Breaking News

హైకోర్టు

సెక్రటేరియట్​ కూల్చివేతపై విచారణ వాయిదా

సెక్రటేరియట్​ కూల్చివేతపై విచారణ వాయిదా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ భవనాల కూల్చివేతపై విచారణను హైకోర్టు శుక్రవారం నాటికి వాయిదావేసింది. ఈ విషయమై దాఖలైన పిల్​పై గురువారం కోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర పర్యావరణ అనుమతులు కూల్చివేత పనులకు అవసరమా? లేదో చెప్పాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ను హైకోర్టు కోరింది. ఎన్వీరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ కు సంబంధించి పలు జడ్జిమెంట్​కాపీలను ఏజీ సమర్పించారు. భవనాల కూల్చివేతకు ఎన్వీరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ అనుమతి అవసరం లేదని […]

Read More
సచివాలయం కూల్చివేతపై విచారణ

సచివాలయం కూల్చివేతపై విచారణ

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణ సచివాలయ కూల్చివేతపై బుధవారం మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది. భవనాల కూల్చివేత ద్వారా ఐదులక్షల మందికి శ్వాస ఇబ్బందులు ఎదురవుతాయని ప్రొఫెసర్​విశ్వేశ్వర్ ఫిటిషన్ దాఖలు చేశారు. అన్ని అనుమతులు తీసుకునే సెక్రటేరియట్​భవనాల కూల్చివేత పనులు చేపడుతున్నామని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసింది. కేబినెట్​నిర్ణయం తీసుకున్న ఫైనల్ రీపోర్ట్ కాపీని షీల్డ్ కవర్​లో ఏజీ కోర్టుకు సమర్పించారు. 25 ఎకరాల్లో ఉన్న సచివాలయంలో 11 బ్లాక్ లు ఉన్నాయని, ఇందులో ఎలాంతో ఫైర్ సేఫ్టీ […]

Read More

సచివాలయం కూల్చివేత ప్రారంభం

సారథిన్యూస్​, హైదరాబాద్​: హైకోర్టు గ్రీన్​సిగ్నల్​ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర సచివాలయ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామునుంచే భారీ బందోబస్తు నడుమ కూల్చివేతను ప్రారంభించారు. అదే స్థానంలో కొత్తసచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూల్చివేతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సచివాలయానికి ఉన్న అన్నివైపులా ద్వారాలను మూసివేశారు. సాధ్యమైనంత తొందరగా కూల్చివేత ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read More
కొత్త సచివాలయానికి అప్పులు తప్పవా?

కొత్త సచివాలయానికి అప్పులు తప్పవా?

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగా లేదంటూ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో మూడు నెలలపాటు సర్కారు కోత విధించిన సంగతి విదితమే. ఫలితంగా మిగిలిన రూ.1,200 కోట్లతో రైతుబంధు డబ్బు ఇచ్చామంటూ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. మరోవైపు పొదుపు చర్యల పేరిట మిషన్‌ భగీరథ పథకంలో పనిచేస్తున్న 704 మంది వర్క్‌ ఇన్​స్పెక్టర్లను ప్రభుత్వం తాజాగా తొలగించింది. ఈ విధంగా రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్త […]

Read More

టీ సర్కార్​కు హైకోర్టు కీలక ఆదేశాలు

సారథిన్యూస్​, హైదరాబాద్​: జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారిని రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ వర్కింగ్​ జర్నలిస్ట్​ ఫెడరేషన్​ నాయకుడు సత్యనారాయణ హైకోర్టులో రిట్​ పిటిషన్​​ దాఖలు చేశారు. నాలుగు నెలలుగా జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్ 14 ప్రకారం జర్నలిస్టులను ఆదుకోవాలని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. స్పందించిన ధర్మాసనం.. పిటిషనర్​ విన్నవించిన […]

Read More

‘పది’ పరీక్షలు రద్దు

ఇంటర్నల్​, అసెస్​మెంట్ మార్కుల ఆధారంగా ప్రమోట్​ పై క్లాసెస్​కు 5,34,903 మంది స్టూడెంట్స్​ ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్​ నిర్ణయం సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్​ను నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే స్టూడెంట్స్​ను పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్​ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీంతో 5,34,903 మంది పదవ తరగతి విద్యార్థులు ప్రమోట్​ అయ్యారు. టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్ పై […]

Read More

కరోనా టెస్టులు చేయాల్సిందే : హైకోర్టు

సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేటలో కరోనా టెస్టులు చేయడం లేదంటూ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకీనేని వరుణ్ రావు వేసిన పిల్ పై విచారణ చేసి సూర్యాపేటలో టెస్ట్ లు చేయాల్సిందేనని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి తో కూడిన ధర్మాసనం మూడు గంటల పాటు విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వానికి ఏమైన ప్రత్యేక రాజ్యాంగం ఉన్నదా.. ?అంటూ మండిపడింది. […]

Read More

జూన్​ 8 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​

పదోతరగతి పరీక్షల షెడ్యూల్​ విడుదల చేసిన ప్రభుత్వం సారథి న్యూస్​, హైదరాబాద్​: హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్​ 8వ తేదీ నుంచి జులై 5 వరకు పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు పరీక్ష నిర్వహించాలని.. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఇస్తూ షెడ్యూల్​ విడుదల చేసింది. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే విద్యార్థులను ఎగ్జామ్స్​కు అనుమతించనున్నారు. ఆదివారం కూడా […]

Read More