Breaking News

నాగర్

పథకాలు పేదలకు అందాలి

పథకాలు పేదలకు అందాలి

ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సామాజిక సారథి, బిజినేపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేల కోట్ల రూపాయలను ఖర్చుచేస్తూ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నందివడ్డెమాన్ గ్రామంలో ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయా? లేదా? అని పలువురిని అడిగి తెలుసుకున్నారు . ముఖ్యంగా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం అందజేసే ఆసరా పింఛన్ వృద్ధులకు వరంగా మారిందని, కుటుంబంలో […]

Read More
దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలి

దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలి

సామాజిక సారథి, నాగర్​ కర్నూల్ ప్రతినిధి: దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లాను ముందంజలో ఉంచాలని నాగర్ కర్నూల్ సీఐ గాంధీనాయ్, అథ్లెటిక్స్ అస్సోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను క్రీడాకారులుగా చేయడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. చదువుకు ఇచ్చే ప్రాధాన్యం, క్రీడలకు కూడా ఇవ్వాలని కోరారు. మంగళవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  కొల్లాపూర్ చౌరస్తా లో క్రాస్ కంట్రీ […]

Read More
అధిక ఫీజులు అరికట్టాలి : కేవీపీఎస్

అధిక ఫీజులు అరికట్టాలి : కేవీపీఎస్​

సామాజిక సారథి, నాగర్​కర్నూల్​ప్రతినిధి:  ప్రయివేట్​ పాఠశాలల్లో  అధిక ఫీజులను అరికట్టాలని కేవీపీఎస్​జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రిజమ్ పాఠశాలతో పాటు అన్ని ప్రయివేట్​ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పేదలను నడ్డివిరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఉన్నతాధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకుండా యజమానులతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.  పాఠ్యపుస్తకాలు ఒకటి నుంచి పదో […]

Read More
‘వసీం రిజ్వీని కఠినంగా శిక్షించాలి’

‘వసీం రిజ్వీని కఠినంగా శిక్షించాలి’

సామాజిక సారథి, నాగర్​కర్నూల్: మహ్మద్​ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన  ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ  అధ్యక్షుడు వసీం రిజ్వీని కఠినంగా శిక్షించాలని  డిమాండ్​ చేస్తూ వివిధ ముస్లిము సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనల  అనంతరం  జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం  కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా జామియా మస్జీద్ కమిటీ అధ్యక్షుడు జైనులాబుద్దిన్ మాట్లాడుతూ ముస్లిముల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ లోని పలు […]

Read More
ఇంటింటికీ బీఎస్పీ.. గడపగడపకు ఏనుగు

ఇంటింటికీ బీఎస్పీ.. గడపగడపకు ఏనుగు

కందనూలు గడ్డపై నీలిజెండా ఎగరవేస్తాం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.. సమస్యలపై నిలదీస్తాం బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ‘సామాజిక సారథి’తో ‘చిట్​చాట్’​ సామాజిక సారథి, నాగర్​కర్నూల్​ప్రతినిధి: ఇంటింటికీ బహుజన్​సమాజ్​పార్టీని తీసుకెళ్లడంతో పాటు గడపగడపకు ఏనుగు గుర్తును మోసుకెళ్తామని ఆ పార్టీ నాగర్​కర్నూల్​జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్​చెబుతున్నారు. ప్రజల పక్షాల నిలబడతామని భరోసా కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కందనూలు గడ్డపై నీలిజెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓటు హమారా.. సీటు తుమ్హరా.. నలే ఛలేగా’ అంటున్నారు. […]

Read More
ధరలు తగ్గించాలి

ధరలు తగ్గించాలి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల జీవన, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఏఐడిడబ్ల్యూఏ) రాష్ట్ర సహాయ కార్యదర్శి కందికొండ గీత అన్నారు. ఆదివారం కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి రైతు […]

Read More