరేణి యాజమాన్యం, వైద్యులు చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Read More

స్వచ్ఛతకే ప్రాధాన్యం

సారథిన్యూస్​, రామాయంపేట: తెలంగాణ ప్రభుత్వం పరిశుభ్రతకే అధిక ప్రాధాన్యమిస్తున్నదని మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేంర్​రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆమె మెదక్ ​జిల్లా నిజాంపేట మండలకేంద్రంతోపాటు మండలపరిధిలోని నస్కల్, రాంపూర్, నందగోకుల్, చల్మేడ గ్రామాలలో డంప్ యార్డ్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్​ వైరస్ ను తరిమి కొట్టాలంటే ప్రతిఒక్కరూ మాస్క్​ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అందే ఇందిరా, జెడ్పీటీసీ విజయ్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ రామాయంపేట మున్సిపల్ […]

Read More
షార్ట్ న్యూస్

మల్లేశం​ను సత్కరించిన స్వేరోస్​

సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సైకాలజిస్ట్స్​ అసోసియేషన్​ కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన జర్నలిస్ట్​ డాక్టర్​ ఎజ్రా మల్లేశంను స్వేరోస్​ గ్రూప్​ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వేరోస్​ సభ్యులు మాట్లాడుతూ.. మల్లేశం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికకవాడం సంతోషంగా ఉన్నదని, కరోనా సమయంలో డాక్టర్‌ గా, పాత్రికేయుడుగా సేవలందించడం అభినందనీయమని కొనియాడారు. ఆయన భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి తిరుపతి స్వేరో, జిల్లా […]

Read More