Breaking News

హైదరాబాద్

నాగోల్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

నాగోల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

  • October 27, 2022
  • Comments Off on నాగోల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

సామాజిక సారథి, ఎల్బీనగర్: ఎల్బీనగర్ నుండి ఉప్పల్ వెళ్ళే మార్గంలో నాగోల్ చౌరస్తా వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ ను బుధవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్థానిక శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎస్ఆర్డీపీ నిధుల నుంచి తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. నాగోల్ ప్రాజెక్ట్ మొత్తం కలిపి  రూ.143.58 కోట్లు […]

Read More
పేదలపై ఎమ్మెల్యే దానం గూండాగిరీ నడవదు

ఎమ్మెల్యే దానం గూండాగిరీ నడవదు

పేదలు జూబ్లీహిల్స్ లో నివసించడం ఆయనకు ఇష్టం లేదు అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ నగర్ వాసులకు ఇళ్లపట్టాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ భరోసా సామాజికసారథి, హైదరాబాద్: బీఎస్పీ పేదల పార్టీ అని, బస్తీల్లో పుట్టిన పార్టీ అని.. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ముప్పై ఏళ్లుగా నివసిస్తున్న జూబ్లీహిల్స్ లోని రోడ్డు నం.46లోని అంబేద్కర్ నగర్ వాసులకు ఇళ్లస్థలాలకు పట్టాలు ఇస్తామని మాటిచ్చి, ఇళ్లు నిర్మించుకోడానికి అనుమతిచ్చి […]

Read More
మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కు శుభాకాంక్షలు

మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కు శుభాకాంక్షలు

సామాజిక సారథి, నాగర్​కర్నూల్: మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన ఇంతియాజ్ ఇసాక్ ను డెంటల్​ డాక్టర్ ​అసొసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి తనయుడు, టీఆర్ఎస్​ యువనేత డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి గురువారం మర్వాదపూర్వకంగా కలిశారు. ఆయనకు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీల అభ్యున్నతికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ ​నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More
రేవంత్ రెడ్డికి కరోనా.. ఆందోళనలో క్యాడర్

రేవంత్ రెడ్డికి కరోనా.. ఆందోళనలో క్యాడర్

  • January 3, 2022
  • Comments Off on రేవంత్ రెడ్డికి కరోనా.. ఆందోళనలో క్యాడర్

సామాజిక సారథి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యులు అనుముల  రేవంత్ రెడ్డి గత రెండు రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో అనుమానం వచ్చి కోవిడ్ టెస్టు చేసుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల రాష్ట్రంలోని జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, పలువురు ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గాంధీభవన్ తో పాటు ఆయన నివాసానికెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ […]

Read More
104 సేవలకు రాంరాం?

104 సేవలకు రాంరాం?

కొరవడిన మొయింటనెన్స్‌ డీజిల్‌ పోయించుకోలేని పరిస్థితి కొన్ని జిల్లాల్లో నిలిచిపోయిన సేవలు మొదట 45 రకాల మందులు.. ప్రస్తుతం నాలుగైదు గోలీలతోనే సరి సకాలంలో అందని వేతనాలు ఉద్యోగుల సర్దుబాటుకు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా 1,250 మంది సిబ్బంది సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లో పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య సేవలందిస్తున్న 104 అంబులెన్స్‌లు త్వరలోనే నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఉద్యోగులను ఇతర […]

Read More
ఉస్మానియాలో 50 పడకల ఐసీయూ

ఉస్మానియాలో 50 పడకల ఐసీయూ

  • December 15, 2021
  • Comments Off on ఉస్మానియాలో 50 పడకల ఐసీయూ

క్యాథ్‌ ల్యాబ్‌, సీటీ స్కాన్‌ సేవలను ప్రారంభించిన మంత్రి హరీశ్​రావు సామాజికసారథి, హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రిలో 50 పడకల ఐసీయూ నిర్మాణంలో ఉందని, దీన్ని రెండు నెలల్లోనే ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అలాగే టెస్టులను వెంటనే ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో సీటీ స్కాన్‌, క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.ఏడుకోట్లతో క్యాథ్‌ ల్యాబ్‌, రూ.రెండుకోట్ల 12 లక్షలతో సీటీ స్కాన్‌ను […]

Read More
సెక్రటేరియట్​ పనులు భేష్​

సెక్రటేరియట్​ పనులు భేష్​

సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలి నాణ్యత విషయంలో రాజీపడొద్దు పరిశీలించి కొన్ని సూచనలు చేసిన సీఎం కేసీఆర్​ సామాజికసారథి, హైదరాబాద్: నూతన సెక్రటేరియట్​నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. సచివాలయ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల తీరును అలాగే ముందుకు కొనసాగించాలని సూచించారు. సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని కోరారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో […]

Read More
‘ఏఐజీ’ కాదు.. ‘గాంధీ’లో చేరండి

‘ఏఐజీ’ కాదు.. ‘గాంధీ’లో చేరండి

సామాజిక సారథి, హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్​ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా కార్పొరేట్ ​హాస్పిటల్​ ఏఐజీ(ఏషియన్ ఇనిస్టిట్యూట్​ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ)లో చేరడం ప్రభుత్వానికి సిగ్గుచేటని జైభీమ్​ యూత్​ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి విమర్శించారు. అత్యున్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్యులకు నమ్మకం కలిగించాల్సింది పోయి ప్రజల సొమ్ముతో కార్పొరేట్​ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ డాక్టర్లను అవమానించడమే అవుతుందన్నారు. ఈ […]

Read More