Breaking News

ఆధ్యాత్మికం

పూసాయి ఎల్లమ్మ జాతరకు వేళాయే

పూసాయి ఎల్లమ్మ జాతరకు వేళాయే

జైనథ్‌: మండలంలోని పూసాయి గ్రామంలో గల అతిప్రాచీన ఆలయమైన ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ప్రతీ సంవత్సరం మాదిరిగానే పుష్యమాసం నుంచి మాగమాసం వరకు నెల రోజుల పాటు జాతర కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు. పూసాయి జాతర ప్రారంభం మొదటి రోజున అయిన ఆదివారం గ్రామ మహిళలు భక్తులు డప్పు బజాల మధ్య బోనాన్ని మట్టికుండల్లో తలపై పెట్టుకొని డప్పులు, బాజాల మధ్య ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. ఎల్లమ్మ గరగుడి నుంచి స్థానిక కోనేరులో చేరే నీటితో […]

Read More
యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన

యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన

సామాజికసారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్ని ధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరించి ఆచార్యులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చకబృందం, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాలపూలతో లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు. పాంచ రాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు గంటకు పైగా లక్షపుష్పార్చన పూజ పర్వాలు కొనసాగాయి. విశేష వేడుకులను […]

Read More
టీటీడీ కీలక నిర్ణయాలు

టీటీడీ కీలక నిర్ణయాలు

దెబ్బతిన్న శ్రీవారి మెట్ల మార్గం పునరుద్ధరణ పనులు పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రిలో సూపర్​స్పెషాలిటీ సేవలు చైర్మన్​వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్​వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి కొన్ని, అభివృద్ధి పనులకు సంబంధించి మరికొన్ని ఉన్నాయి. ఇటీవల భారీవర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.6 కోట్ల వ్యయంతో, రెండో ఘాట్‌ […]

Read More
తమిళనాడుకు చేరుకున్న మహాపాదయాత్ర

తమిళనాడుకు చేరుకున్న మహాపాదయాత్ర

  • December 6, 2021
  • Comments Off on తమిళనాడుకు చేరుకున్న మహాపాదయాత్ర

సామాజిక సారథి, సంగారెడ్డి:  సంగారెడ్డి నుంచి శబరిమలకు మహా పాదయాత్రలో భాగంగా ఆదివారం నెల రోజులు పూర్తయింది. గత నెల 6వ తేదీన కొక్కొండ శ్రీశైలం, సాహితి రాము గురుస్వాముల ఆధ్వర్యంలో సంగారెడ్డి నవరత్నాలయ దేవస్థానం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. తమిళనాడు రాష్టం  నమక్కల్ వరకు 850 కిలో మీటర్లు  పాదయాత్ర  పూర్తి చేసినట్లు శ్రీశైలం, రాము గురుస్వాములు తెలిపారు. ఈ నెల 15వ తేదీన శబరిమల ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకుంటామని పేర్కొన్నారు. ఈ […]

Read More
వైభవంగా కార్తీక బ్రహ్మోత్సవాలు

వైభవంగా కార్తీక బ్రహ్మోత్సవాలు

మోహినీ అవతారంలో అమ్మవారు దర్శనం తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలుమంగ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం ఏకాంతంగా నిర్వహించారు. అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.

Read More
డాలర్‌ శేషాద్రి కన్నుమూత

డాలర్‌ శేషాద్రి కన్నుమూత

కార్తీక దీపోత్సవానికి వచ్చి గుండెపోటుతో హఠాన్మరణం సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం స్వామి సేవలో జీవితం అంకితం చేశారు: సుప్రీం సీజేసీ జస్టిస్​ఎన్వీ రమణ తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూశారు. కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లిన ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రాగా, దవాఖానకు తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. డాలర్​ శేషాద్రి 1978 నుంచి శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. […]

Read More
వేములవాడకు పోటెత్తిన భక్తజనం

వేములవాడకు పోటెత్తిన భక్తజనం

సారథి, వేములవాడ: పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా అడిషనల్​ కలెక్టర్ గరిమా అగర్వాల్ ​దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. పీఆర్వో చంద్రశేఖర్ ఆయనకు కండువా కప్పి లడ్డూప్రసాదం అందజేశారు.

Read More
వేములవాడ రాజన్నను దర్శించుకున్న కలెక్టర్

వేములవాడ రాజన్నను దర్శించుకున్న కలెక్టర్

  • May 9, 2021
  • Comments Off on వేములవాడ రాజన్నను దర్శించుకున్న కలెక్టర్

సారథి, వేములవాడ: తెలంగాణ రాష్ట్రంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశీగా పేరొందింది. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించి స్వామి వారి ప్రతిమలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులతో ఆయన మాట్లాడుతూ ఆర్చకులందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకొవాలని సూచించారు. ఆయన వెంట ఆలయ స్థానాచారి అప్పాల భీమా శంకర్, ప్రధానార్చకులు నమిలకొండ ఉమేష్ శర్మ, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, […]

Read More