Breaking News

minarty carporaton

మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కు శుభాకాంక్షలు

మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కు శుభాకాంక్షలు

సామాజిక సారథి, నాగర్​కర్నూల్: మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన ఇంతియాజ్ ఇసాక్ ను డెంటల్​ డాక్టర్ ​అసొసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి తనయుడు, టీఆర్ఎస్​ యువనేత డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి గురువారం మర్వాదపూర్వకంగా కలిశారు. ఆయనకు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీల అభ్యున్నతికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ ​నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More