Breaking News

Month: January 2021

పోతంశెట్టిపల్లి రోడ్డుకు మోక్షం

పోతంశెట్టిపల్లి రోడ్డుకు మోక్షం

సారథి న్యూస్, మెదక్: పోతం​శెట్టిపల్లి– ఏడుపాయల రోడ్డు నిర్మాణం, ఇతర పనుల కోసం సీఎం కేసీఆర్​ రూ.31.31కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి గతంలో రూ.19 కోట్లు మంజూరుకాగా, వాటితో వంతెనలు నిర్మించారని చెప్పారు. మహాశివరాత్రి జాతరలోగా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. మంజూరైన నిధుల ద్వారా సీసీరోడ్లు, వంతెనలు, వంతెనపై ఫుట్​పాత్ తదితర పనులు చేపడతారని […]

Read More
బాలల హక్కులను రక్షిద్దాం

బాలల హక్కులను రక్షిద్దాం

సారథి న్యూస్, మెదక్: పిల్లల భవిష్యత్​ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై మనందరిపై ఉందని బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యురాలు రాగ జ్యోతి అన్నారు. శుక్రవారం మెదక్​ కలెక్టరేట్​లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలల హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సర్పంచ్​లు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చిన్నపిల్లలను పనులకు తీసుకోకూడదన్నారు. తాను మెదక్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో […]

Read More
‘కోరుట్ల ఎమ్మెల్యే సారీ చెప్పాలే’

కోరుట్ల ఎమ్మెల్యే సారీ చెప్పాలే

సారథి న్యూస్, రామయంపేట: అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరాముడి ఆలయానికి విరాళాల సేకరణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని, అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలని నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాముడి గుడి ఎక్కడ కట్టినా విరాళాలు ఇవ్వడానికి ప్రతి హిందువు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో శేఖర్, నరేశ్, మహంకాళి, నరేష్ రెడ్డి, హరిబాబు, తదితరులు పాల్గొన్నారు. […]

Read More
ఏడుగురు కూలీలను బలిగొన్న లారీ

ఏడుగురు కూలీలను బలిగొన్న లారీ

లారీ ఢీకొని మహిళల దుర్మరణం పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద దుర్ఘటన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, నల్లగొండ: రెక్కాడితే గానీ డొక్కాడని పేదింటి బతుకులు.. కూలీ పనులకు వెళ్లినవారంతా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. లారీ ఢీకొనడంతో ఏడుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అప్పటిదాకా వరినాట్లు వేసి అలసిసొలసి ముచ్చట్లు, నవ్వులతో ఇంటిదారి పడుతున్నవారంతా ఒక్కసారిగా విగతజీవులుగా మారారు. క్షణాల్లో మాంసపు ముద్దలుగా చెల్లాచెదురయ్యారు. ఈ ఘోరరోడ్డు ప్రమాదం […]

Read More
మంత్రి కేటీఆర్​కు విషెస్​

మంత్రి కేటీఆర్​కు విషెస్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును గురువారం ప్రగతి భవన్ లో నాగర్​కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు మర్యాదపూర్వకంగా కలిశారు. కాబోయే సీఎం అని శుభాకాంక్షలు తెలిపారు.

Read More
స్కూళ్ల ప్రారంభోత్సవానికి సన్నాహాలు

స్కూళ్ల ప్రారంభోత్సవానికి సన్నాహాలు

సారథి న్యూస్, రామాయంపేట: కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు ఫిబ్రవరి 1 నుంచి పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లలో అన్ని ఏర్పాట్లు చేయాలని జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూలును సందర్శించారు. విద్యార్థులు, టీచర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్​గేరుగంటి అనూష, సెక్రటరీ అంజయ్య, పాఠశాల చైర్మన్ కొమ్మట బాగులు, హెచ్ఎం శ్రీనివాస్, టీచర్లు విజయ్ కుమార్, విజయ్ కృష్ణ, […]

Read More
మినీ మేడారం జాతరకు పటిష్టమైన ఏర్పాట్లు

మినీ మేడారం జాతరకు పటిష్టమైన ఏర్పాట్లు

సారథి న్యూస్, మేడారం: మినీమేడారం జాతరకు వచ్చే భక్తులకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ అన్నారు. అమ్మవారి దయ వల్ల కరోనాకు వ్యాక్సిన్​ వచ్చిందన్నారు. ఏర్పాట్ల కల్పనపై గురువారం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జంపన్న వాగులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. టాయ్​లెట్స్​ వద్ద నిరంతరం నీటి సరఫరా ఉండాలన్నారు. తాగునీటి వసతి కల్పించాలన్నారు. పారిశుద్ధ్య పనుల కోసం తగినంత […]

Read More
గబ్బాలో టీమిండియా గర్జన

గబ్బాలో టీమిండియా గర్జన

బ్రిస్బెన్: గబ్బా వేదికపై టీమిండియా తడాఖా చూపించింది. 4 టెస్టుల సిరీస్​లో భాగంగా కెప్టెన్​రహానే నేతృత్వంలోని జట్టు 2–1 తేడాతో బోర్డర్​–గవాస్కర్​ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇదివరకు ఒక మ్యాచ్​డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా గడ్డపై 32 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత జట్టుపై ప్రసంశల జల్లు కురుస్తోంది. చివరి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌట్​అయింది. అలాగే భారత జట్టు తొలి ఇన్నింగ్స్​లో 336 పరుగులు చేసి ఆలౌట్​అయింది. అనంతరం సెకండ్​ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన […]

Read More