Breaking News

గర్వించేలా

దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలి

దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలి

సామాజిక సారథి, నాగర్​ కర్నూల్ ప్రతినిధి: దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లాను ముందంజలో ఉంచాలని నాగర్ కర్నూల్ సీఐ గాంధీనాయ్, అథ్లెటిక్స్ అస్సోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను క్రీడాకారులుగా చేయడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. చదువుకు ఇచ్చే ప్రాధాన్యం, క్రీడలకు కూడా ఇవ్వాలని కోరారు. మంగళవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  కొల్లాపూర్ చౌరస్తా లో క్రాస్ కంట్రీ […]

Read More