Breaking News

CAROONA

వైకల్యం మనిషికి మాత్రమే..

వైకల్యం మనిషికి మాత్రమే..

సారథి న్యూస్, ములుగు: రాష్ట్ర మహిళా స్రీ,శిశు సంక్షేమ, రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వెబినార్ ద్వారా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ స్పెషల్ సెక్రటరీ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ.. వైకల్యం మనిషికి మాత్రమేనని మనసుకు కాదని, ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యం జయించాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తోందన్నారు. కోవిడ్ […]

Read More
ఆర్యవైశ్య సంఘం నేత సంగయ్య కన్నుమూత

ఆర్యవైశ్య సంఘం నేత సంగయ్య కన్నుమూత

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఆర్యవైశ్య సంఘం పెద్దశంకరంపేట మండలాధ్యక్షుడు రాగం సంగయ్య (73) బుధవారం ఉదయం కన్నుమూశారు. వారం రోజుల అతనికి కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన మృతిచెందారు. రాగం సంగయ్య పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని పలువురు కొనియాడారు. ఆయన మృతిపట్ల ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, పెద్దశంకరంపేట సర్పంచ్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంపీటీసీ […]

Read More
రూల్స్​పాటించని పబ్​సీజ్​

రూల్స్​ పాటించని పబ్ ​సీజ్​

సారథి న్యూస్, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న మాదాపూర్ లోని రిజైన్ స్కై బార్ పబ్ ను ఎక్సైజ్ ​అధికారులు సీజ్ చేశారు. కరోనా రూల్స్ కు విరుద్ధంగా జనం గుమిగూడడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించలేదని నిర్ధారించారు. బార్​లో పనిచేసే వెయిటర్లు ఎక్కడా మాస్క్​లు కట్టుకోలేదని గుర్తించారు. పబ్ లో రష్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎక్సైజ్ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. ఉదయం పబ్ పై రైడ్ నిర్వహించిన అధికారులు కస్టమర్లు, […]

Read More
కరోనా పీడ తొలగిపోవాలి

కరోనా పీడ తొలగిపోవాలి

సారథి న్యూస్, రామగుండం: నియోజకవర్గంలో ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు,కార్మికులు, కర్షకులు, అన్నివర్గాల ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనిఎమ్మెల్యే కోరుకంటి చందర్ దుర్గాదేవిని వేడుకున్నారు. శుక్రవారం క్యాంపు ఆఫీసులో చండీయాగం నిర్వహించారు. లోక కళ్యాణార్థమే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టానని ఎమ్మెల్యే అన్నారు. కరోనా నుంచి ప్రపంచమంతా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర మేయర్, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Read More
10 లక్షల కన్నా ఎక్కువే ఉండొచ్చు

10లక్షల కన్నా ఎక్కువే ఉండొచ్చు

కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్​ వో చీఫ్ సంచలన వ్యాఖ్యలు న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విలయతాండవానికి లక్షలాది మంది ప్రజలు బలవుతున్నారు. అయితే వివిధ దేశాలు నివేదిస్తున్న మరణాల లెక్కలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా దేశాలు కరోనా మరణాలను చూపించడం లేదని, చాలా దేశాలు వాటిని దాచి పెడుతున్నాయని సర్వత్రా ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో ప్రెసిడెన్షియల్ డిబేట్ లో భాగంగా యూఎస్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతదేశం […]

Read More
థియేటర్లు ఓపెన్ అవుతున్నయ్.. కానీ!

థియేటర్లు ఓపెన్ అవుతున్నయ్.. కానీ!

అక్టోబర్​ 15వ తేదీ నుంచి థియేట‌ర్లు, మ‌ల్టీఫ్లెక్స్​లు తెర‌వ‌డానికి కేంద్రం అనుమ‌తులు ఇచ్చేసింది. కాకపోతే అందుకు కొన్ని మార్గద‌ర్శకాలు పాటించాల్సి ఉందట. కేవ‌లం 50 శాతం సిట్టింగ్ కే అనుమ‌తి. ఆటఆట‌కు మ‌ధ్య శానిటైజేష‌న్ త‌ప్పనిస‌రి. టికెట్లన్నీ వీలైనంత వ‌ర‌కూ ఆన్ లైన్‌లోనే అమ్మాలి. ఎప్పటి నుంచో థియేట‌ర్ల పునఃప్రారంభం కోసం ఎదురుచూస్తున్న ద‌ర్శక నిర్మాత‌ల‌కు ఇది శుభ‌వార్తే. అక్టోబ‌రు 15 నుంచి థియేట‌ర్లు ఓపెన్ కావడం సంతోష‌క‌ర‌మైన విష‌య‌మే. కానీ.. అప్పటికి సినిమాలు రెడీగా ఉన్నాయా? […]

Read More
కరోనా తెచ్చిన ఆకలి కేకలు

కరోనా తెచ్చిన ఆకలి కేకలు

బతకడానికి పనిచేయడం మాత్రమే ఆస్తిగా ఉన్న జీవితాలు వాళ్లవి. చదువులూ, సంపదలూ లేకున్నా ఎలాగైనా బతకగలమనే నమ్మకమే వాళ్లను ఇన్నాళ్లూ నడిపించింది. ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ను నమ్ముకుని ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న తల్లులు వాళ్లు. ఇప్పుడా ఆత్మవిశ్వాసం మీదే దెబ్బపడింది. ఎలాగైనా బతకగలం అనే నమ్మకం సడలిపోతోంది. చేయడానికి పనిలేకుంటే తినడానికి తిండీ ఉండదన్న నిజానికి సాక్ష్యంగా ఇప్పుడు ఆకలిని, ఆశలను ఎలా తీర్చుకోవాలో అర్థం కాకుండా నిలబడ్డారు. కరోనా వాళ్ల శరీరాలను తాకకుండానే జీవితాలని దెబ్బతీసింది. శక్తి […]

Read More
కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు

కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు

సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్ నియంత్రణకు నిర్విరామంగా కృషిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం విజయవాడలోని తన క్యాంపు ఆఫీసు నుంచి వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి డాక్టర్​ జవహర్ రెడ్డితో కలసి కోవిడ్ నియంత్రణ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం చేస్తున్న పనితీరును ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలంతా మాస్కులు కట్టుకుని కోవిడ్ 19 […]

Read More