Breaking News

హైకోర్టు

బండి సంజయ్‌ కు ఊరట

బండి సంజయ్‌ కు ఊరట

విడుదల చేయాలని జైళ్లశాఖకు హైకోర్టు ఆదేశాలు రిమాండ్‌ రిపోర్టును తప్పుబట్టిన ఉన్నతన్యాయస్థానం కేసు విచారణను 7వ తేదీకి వాయిదా  సామాజికసారథి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను విడుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జ్యూడీషియల్‌ రిమాండ్‌ పై హైకోర్టు స్టే విధించింది. వ్యక్తిగత పూచీకత్తు, రూ.40వేల బాండ్‌ పై విడుదల చేయాలని జైళ్లశాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌ కు ఆదేశాలు […]

Read More
జంటలను.. మైనర్లను అనుమతించొద్దు

జంటలను.. మైనర్లను అనుమతించొద్దు

పబ్బుల్లో తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలి ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సామాజిక సారథి, హైదరాబాద్‌: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పబ్బులకు జంటలను, మైనర్లను అనుమతించొద్దని హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అమలు పరచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఈ వ్యవహారంలో హైదరాబాద్‌ పోలీసులు ఊహించిన దానికంటే ఎక్కువగానే చర్యలు తీసుకుంటున్నారని అభిప్రాయపడింది. పబ్బుల ఎదుట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించింది. తాగి వాహనం నడిపితే పబ్బు నిర్వాహకులదే బాధ్యత […]

Read More
వక్ఫ్ బోర్డు ఆస్తుల లెక్క చెప్పండి

వక్ఫ్ బోర్డు ఆస్తుల లెక్క చెప్పండి

హైదరాబాద్​: తెలంగాణ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు ఎక్కడెక్కడ ఎన్ని స్థలాలు ఉన్నాయో జిల్లాలవారీగా వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఎన్ని స్థలాలు కబ్జాకు గురయ్యాయో, ఆక్రమణలు జరిగాయో, నిర్మాణాలు చోటుచేసుకున్నాయో జూన్ 10వ తేదీ వరకు వివరాలు సమర్పించాలని సూచించింది. వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను బెంచ్ గురువారం విచారించింది. వక్ఫ్ బోర్డు తరఫున హాజరైన న్యాయవాది స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 2,186 వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామన్నారు. టాస్క్ ఫోర్స్ […]

Read More
కుంట శ్రీనివాసే సూత్రధారి

కుంట శ్రీనివాసే సూత్రధారి

వీడిన న్యాయవాది దంపతుల హత్యకేసు మిస్టరీ ప్రధాన నిందితులు ముగ్గురు అరెస్ట్ హత్యకు వాడిన నలుపు రంగుకారు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఐజీ వి.నాగిరెడ్డి సారథి న్యూస్, రామగుండం: మంథనికి సమీపంలో హైకోర్టు న్యాయవాదుల దంపతులు గట్టు వామన్ రావు, పీవీ నాగమణిని దారుణంగా హతమార్చింది కుంట శ్రీనివాస్, అతని గ్యాంగేనని తేలింది. అన్ని కోణాల్లో దర్యాప్తుచేసిన పోలీసులు ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్​ను అరెస్ట్​చేశారు. హత్యోదంతానికి సంబంధించిన వివరాలను గురువారం […]

Read More
ఎల్ఆర్ఎస్ ను రద్దుచేయండి

ఎల్ఆర్ఎస్ ను రద్దుచేయండి

సారథి న్యూస్, రామగుండం: ఎల్ఆర్ఎస్ ను రద్దుచేయాలని హైకోర్టు న్యాయమూర్తికి సీపీఐ ఆధ్వర్యంలో గురువారం పోస్టు ద్వారా లేఖలు పంపించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్, జి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ తో సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. పేదప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఖజానా నింపుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ఆర్ఎస్ఎస్ చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. […]

Read More

తమ్మినేని.. ఇదేంది?

కొంతకాలంగా ఏపీ హైకోర్టు తీర్పులపై వైఎస్సార్​సీపీ నేతలు, ఆ పార్టీ సోషల్​ మీడియా విభాగం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్​ తమ్మినేని సీతారాం కూడా హైకోర్టు తీర్పులను తప్పుపట్టారు. ఈ అంశంపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్​ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతయుతమైన రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నది. హైకోర్టు తీర్పులపై ఏమన్నా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని.. […]

Read More

‘రియా’ కేసులో మీడియా అతి

సుశాంత్​ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిపై బాంబే హైకోర్టు సానుభూతి కనబర్చింది. ‘రియా కేసు విషయంలో మీడియా ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది. నిరంతరం బ్రేకింగ్​ న్యూస్​లతో ఆమెను ఎందుకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రియా ఇంటి ఎదుటే మీడియా టెంట్​ వేసుకొని కూర్చొంది. ఆమె కాలి బయట పెడితే .. చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మీడియా ప్రతినిధులు. రియా విషయంలో మీడియా చాలా అతిచేస్తుంది. నిందితురాలికి కొన్ని హక్కులుంటాయి. నేరం విచారణ జరగముందే ఆమెను దోషిగా […]

Read More
పత్రికల్లో ప్రకటనలపై హైకోర్టులో విచారణ

పత్రికలో ప్రకటనలపై హైకోర్టులో విచారణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో వరుసగా షాకులు తగులుతున్నాయి. ఏపీలో పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పక్షపాత వైఖరిపై సామాజిక కార్యకర్త నాగశ్రవణ్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అధికార పార్టీకి చెందిన పత్రికకు 52 శాతం ప్రకటనలు ఇస్తున్నారని నాగశ్రవణ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. అయితే టీడీపీ నేతలే పిటిషన్‌ వేయించారని, పిల్‌ను తిరస్కరించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై పిటిషనర్‌ తరఫున న్యాయవాది దమ్మాలపాటి […]

Read More