Breaking News

TTD

టీటీడీ కీలక నిర్ణయాలు

టీటీడీ కీలక నిర్ణయాలు

దెబ్బతిన్న శ్రీవారి మెట్ల మార్గం పునరుద్ధరణ పనులు పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రిలో సూపర్​స్పెషాలిటీ సేవలు చైర్మన్​వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్​వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి కొన్ని, అభివృద్ధి పనులకు సంబంధించి మరికొన్ని ఉన్నాయి. ఇటీవల భారీవర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.6 కోట్ల వ్యయంతో, రెండో ఘాట్‌ […]

Read More
సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు

సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు

తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఆలయం లోపలే వేడుకలు జరుగుతున్నందున రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేశారు. అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్‌ సేవా పరులు కావాలి. ఈ దివ్యమైన సందేశాన్ని సర్వభూపాల వాహన సేవ ఇస్తోంది.

Read More

తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి క్షేత్రంలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీఎం జగన్​ డిక్లరేషన్​ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కొడాలి నాని ప్రకటించడం.. దాన్ని బీజేపీ, టీడీపీ, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు బుధవారం తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుపతిలో టీడీపీ, బీజేపీ, హిందూసంఘాలు తిరుపతిలో మోహరించాయి. ఓ వైపున పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. ఇప్పటికే పలువురు నేతలను అరెస్ట్​ చేశారు. […]

Read More

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

సారథి న్యూస్, తిరుపతి: జూన్ 24వ తేదీన బుధవారం తిరుమల శ్రీవారిని 9,059 మంది భక్తులు దర్శించున్నారు. స్వామి వారికి హుండీలో రూ.62లక్షల కానుకలు సమర్పించారు. 2,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమ‌ల శ్రీ‌వారిని ఈనెల 27వ తేదీన ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు జూన్ 26వ తేదీ ఉదయం 5 గంటలకు తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో అంటే విష్ణునివాసం (8 కౌంట‌ర్లు), శ్రీ‌నివాసం (6 కౌంట‌ర్లు)‌, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో (4 కౌంట‌ర్లు), మొత్తం […]

Read More

తిరుపతి లడ్డూ కావాలా?

సగం ధరకే శ్రీవారి ప్రసాదం సారథి న్యూస్​, తిరుపతి: తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్రసాదం మే 25 నుంచి రాష్ట్రంలోని 13జిల్లా కేంద్రాల్లోని టీటీడీ క‌ల్యాణ‌ మండ‌పాల్లో అందుబాటులో ఉంచనుంది. లాక్​ డౌన్​ ముగిసి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనానికి అనుమతించే వరకు సగం ధరకే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు చిన్న లడ్డూను రూ.50 నుంచి రూ.25కు తగ్గించారు. ల‌డ్డూ ప్రసాదం స‌మాచారం కోసం టీటీడీ కాల్​ సెంటర్​ […]

Read More
తిరుమలలో పరిమిత దర్శనాలే

తిరుమలలో పరిమిత దర్శనాలే

– టీటీడీ చైర్మన్ ఎస్ వీ సుబ్బారెడ్డి సారథి న్యూస్, అనంతపురం: తిరుమలలో ఒకేసారి  లక్షల మంది దర్శనాలు సాధ్యం కాదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి అన్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పిన ఆయన లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా క్యూ లైన్లలో మార్పులు ఉంటాయన్నారు. భక్తులకు మాస్క్​ ​లు, శానిటైజర్లు వంటి సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. […]

Read More
అంతర్యామి.. ఆంతర్యమేమీ..!

అంతర్యామి.. ఆంతర్యమేమీ..!

శ్రీవారిని నిలదీస్తున్న కుబేరుడు.. ఎప్పటి మాదిరిగానే స్వామివారికి పవళింపు సేవ పూర్తయ్యింది. ఆలయం తలుపులను ఒకటికి పదిసార్లు చూసుకున్న అర్చకస్వాములు.. మళ్లీ సుప్రభాత సేవలో కలుద్దాం స్వామీ..అంటూ వెళ్లిపోయారు.. ఒంటరిగా ఉన్న వేంకటేశునికి..కంటిమీదకు కునుకు రావడం లేదు..అమ్మవార్లు కూడా ఇన్నేళ్లుగా అలసిపోయి ఉన్నారేమో వారూ..కాస్త దూరంగా నిద్రలోకి జారుకున్నారు… సరే తిరుమలలో పరిస్థితి ఏమిటో చూద్దామన్న కుతూహలం స్వామికి కలిగింది..అలా బంగారు వాకిలి వద్దకు దివ్యమార్గంలో వచ్చారు. అడవి కీచురాళ్ల శబ్దాలు..నిర్మల ప్రకృతి.. దూరంగా వారికి కేటాయించిన […]

Read More