Breaking News

CYBERABAD

ఊరెళ్తున్నారా.. జరభద్రం!

ఊరెళ్తున్నారా.. జరభద్రం!

కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర సామాజికసారథి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులు ఉండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే అనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని రకాల […]

Read More
యాక్సిడెంట్​లో అన్న, సోదరుడిని కోల్పోయా..

యాక్సిడెంట్​లో నాన్న, సోదరుడిని కోల్పోయా..

పొర‌పాటు చేయ‌కండి: ‌జూనియ‌ర్ ఎన్టీఆర్‌ సారథి న్యూస్, హైదరాబాద్​: ఎంత జాగ్రత్తగా వాహ‌నాన్ని న‌డిపిన‌ప్పటికీ ఇత‌రులు చేసిన‌ పొర‌పాట్ల కార‌ణంగా త‌న తండ్రి నంద‌మూరి హ‌రికృష్ణ, అన్న జాన‌కీరామ్‌ల‌ను రోడ్డు ప్రమాదంలో కోల్పోయానని ప్రముఖ సినీనటుడు జూనియర్ ​ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. వాహనాలను నిర్లక్ష్యంగా నడపం ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వివరించారు. ట్రాఫిక్ ప్రణాళిక వార్షికోత్సవం సందర్భంగా బుధ‌వారం సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్‌లో నిర్వహించిన ట్రాఫిక్ పోలీసు విభాగం వార్షిక స‌ద‌స్సుకు ఆయన ముఖ్యఅతిథిగా […]

Read More
మంత్రి కేటీఆర్​ను కలిసి సీపీ సజ్జనార్​

మంత్రి కేటీఆర్​ను కలిసి సీపీ సజ్జనార్​

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును సైబరాబాద్​సీపీ సజ్జనార్​తో పాటు ఇతర పోలీసు అధికారులు సోమవారం ప్రగతిభవన్​లో కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 2020 వార్షిక రిపోర్టును సీపీ మంత్రి కేటీఆర్​కు అందజేశారు.

Read More
సిటీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

సిటీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. పబ్‌లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదన్నారు. స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యక్రమాలకు అనుమతిచ్చారు. విస్తృతంగా డ్రంకెన్​ డ్రైవ్ ​తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే న్యూ ఇయర్​ వేడుకల నేపథ్యంలో ప్రతిరోజు డ్రంకెన్​ […]

Read More

నేపాల్​ ముఠా అరెస్ట్​.. ఎలా దొరికారంటే

కొంతకాలంగా హైదరాబాద్​తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు చేస్తున్న ముఠా సైబారాబాద్​ పోలీసులకు చిక్కింది. ఉత్తరప్రదేశ్ సరిహద్దులో వీరిని అరెస్ట్​ చేసినట్టు సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. నిందితుల నుంచి రూ.5లక్షల నగదు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 6న ఈ ముఠా హైదరాబాద్ రాయదుర్గంలో ఈ ముఠా దొంగతనానికి పాల్పడింది. మధుసూదన్​రెడ్డి అనే కాంట్రాక్టర్​ ఇంట్లో పనిమనుషులుగా చేరిన ముఠా సభ్యులు వారి కుటుంబానికి భోజనంలో మత్తు మందు ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. […]

Read More