Breaking News

BSP

నల్లమట్టి కొట్టుడు బంద్​పెట్టాలి

నల్లమట్టి కొట్టుడు బంద్​ పెట్టాలి

రైతుల నోట్లల్లో మట్టి కొట్టొద్దు బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన నేతల అరెస్ట్…​ పోలీస్ స్టేషన్​కు తరలింపు సామాజిక సారథి, బిజినేపల్లి: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు అక్రమంగా నల్లమట్టిని చెరువుల నుంచి తోడి ప్రాజెక్టుకు తరలింపు నిలిపివేయాలని నాగర్ కర్నూల్ బీఎస్పీ ఆధ్వర్యంలోమంగళవారం ఆందోళన నిర్వహించారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్​చార్జ్​బండి పృథ్విరాజ్ కార్యకర్తలతో బిజినేపల్లి మండలం మహాదేవునిపేట శివారులో నల్లమట్టిని తరలిస్తున్న ప్రాంతానికి చేరుకుని వాహనాలను అడ్డుకుని భైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగర్​కర్నూల్ […]

Read More
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే నిర్లక్ష్యం

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే నిర్లక్ష్యం

బీఎస్పీ నకిరేకల్ ఇన్ చార్జి ప్రియదర్శిణి మేడి సమస్యలు పరిష్కరించాలంటూ స్థానికులతో కలసి ధర్నా  సామాజిక సారథి, చిట్యాల: నకిరేకల్ నియోజక వర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి మేడి ప్రియదర్శిణి ఆరోపించారు. చిట్యాలలోని సుందరయ్య నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను ఆమె సోమవారం పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే కాలనీలో సమస్యలు పరిష్కారం కావడంలేదని స్థానిక ప్రజలతో కలిసి ఆమె ధర్నా చేశారు. […]

Read More
రైతులు చచ్చిపోతున్నా కనికరం లేదా?V

రైతులు చచ్చిపోతున్నా కనికరం లేదా?

ధాన్యం అమ్ముకోలేక నానాఇబ్బందులు డిండి ముంపు రైతులను ఆదుకోవాలి ‘ధరణి’లో తప్పులు ప్రభుత్వ వైఫల్యమే బీఎస్పీ రాష్ట్ర చీఫ్​ కోఆర్డినేటర్ డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్లమలలో కొనసాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్ర సామాజికసారథి, అచ్చంపేట/చారకొండ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడంలేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ధరణి పోర్టల్ లో భూమి తప్పుగా నమోదైందని, భువనగిరి కలెక్టరేట్ […]

Read More
విద్యార్థులపై ప్రభుత్వం చిన్నచూపు

విద్యార్థులపై ప్రభుత్వం చిన్నచూపు

సామాజిక సారథి, తెల్కపల్లి: తెల్కపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ సందర్శించారు.ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ సీఎల్ఆర్ కాలేజీలో నిర్వహిస్తున్న ఉయ్యాలవాడ, కోడేర్, తాడూర్ బీసీ గురుకులాల్లో 600మంది విద్యార్థులకుగాను 12మంది టీచర్లు పనిచేస్తున్నారన్నారు.16సెక్షన్లు ఉంటే సెక్షన్ కి ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరన్నారు. 80మంది విద్యార్థులను ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి బోధన చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు పడుకోవడానికి కూడా వసతులు లేని స్థితిలో […]

Read More
బహుజన రాజ్యమే లక్ష్యంగా పని చేయాలి

బహుజన రాజ్యమే లక్ష్యంగా పనిచేయాలి

బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి‌, వైరా: ఊరు వాడకు బహుజన జెండాను తీసుకుని వెళ్లి ఏనుగు గుర్తును ప్రతి ఇంటికి పరిచయం చేసి బహుజన రాజ్యమే లక్ష్యంగా పని చేయాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం రాత్రి జరిగిన బీఎస్పీ జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి […]

Read More
కందనూలు గడ్డపై నీలిజెండా ఎగరేస్తాం

కందనూలు గడ్డపై నీలిజెండా ఎగరేస్తాం

ఇంటింటికీ బీఎస్పీ.. గడపగడపకు ఏనుగు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.. సమస్యలపై నిలదీస్తాం బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ‘సామాజిక సారథి’తో చిట్​చాట్ సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: ఇంటింటికీ బహుజన్​సమాజ్​పార్టీని తీసుకెళ్లడంతో పాటు గడపగడపకు ఏనుగు గుర్తును మోసుకెళ్తామని ఆ పార్టీ నాగర్​కర్నూల్​జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్​చెబుతున్నారు. ప్రజల పక్షాల నిలబడతామని భరోసా కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కందనూలు గడ్డపై నీలిజెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓటు హమారా.. సీటు తుమ్హరా.. నలే ఛలేగా’ […]

Read More
హమాలీలకు ఆర్​ఎస్పీ భరోసా

హమాలీలకు ఆర్ఎస్పీ కొత్త భరోసా

సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ఆరేళ్ల సర్వీస్​ఉండగానే తన అత్యున్నత ఐపీఎస్ ​ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగప్రవేశం చేశారు డాక్టర్ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్. అన్నివర్గాలను సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆటోడ్రైవర్లు, చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా అందరి బాధసాధకాలను తెలుసుకుంటున్నారు. వారందరినీ పేదరికంలో పెట్టివేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. 70 ఏళ్లలో అన్ని వర్గాలు అభివృద్ధికి దూరమైన తీరును గుర్తుచేస్తూనే.. బహుజన రాజ్యం ఆవశ్యకతను వివరిస్తున్నారు. తాజాగా […]

Read More
రైతుల పొట్టగొట్టే ఇండస్ట్రీయల్ పార్క్‌ వద్దు

రైతుల పొట్టగొట్టే ఇండస్ట్రీయల్ పార్క్‌ వద్దు

సామాజిక సారథి, చిట్యాల: పేద రైతుల పొట్ట కొట్టే ఇండస్ట్రీయల్ పార్కు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు, పిట్టంపల్లి గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూముల్లో ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. కేవలం బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం రెక్కాడితే గాని డొక్కాడని 400మంది పేదరైతుల భూములు […]

Read More