Breaking News

Day: March 26, 2021

తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు

తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల మూసివేత తాత్కాలికమేనని, విద్యార్థులు, తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని సీఎం కె.చంద్రశేఖర్​రావు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రతిపక్షాలు బలమైన సలహాలు, సూచనలు ఇవ్వడం లేదన్నారు. ప్రతి విషయాన్ని విమర్శించడం సరికాదని, మూస ధోరణిలో […]

Read More
డిగ్రీ చదివితే ఉద్యోగాలు రావాలి

డిగ్రీ చదివితే ఉద్యోగాలు రావాలి

విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచాలి అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు ఏపీ సీఎం వైఎస్ జగన్​మోహన్​రెడ్డి కీలక నిర్ణయాలు అమరావతి: ఈ సంవత్సరం భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్​మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిగ్రీపట్టా సాధిస్తే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలని, నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కొలేమని పేర్కొన్నారు. ఉగాది రోజున పోస్టుల భర్తీకి క్యాలెండర్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఆరువేల మంది పోలీసుల […]

Read More
పార్టీ ప్రకటనపై షర్మిల కీలక వ్యాఖ్యలు

పార్టీ ప్రకటనపై షర్మిల కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్​: తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లి.. రాజన్న సంక్షేమ ఫలాలతో ఆయన పాలన తేవాలని భావిస్తున్న వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. తన రాజకీయ అరంగేట్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీకి ఏజెంట్ ను కాదని, ఎవరితోనూ పొత్తు అక్కర్లేదని, టీఆర్ఎస్, బీజేపీ అడిగితే రాజకీయాల్లోకి రాలేదని స్పష్టంచేశారు. ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. గురువారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో తనను అభిమానులు కలిసిన సందర్భంగా […]

Read More
ఓర్వలేకే విమర్శలు చేస్తున్రు

ఓర్వలేకే విమర్శలు చేస్తున్రు

సారథి న్యూస్, హుస్నాబాద్: రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని రాసులబాద్ సర్పంచ్ పచ్చిమండ్ల స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని రాసులబాద్ ను రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీగా ప్రకటించిదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలను గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేస్తుంటే కొందరు పనిగట్టుకుని అవీనితి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. గ్రామ పాలకమండలి సభ్యుల తీర్మానం లేకుండా ప్రజాధనం దుర్వినియోగంతో పాటు ఎలాంటి వెంచర్లకు అనుమతివ్వలేదన్నారు. అసత్యపు […]

Read More
నిషేధిత పొగాకు గుట్కా, అంబార్ ప్యాకెట్ల పట్టివేత

పొగాకు గుట్కా, అంబార్ ప్యాకెట్ల పట్టివేత

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కొహెడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం వరుకోలు గ్రామానికి చెందిన బాలగొని వేణు అదే గ్రామానికి చెందిన దొనపాని కనుకవ్వ ఇంటి సమీపంలో ప్రభుత్వ నిషేధిత గుట్కాలు, పొగాకు అంబార్ ప్యాకెట్లు నిల్వచేసినట్లు సమాచారం రావడంతో ఎస్సై రాజ్ కుమార్ తన సిబ్బందితో కనుకవ్వ […]

Read More
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికట్టాలి

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికట్టాలి

హైదరాబాద్​: కొవిడ్ పరీక్షల విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో దోపిడీ చేస్తుంటే చోద్యం చూస్తుందన్నారు. జీవోనం.539 ఎక్కడా అమలు కావడంలేదని తెలిపారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి కరోనా కట్టడికి, అలాగే దోపిడీకి పాల్పడుతున్న కేంద్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read More
ఏపీ ప్రాజెక్టుతో అలంపూర్​కు చుక్కనీరు రాదు

ఏపీ ప్రాజెక్టుతో అలంపూర్​కు చుక్కనీరు రాదు

హైదరాబాద్​: ఆర్డీఎస్ ​కుడికాల్వతో జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ ప్రాంతానికి చుక్క నీటిబొట్టు కూడా రాదని అలంపూర్​ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్ ​ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగమేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆర్డీఎస్ ​కుడికాల్వ పనులను మొదలుపెట్టిన విషయమై ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, వి.శ్రీనివాస్​గౌడ్​తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులను వివరించారు. ఏపీ చేపట్టిన పనులను వెంటనే నిలిపివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్​ గవర్నమెంట్​తో మాట్లాడాలని సూచించారు. దీనిపై […]

Read More
సుభానీ నీకు ఏం తెలివి..!

సుభానీ నీకు ఏం తెలివి..!

సారథి న్యూస్​, మక్తల్​: షేర్ మార్కెట్ బూచి చూపి జనాన్ని దోచుకున్న షేక్ మహబూబ్ సుభానీ తాను కూడా దోపిడీకి గురయ్యాడు. షేర్​మార్కెట్ ​పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి ఉడాయించినట్లు డిపాజిట్​ దారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏజెంట్లుగా పోలీసులు, విలేకరులు, పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లను పెట్టుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన షేక్​ మహబూబ్​ సుభానీ ఏడాది క్రితం మక్తల్​కు వచ్చి స్థిరపడ్డాడు. ప్రజలను […]

Read More