Breaking News

COLLECTOR

విస్తృతంగా అవెన్యూ ప్లాంటేషన్

మహబూబాబాద్​: మహబూబాబాద్​ జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్​ ను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్​ వీపీ గౌతం ఆదేశించారు. మంగళవారం హరితహారం పల్లెప్రగతి పనులను పరిశీలించేందుకు కేసముద్రం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కేసముద్రం పట్టణం, ఇనుగుర్తి, లాలూ తండా, తౌర్య తండాల్లో పర్యటించి హరితహారం తీరు తెన్నులను పరిశీలించారు. లాలూ తండాలోని 4 ఎకరాల్లో చేపట్టిన అటవీశాఖ నర్సరీని సందర్శించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాచందన, తహసీల్దార్ వెంకటరెడ్డి, ఎంపీడీవో రోజా రాణి తదితరులు […]

Read More
కరోనా టెస్టింగ్‌.. శభాష్​

కరోనా టెస్టింగ్‌.. శభాష్​

సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదశ్​లో రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో రికార్డు స్థాయిలో రోజుకు వందకుపైగా కేసు నమోదువుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశా మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనాను నివారించాన్న లక్ష్యంతో ఇంటింటికి వెళ్లి రక్తనమునాలను సేకరిస్తోంది. ఈ క్రమంలో కర్నూలులో రికార్డు స్థాయిలో లక్షకు పైగా శ్యాంపిల్స్‌ సేకరించినట్లు ఆదివారం కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ తెలిపారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 2,451 […]

Read More

రైతు వేదికలతో ఎంతో లాభం

సారథిన్యూస్, రామడుగు: ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల, నూకపల్లి, మానాల క్లస్టర్లలో ఆయన రైతు వేదికల నిర్మాణాలకు జగిత్యాల కలెక్టర్​ గొగులోత్​ రవితో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 750 కోట్లతో రైతు కల్లాలు. ఏర్పాటు చేశామని చెప్పారు. రైతును రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని భావించారు.

Read More

పల్లెలన్నీ పచ్చబడాలి

సారథిన్యూస్, రామడుగు: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పల్లెలన్నీ పచ్చ బడాలని కరీంనగర్​ కలెక్టర్​ శశాంక పేర్కొన్నారు. గురువారం ఆయన రామడుగు మండలం శ్రీరాముల పల్లె గ్రామంలో ఆరోవిడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎస్సీ కాలనీలో హరితవనం పార్కును సందర్శించారు. మరోవైపు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వన్​టౌన్​ పోలీస్​స్టేషన్​లో ఏసీసీ రామేశ్వర్​, మున్సిపల్​ చైర్మన్​ రాజనర్సు, సీఐ సైదులు మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్​ కోమల్ రెడ్డి, ఎంపీడీవో సతీశ్​రావు, సర్పంచ్ జీవన్, ఎంపీటీసీ […]

Read More

పనుల్లో వేగం పెంచండి

సారథిన్యూస్​, వరంగల్ అర్బన్: సకాలంలో పనులు పూర్తిచేయకపోతే ఉపేక్షించేది లేదని వరంగల్​ అర్బన్​ కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జిల్లా లో వైకుంఠ దామాలు, కంపోస్టు ( సెగ్రిగేశాన్) షెడ్లు నిర్మాణా పనులను జూలై చివరి వరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆరో విడత హరిత హరంలో భాగంగా హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామ శివారు ఆయన మాట్లాడారు.

Read More
రైతులను సంఘటితం చేసేందుకే వేదికలు

రైతులను సంఘటితం చేసేందుకే వేదికలు

సారథి న్యూస్ నర్సాపూర్: రైతులను సంఘటితం చేసి వారి సమస్యలను తెలుసుకోవడానికి ఒక వేదిక కావాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్​ రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ ఆర్ తో పాటు కౌడిపల్లి లో రైతు వేదికల స్థలాలను పరిశీలించారు. రైతు వేదికలు త్వరగా పూర్తిచేయాలన్నారు. నియంత్రిత సాగు విధానాన్ని ఈ వేదిక ద్వారా అవగాహన కల్పించడానికి వీలవుతుందన్నారు. జిల్లాలో 55.7లక్షల […]

Read More
ఇంటి పట్టాల పంపిణీపై రివ్యూ

ఇంటి పట్టాల పంపిణీపై రివ్యూ

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కలెక్టర్ క్యాంపు ఆఫీసు నుంచి కలెక్టర్ జి.వీరపాండియన్ ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో ఇంటి పట్టాల పంపిణీ పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ రవి పట్టాన్ షెట్టి, డీఆర్వో పుల్లయ్య పాల్గొన్నారు.

Read More
హరితహారం సక్సెస్​ కావాలి

హరితహారం సక్సెస్​ కావాలి

సారథి న్యూస్, మెదక్: మెదక్ మున్సిపాలిటీ అభివృద్దికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ మున్సిపల్ జనరల్​బాడీ సమావేశం జిల్లా కలెక్టరేట్ లో చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఇటీవల భారత్ – చైనా సరిహద్దుల్లో అమరవీరులైన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో హరితహారం విజయవంతం చేయాలని కోరారు. మొక్కలను నాటి ట్రీ గార్డులను తప్పనిసరిగా ఏర్పాటు […]

Read More