Breaking News

COVID19

జాగ్రత్తగా ‘కోవిడ్ -19’ వేస్టేజీ నిర్వహణ

జాగ్రత్తగా ‘కోవిడ్ -19’ వేస్టేజీ నిర్వహణ

సారథి న్యూస్, హైద‌రాబాద్: పెరుగుతున్న జ‌నాభా, ప‌ట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కాలుష్య నివారణకు ప్రణాళికలను రూపొందించాలని మంత్రి ఎ.ఇంద్రకరణ్​రెడ్డి సూచించారు. సోమ‌వారం స‌న‌త్ న‌గ‌ర్ లోని పీసీబీ ఆఫీసులో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా కోవిడ్ -19 బ‌యోమెడిక‌ల్ వేస్టేజీ నిర్వహణపై చర్చించారు. ఆస్పత్రుల్లో జీవవ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేస్తున్నారా? లేదా? అని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిరంతరం తనిఖీలు నిర్వహించాల‌న్నారు. పారిశ్రామిక వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్న కంపెనీలకు నోటీసులు జారీచేసి, […]

Read More
తెలంగాణలో 1,842 కరోనా కేసులు

తెలంగాణలో 1,842 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) 1,842 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,0,6091కు చేరింది. మహమ్మారి బారిన తాజాగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 761కు చేరింది. కాగా, 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,825 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 82,411కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,919 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో వ్యాధిబారిన పడి కోలుకున్నవారి […]

Read More
పోలీసు కుటుంబాలకు చేయూత

పోలీసు కుటుంబాలకు చేయూత

సారథి న్యూస్​, కర్నూలు: విధి నిర్వహణలో కరోనా బారినపడి మృతిచెందిన ఏడుగురు పోలీస్​ కానిస్టేబుల్​ కుటుంబాలకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీసు ఆఫీసులో ఏవో సురేష్ బాబు కార్పస్ ఫండ్, విడో ఫండ్, ఫ్లాగ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఒక్కొక్కరికి కార్పస్ ఫండ్ రూ.లక్ష, విడో ఫండ్ రూ.50వేలు, ఫ్లాగ్ ఫండ్ రూ.25వేల విలువైన చెక్కులను అందజేశారు. ఎంసీ మద్దిలేటి(నందవరం పీఎస్​), ఎంపీ పుల్లారెడ్డి(నంద్యాల 3 టౌన్ పీఎస్), ఎస్ఏ మాలిక్(కర్నూలు […]

Read More
ప్రజలను ఆదుకోండి: సీపీఎం

ప్రజలను ఆదుకోండి: సీపీఎం

సారథి న్యూస్, కర్నూలు: కరోనా ప్రబలుతున్న సమయంలో ప్రజలను ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్​ చేశారు. దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా ఆదివారం కర్నూలు నగరంలోని ముజఫర్ నగర్, ఇందిరాగాంధీ నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, బాలగంగాధర్ తిలక్ నగర్, కల్లూరు, కృష్ణానగర్, షరీన్ నగర్, సీ క్యాంప్ సెంటర్, సోమిశెట్టి నగర్, బీటీఆర్ నగర్, మమతానగర్, అశోక్ నగర్, బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండ్ కూడళ్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి కుటుంబానికి రూ.7,500 ఆరునెలలపాటు ఇవ్వాలని, […]

Read More
ఏపీలో 7,895 కరోనా కేసులు

ఏపీలో 7,895 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో ఆదివారం 7,895 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 93 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,282 మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,742 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 46,712 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 32,38,038 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వ్యాధిబారి నుంచి తాజాగా 7,449 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 2,60,087 […]

Read More
57వేలకు చేరువలో కరోనా మరణాలు

57వేలకు చేరువలో కరోనా మరణాలు

ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్ ​కేసులు నమోదవుతున్నాయి. అదేస్థాయిలో మరణాలు కూడా రికార్డు అవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 30,44,940కు చేరింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 912 మంది చనిపోయారు. ఇప్పటిదాకా దేశంలో కరోనా మరణాల సంఖ్య 57వేలకు చేరింది. మరో ఏడు లక్షల యాక్టివ్ ​కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 69,239 పాజిటివ్ ​కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు […]

Read More
తెలంగాణలో 2,384 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో 2,384 పాజిటివ్‌ కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం(గత 24 గంటల్లో) కొత్తగా 2,384 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 11 మృతిచెందారు. ఇలా ఇప్పటివరకు మహమ్మారి బారినపడి 755 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 1,04,249కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 80,586 మంది కోలుకోగా.. 22,908 మందికి చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్కరోజే 40,666 కరోనా నిర్ధారణ వైద్యపరీక్షలు చేశారు. ఇక అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో […]

Read More
ఏపీలో 10,276 కరోనా కేసులు

ఏపీలో 10,276 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శనివారం కొత్తగా 10,276 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వ్యాధిబారినపడి ఒకేరోజు 97 మంది మృతిచెందారు. మహమ్మారితో ఇప్పటివరకు 3,189 మంది కన్నుమూశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ ​కేసుల సంఖ్య 3,45,216కు చేరింది. గత 24 గంటల్లో కోలుకుని 8,593 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 2,52,638 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 24 గంటల్లో 61,469 మందికి పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 31,91,326 మందికి కరోనా టెస్టులు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో […]

Read More