Breaking News

కమిషనర్

ఊరెళ్తున్నారా.. జరభద్రం!

ఊరెళ్తున్నారా.. జరభద్రం!

కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర సామాజికసారథి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులు ఉండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే అనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని రకాల […]

Read More
డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కుపాదం

డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కుపాదం

నగర శివార్లలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వార్షిక నివేదికను ఆవిష్కరించిన రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సామాజికసారథి, హైదరాబాద్‌: రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నాలుగు శాతం నేరాలు పెరిగాయి. అలాగే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలో కేసుల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ అన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ వార్షిక నివేదికను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాలు చేసిన […]

Read More
హెల్త్ ప్రొఫైల్ ను శ్రద్ధతో ఇప్లిమెంట్ చేయాలి

హెల్త్ ప్రొఫైల్ ను శ్రద్ధతో ఇప్లిమెంట్ చేయాలి

వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకటి కరుణ సామాజిక సారథి, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాకు కేటాయించిన హెల్త్ ప్రొఫైల్ ను శ్రద్ధతో ఇప్లిమెంటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకటి కరుణ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్, సీఎం కార్యాలయం ప్రత్యేక అధికారి గంగాధర్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జిల్లాలోని మెడికల్ ఆఫీసర్స్ తో కలిసి ఆమె సమీక్ష […]

Read More
పంచాయతీ అనుమతులు ఇక చెల్లవు

పంచాయతీ అనుమతులు ఇక చెల్లవు

సామజిక సారథి, తుర్కయంజాల్: పంచాయతీ అనుమతితో ఇక తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో నిర్మాణాలు కొనసాగుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఇక నుంచి అనుమతులు చెల్లవని కమిషనర్ ఎం ఎన్ ఆర్  జ్యోతి స్పష్టం చేశారు. గ్రామా పంచాయతీ అనుమతితో నడుస్తున్న నిర్మాణాలు అన్నింటిని ఆపివేయాలని మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో ఏ నిర్మాణం చేపట్టాలన్నా తప్పకుండా మున్సిపాలిటీ అనుమతులు  పొందాలని సెట్ బ్యాక్ వదిలి  అనుమతులు పొందిన వరకే నిర్మాణాలు […]

Read More
కమిషనర్​చొరవ.. ఖాళీస్థలాలు క్లీన్​అండ్​గ్రీన్​

కమిషనర్ ​చొరవ.. ఖాళీస్థలాలు క్లీన్​ అండ్ ​గ్రీన్​

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా యజమానుల పర్యవేక్షణ లేక చెత్తదిబ్బలుగా, మురుగు కుంటలుగా మారిన ఖాళీస్థలాల రూపురేఖలు మారిపోతున్నాయి. మున్సిపల్​కార్పొరేషన్​కమిషనర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో శానిటరీ ఇన్​స్పెక్టర్లు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. స్థానిక బుధవారంపేటలోని హాబీబ్ ముబారక్ నగర్ లో ఓ ఖాళీ స్థలం ఇళ్ల మధ్యలో ఉండి చాలా ఏళ్లుగా చెత్తదిబ్బగా మారి ఇరుగుపొరుగు వారికి దుర్గంధం రావడంతో పాటు దోమలు, పందుల బెడదతో […]

Read More
ప్రజారోగ్యంతో చెలగాటం వద్దు

ప్రజారోగ్యంతో చెలగాటం వద్దు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు సోమవారం నగరంలోని పలుచోట్ల మున్సిపల్​అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. 5వ శానిటరీ డివిజన్ పరిధిలోని బుధవారంపేట సర్వజనాస్పత్రి ఎదురుగా ఉన్న అన్నపూర్ణ, స్పైసి హోమ్స్ హోటల్స్ ను పరిశీలించారు. కుళ్లిపోయిన మాంసపు వంటకాలను తయారుచేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు గుర్తించిన శానిటరీ విభాగం అధికారులు దుకాణదారులకు రూ.11వేలు ఫైన్​వేశారు. 13వ డివిజన్ పరిధిలోని గాయత్రి ఎస్టేట్ లోని […]

Read More
వీధివ్యాపారులకు రుణాలు ఇవ్వాల్సిందే

వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాల్సిందే

సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలు దెబ్బతిని ఆర్థికంగా చితికిపోయిన వీధివ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ నిధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరితగతిన రుణాలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక సంబంధిత అధికారులతో సమావేవం నిర్వహించారు. రుణాలు ఇవ్వడానికి జాప్యం చేస్తున్న బ్యాంకు అధికారులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. నిర్దేశిత బ్యాంక్ లాగిన్ లో […]

Read More
ప్రతి క్రీడాకారుడికి ధ్యాన్ చంద్ ఆదర్శం

ప్రతి క్రీడాకారుడికి ధ్యాన్ చంద్ ఆదర్శం

సారథి న్యూస్, కర్నూలు: ప్రఖ్యాత భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ ను ప్రతి క్రీడాకారుడు ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు కార్పొరేషన్​ కమిషనర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అవుట్​డోర్ స్టేడియం వద్ద జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ధ్యాన్​చంద్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసాధారణ నైపుణ్యం, అద్భుత క్రీడాశక్తి కలిగి ఉంటే సాధారణ కుటుంబంలో జన్మించినా అత్యున్నత శిఖరాలకు సునాయాసంగా చేరుకోవచ్చని […]

Read More