Breaking News

కర్నూల్

కొవిడ్ నిబంధనలు తూచ్!

కొవిడ్​ నిబంధనలు తూచ్!

బంపర్ డ్రాల పేరుతో గుంపులు గుంపులుగా జనం ప్రతిపక్షాలను కట్టడికేనా? అధికారపార్టీ నేతలను పట్టించుకోరా? పోలీసుల తీరుపై విమర్శలు  సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: కొవిడ్​నిబంధనలు కొందరికేనా?.. అధికారపార్టీ నేతలకు ఒకన్యాయం.. విపక్ష పార్టీలకు మరో న్యాయమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల అధికారపార్టీలు నేతలు చేపట్టిన ధర్నాలే ఇందుకు నిదర్శమని పేర్కొంటున్నారు. నాగర్ కర్నూల్​జిల్లాలో కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని ఇటీవల బీజేపీ నాయకులు చేపట్టిన జనజాగరణ యాత్రకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కానీ […]

Read More
తరుగు పేరుతో దోపిడీ

తరుగు పేరుతో దోపిడీ

రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మిల్లర్లు మధ్య దళారులుగా అధికారులు, సింగిల్​విండో చైర్మన్లు ప్రజాప్రతినిధుల మాటలను వినిపించుకోని వైనం క్వింటాలుపై 10కిలోల మేర భోజ్యం ఓ రైతుకు 18 క్వింటాళ్ల తరుగు.. రూ.36వేల నష్టం సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఆరుగాలం శ్రమించి పండించిన రైతన్నల పంట చివరకు మిల్లర్లు, అధికారులకు కాసులవర్షం కురుస్తోంది. అన్నదాతలకు మాత్రం కష్టమే మిగులుతోంది.పేరుకు మాత్రం పైకి రైతుల పక్షపాతి అని చెప్పుకునే ప్రతిఒక్కరూ వారికి అండగా నిలవాల్సిన సమయంలో నిలువునా ముంచుతున్నారు. […]

Read More
క్యాంపు ఆఫీసును కట్టినప్పుడు..‘డబుల్’ ఇళ్లను నిర్మించలేరా?

క్యాంపు ఆఫీసును కట్టినప్పుడు..‘డబుల్’ ఇళ్లను నిర్మించలేరా?

సామాజికసారథి, నాగర్​కర్నూల్: పెద్దముద్దునూర్ గ్రామంలో నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్ రూమ్​ఇళ్లు, బస్టాండ్​ను తక్షణమే ప్రారంభించాలని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ఏడాదిలో నిర్మించినప్పుడు.. పేద ప్రజలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎందుకు పూర్తిచేయలేరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆయన బీఎస్పీ నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఎమ్మెల్యే వర్గం, ఎమ్మెల్సీ వర్గం అని అమాయక జనాలను ఇబ్బంది పెడుతున్నారని ఆక్షేపించారు. సర్పంచ్, […]

Read More
మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం

మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం

సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్ పోరాటానికి సిద్ధమవుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన విద్యుత్ పోరాట ప్రభావంతో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు సాహసించలేదని, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు […]

Read More
అంగన్వాడీ టీచర్లను తొలగించద్దు

అంగన్వాడీ టీచర్లను తొలగించద్దు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: అంగన్వాడి టీచర్ల సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, ఆ ఆలోచనను విరమించుకుని నెలకు రూ.26 వేల వేతనం అమలు చేయాలని, పెన్షన్ […]

Read More
డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభం

డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభం

సామాజిక సారథి, కల్వకుర్తి:  నాగర్ కర్నూల్ జిల్లా  కల్వకుర్తి నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి వర్యులు  సబితా ఇంద్రారెడ్డి తో కలిసి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ జీబీ తీగల అనితా హరినాథ్ రెడ్డి  కడ్తాల్ బాలుర పాఠశాల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించారు. అదే విధంగా కడ్తాల్ లో  పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయానికి శంకుస్థాపన,  వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, […]

Read More
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా అడిషనల్​కలెక్టర్‌ మనుచౌదరి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం ఏడు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More
మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలి

మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో పెండింగ్​లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామయ్య డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం, సీఐటీయూల ఆధ్వర్యంలో కలెక్టరేట్​లో జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 20  మండలాల్లో  కార్మికులకు గత మూడు నెలల నుంచి బిల్లులు రాక తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. మరొకవైపు కరోనా కారణంగా పాఠశాలల మూతపడి […]

Read More