Breaking News

Month: March 2021

ఏజెన్సీలో వేలం పాట రాజ్యాంగ విరుద్ధం

ఏజెన్సీలో వేలం పాట రాజ్యాంగ విరుద్ధం

సారథి, నూగూరు వెంకటాపురం: ఏజెన్సీలో వేలంపాట రాజ్యాంగ విరుద్ధమని, గ్రామసభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు పూనేం సాయి అన్నారు. మంగళవారం ఏఎన్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మేజర్ గ్రామ పంచాయతీలో మార్కెట్ ఆశీలు, జంతు వధశాల, కొలగార కాటరుసుం, బందెలదొడ్డి వేలంపాట ఏజెన్సీలో పెసా గ్రామసభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలని కోరారు. మేజర్ గ్రామ పంచాయతీ ఈవో పెసా చట్టానికి విరుద్ధంగా వేలంపాట నిర్వహించాలని […]

Read More
నాగార్జునసాగర్​ లో నువ్వా.. నేనా?

నాగార్జునసాగర్ లో నువ్వా.. నేనా?

సారథి, నాగార్జునసాగర్​: నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. టీఆర్ఎస్‌లో ఎన్నో ట్విస్ట్ ల మధ్య నోముల భగత్ కు టికెట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి.. అభ్యర్థిని ప్రకటించడంతో పాటు వెంటనే బీ ఫామ్ కూడా అందజేయడంతో ఉత్కంఠతకు తెరతీసినట్లయింది. నర్సింహాయ్య కుటుంబానికి బాసటగా నిలుస్తానన్న హామీ మేరకు ఆయన కుమారుడికి టికెట్ కేటాయించారు. ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత కె.జానారెడ్డి అభ్యర్థిత్వం ఎప్పుడో ఖరారైంది. ఇప్పటికే నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రచారంలో […]

Read More
మాలల చైతన్యం చాటుతాం

మాలల చైతన్యం చాటుతాం

సారథి, నాగార్జునసాగర్: మాలలు అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధిని సాధించుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య పిలుపునిచ్చారు. మాలలు ఐక్యంగా ఉండి చైతన్యం చాటాలని పిలుపునిచ్చారు. సోమవారం నాగార్జునసాగర్​లోని హిల్ కాలనీలో నిర్వహించిన మాల మహానాడు ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ.. ప్రైవేట్​రంగంలోనూ రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్​చేశారు. ఎస్సీ,ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకుని త్వరలో రాజకీయ ఐక్యవేదికను ఏర్పాటుచేస్తామన్నారు. సాగర్ లో నివాసం ఉంటున్న వారికి మాత్రమే […]

Read More
కరోనా సెకండ్​ వేవ్​.. మీటింగ్​లకు నో పర్మిషన్​

కరోనా సెకండ్​ వేవ్​.. మీటింగ్​లకు నో పర్మిషన్​

సారథి, రామడుగు: కొద్దిరోజులుగా కరోనా మహమ్మరి సెకండ్ వేవ్ ఉధృతి పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని నిషేధాజ్ఞలు జారీచేసిందని, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రామడుగు ఎస్సై గొల్లపల్లి అనూష హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఆదేశాలను మండల ప్రజలు కచ్చితంగా పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని, ర్యాలీలు, ధర్నాలకు పర్మిషన్​ లేదని హెచ్చరించారు. […]

Read More
కళాకారుడు చిన్నయ్యకు నాటక అకాడమీ అవార్డు

కళాకారుడు చిన్నయ్యకు నాటక అకాడమీ అవార్డు

సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ జగ్గుల చిన్నయ్యకు తెలంగాణ సాంస్కృతిక నాటక అకాడమీ ఉత్తమ అవార్డు దక్కింది. ఈ అవార్డును రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా జెగ్గుల చిన్నయ్య మాట్లాడుతూ.. 40 ఏళ్ల నుంచి కళాకారుడుగా శ్రీకృష్ణరాయబారం, చింతామణి హరిశ్చంద్ర నాటకాల్లో పలు పాత్రలను పోషించి కళాభిమానుల ఆదరణ పొందినందుకు గుర్తింపుగా తనకు అవార్డు రావడం సంతోషంగా […]

Read More
7 నిమిషాల్లో రిజిస్ట్రేషన్.. హ్యాపీ

7 నిమిషాల్లో రిజిస్ట్రేషన్.. హ్యాపీ

సారథి, మానవపాడు: కేవలం ఏడు నిమిషాల్లోనే భూమి రిజిస్ట్రేషన్​ కావడంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయానికి ఓ సాధారణ వ్యక్తిలా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ధరణి రైతులకు ఒక వరమని, మధ్యవర్తులు, బ్రోకర్ల ప్రమేయం లేకుండా మీ సేవకు వెళ్లి ధరణి పోర్టల్ లో ఆన్​లైన్​చేసుకుంటే ఈజీగా రిజిస్ట్రేషన్​అయిందని గుర్తుచేశారు. ధరణి సేవలను తెలుసుకునేందుకే సాధారణ వ్యక్తిలా వచ్చానని తెలిపారు.

Read More
భారత్​ప్రపంచానికే రోల్​మోడల్​

భారత్ ​ప్రపంచానికే రోల్ ​మోడల్​

సారథి, రామడుగు: దేశ ఆర్థిక వ్యవస్థను కుదేల్ చేసిన కరోనాకు వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. సుమారు 50 దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తూ ప్రపంచానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఏప్రిల్​3,4 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే మండలస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమాలను శనివారం పరిశీలించిన అనంతరం ఆయన స్థానిక ఆర్యవైశ్య భవన్​లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ […]

Read More
గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే చెప్పండి

గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే చెప్పండి

సారథి, హుస్నాబాద్: గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే సమాచారమివ్వాలని అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి రవి సూచించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోకి జ్యోతిష్యం చెబుతామని కొందరు దొంగ స్వామిజీలు వస్తున్నారని, ప్రజల కటుంబ జీవన స్థితిగతులను తెలుసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సైబర్ నేరగాళ్లు పలు ప్రభుత్వ రంగ సంస్థ ఆఫీసర్లమని గ్రామాల్లోని రైతులు, సామాన్య ప్రజల బ్యాంక్ అకౌంట్, ఏటీఎం, ఆధార్, పాన్ కార్డు, సెల్ ఫోన్ లో వచ్చే ఓటీపీ చెప్పాలని నమ్మించి బ్యాంకుల్లోని డబ్బులు […]

Read More