Breaking News

CARONA

హర్యానా ఎమ్మెల్యేకు కరోనా

చండీగఢ్‌: హర్యానాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ ‌సుధాకు కరోనా పాజిటివ్​ అని తెలిసింది. సుభాష్​ కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్​కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయన కొంతకాలంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్​ దవాఖానకు తీసుకెళ్లి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్​ అని తెలిందని ఆయన వ్యక్తిగత సహాయకుడు అరుణ్​ గులాటి మీడియాకు తెలిపారు. జూన్ 21న సంభ‌వించిన సూర్యగ్రహణం రోజున నిర్వహించిన ఓ పూజలో ఆయన పాల్గొన్నట్టు సమాచారం. ఆ పూజకు […]

Read More
కోరలు చాచిన కరోనా మహమ్మారి

కోరలు చాచిన కరోనా మహమ్మారి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కోరలు చాచింది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ.. ఈజీగా మింగేస్తోంది. ఆదివారం కొత్తగా 983 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14,418కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా నలుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు 247 మంది చనిపోయారు. యాక్టివ్​కేసులు 9 వేలు ఉన్నాయి. చికిత్స అనంతరం 5172 మంది డిశ్చార్జ్​ అయ్యారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 816, రంగారెడ్డి జిల్లాలో 47, మేడ్చల్ జిల్లాలో 29 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి.

Read More

కరోనా వచ్చిందంటూ దుష్ప్రచారం

సారథిన్యూస్​, ఖమ్మం: కరోనా వచ్చిందంటూ తనపై సాక్షాత్తూ ఖమ్మం డీఎమ్​హెచ్​వో డాక్టర్​ మాలతి దుష్ప్రచారం చేశారని జిల్లాకు చెందిన డాక్టర్​ శంకర్​నాయక్​ జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. డీఎమ్​హెచ్​వోపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ కావాలని తనకు పాజిటివ్​ వచ్చందంటూ రిపోర్టులు మార్చి కొందరు తప్పుడు సమాచారాన్ని వైరల్​ చేశారని మండిపడ్డారు. తన కరోనా నెగెటివ్​ వచ్చన రిపోర్టులను శంకర్​నాయక్​ కలెక్టర్ కు చూపించారు. డీఎంఅండ్​హెచ్​వో పనితీరు సక్రమంగా లేదని ఆమె […]

Read More
ఏపీలో 755 మందికి కరోనా

ఏపీలో 755 మందికి కరోనా

సారథి న్యూస్, హైదరాబాద్​: ఏపీలో కొత్తగా ఆదివారం 755 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 50 మందికి, బయటి దేశాల నుంచి వచ్చిన 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇలా రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,098కు చేరింది. గత 24 గంటల్లో 25,778 శాంపిల్స్‌ను పరీక్షించగా 755 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా మహమ్మారితో కర్నూలులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో […]

Read More

నిరాడంబరంగా పెద్దమ్మ తల్లి బోనాలు

సారథిన్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని వేడుకలను, పండగలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగను కొంతమంది పరిమిత సంఖ్యలో పెద్దల సమక్షంలోనే నిర్వహించారు. రెండు సదరు బోనాలతో జమిడిక చప్పులతో ఊరేగింపుగా దేవాలయం వద్దకు చేరుకున్నారు. కరోనా మహమ్మారి పారిపోయి పిల్ల, జల్ల, గొడ్డు, గోదా, పాడిపంటలను సల్లంగా చూడమని మొక్కుతూ యాటలను బలి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముదిరాజ్ […]

Read More
ఒకే రోజు 1087

ఒకేరోజు 1087

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తోంది. తెలంగాణలో శనివారం 1087 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొదటిసారి వెయ్యి కేసులు దాటాయి. వ్యాధి బారినపడి ఆరుగురు మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 888, రంగారెడ్డి 74, మేడ్చల్ 37, నల్లగొండ 35.. ఇలా రాష్ట్రంలో మొత్తం 13,436 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు 243 చనిపోయారు.

Read More

నల్లగొండ జిల్లాలో 25 కొత్తకేసులు

సారథిన్యూస్​, నల్లగొండ: కరోనా మహమ్మారి జీహెచ్​ఎంసీతోపాటు జిల్లాలను వణికిస్తున్నది.తాజాగా నల్లగొండ జిల్లాలో 25 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్ట్​ల శాంపిల్లు సేకరించగా 25 కొత్తకేసులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్​ మండలాల్లో అత్యధిక కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్​ వచ్చనవారిలో పోలీస్​, వైద్యసిబ్బంది ఉన్నట్టు సమాచారం.

Read More
కరోనాను సమర్థంగా ఎదుర్కొంటున్నాం

కరోనాను సమర్థంగా ఎదుర్కొంటున్నాం

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం కరోనా మహమ్మారిని నియంత్రణలో ముందున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం మనం గట్టిగా పోరాడుతున్నామని అన్నారు. శనివారం రెవరండ్‌. జోసెఫ్‌ మార్‌‌తోనా 90వ జయంతిని పురస్కరించుకుని వీడియో కాన్పరెన్స్‌ ద్వారా మోడీ మట్లాడారు. మన దేశంలో రికవరీ రేటు రోజు రోజుకు పెరుగుతోందని, ఇటలీ కంటే మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువ అని చెప్పారు. భారత్‌ లాంటి దేశాల్లో కరోనా ఇంపాక్ట్‌ […]

Read More