Breaking News

నిజాంపేట

డ్రమ్ సీడర్ తో రైతులకు మేలు

డ్రమ్ సీడర్ తో రైతులకు మేలు

సారథి, రామాయంపేట: డ్రమ్​సీడర్​తో రైతులకు ఎంతో ఉపయోగం ఉందని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ అన్నారు. తద్వారా కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చని చెప్పారు. శనివారం ఆయన మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన రాజా కిషన్ డ్రమ్ సీడర్ ద్వారా రెండు ఎకరాల్లో వరి సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి సాగు కోసం డ్రమ్ సీడర్ వాడటం ద్వారా ఎకరానికి రూ.6000 నుంచి రూ.8000 వరకు ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. కూలీల సమస్య తగ్గుతుందని, పంటకాలం […]

Read More
కొడుకు, కోడలు వేధింపులకు తండ్రి ఆత్మహత్య

కొడుకు, కోడలు వేధింపులకు తండ్రి ఆత్మహత్య

సారథి, రామాయంపేట: భూమి కోసం భార్యతో కలిసి కొడుకు వేధించడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం మెదక్​జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామంలో వెలుగుచూసింది. నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ కథనం.. గ్రామానికి చెందిన కట్ట నర్సయ్య(65) తన పేరున ఉన్న 2.10 ఎకరాల భూమిలో పెద్దకొడుకు నర్సింలు భార్య సంపూర్ణపై 20 గుంటల భూమిని పట్టా చేయించుకున్నాడు. ఈ క్రమంలో చిన్నకొడుకు శ్రీనివాస్ తన తండ్రిని నమ్మించి తన భార్య పేరు మీద […]

Read More
పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలి

పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలి

సారథి, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నందిగామ, నస్కల్, నిజాంపేట గ్రామాల పంచాయతీ సిబ్బంది, సఫాయి కార్మికుల వేతనాలు పెంచాలని పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా రామయంపేట ఉమ్మడి మండలం సీఐటీయూ నాయకులు సత్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచిందని కానీ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం సరికాదన్నారు. మినిమం బేసిక్ పే […]

Read More
వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సారథి, రామాయంపేట: ఈ వర్షాకాలంలో వరిపంటనే కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు పత్తి, పప్పు దినుసులు, నూనెగింజలను సాగు చేయాలని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. గురువారం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో వానాకాలం పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ నీటితో అధిక దిగుబడిని ఇచ్చే ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు […]

Read More
నకిలీ సీడ్స్ అమ్మితే కఠినచర్యలు

నకిలీ సీడ్స్ అమ్మితే కఠిన చర్యలు

సారథి, రామాయంపేట: ఈ వానాకాలం సీజన్ లో రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, ఎవరైనా సీడ్ షాప్ ఓనర్లు నకిలీ సీడ్స్ ను రైతులకు అంటగడితే చట్టరీత్యాచర్యలు తీసుకుంటామని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ హెచ్చరించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీచేసి స్టాక్ రిజిస్టర్, ధరల పట్టిక, బిల్లు బుక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే సంకల్పంతో వ్యవసాయశాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో […]

Read More
రెక్కలకష్టం వర్షార్పణం

రెక్కలకష్టం వర్షార్పణం

సారథి, రామాయంపేట: ఆరుగాలం శ్రమించి పండించిన బుధవారం రాత్రి కురిసిన భారీవర్షానికి నీటిపాలైంది. రెక్కలకష్టం మట్టిలో కలిసిందని ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నిజాంపేట గ్రామానికి చెందిన చౌదర్ పల్లి స్వరూప. తనకున్న రెండెకరాల్లో యాసంగి సీజన్ లో వరి పంట సాగుచేసింది. వరి నూర్పిడి చేసి నెలరోజుల క్రితం నిజాంపేట వ్యవసాయ సబ్ మార్కెట్ లో నిజాంపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ కు వడ్లను తీసుకొచ్చింది. ‘మా ఆయన ఆరోగ్యం […]

Read More
రైతులకు అండగా రైతు సహాయ వేదిక

రైతులకు అండగా రైతు సహాయ వేదిక

సారథి, రామాయంపేట: విద్యుత్ తీగల స్తంభాల మధ్య దూరం తగ్గించి పంట పొలాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని రైతు సహాయ వేదిక మెదక్ జిల్లా ప్రతినిధులు డి వెంకటేశం, ఎ.రవీందర్ సంబంధిత శాఖ అధికారులను కోరారు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బత్తుల బాబు అనే రైతు ఎకరా పొలంలో వరి పంట సాగుచేశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో అరెకరా పొలం అగ్నికి ఆహుతైంది. ఈ విషయం తెలుసుకున్న రైతు సహాయ వేదిక గ్రూప్ […]

Read More
స్వరం వాడకం తగ్గించాలి

భాస్వరం వాడకం తగ్గించాలి

సారథి, నిజాంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం ఫర్టిలైజర్ దుకాణాల యజమానులతో భాస్వరం కరగదీసే బ్యాక్టీరియాపై మండల వ్యవసాయాధికారి సతీష్ అవగాహన నిర్వహించారు. రైతులు వేసిన భాస్వరం ఎరువు 40శాతం మాత్రమే మొక్కలు తీసుకుని మిగతా 60శాతం భూమిలో బంధించి ఉంటుందన్నారు. ఈ భాస్వరాన్ని ఈ బ్యాక్టీరియా ద్వారా అందుబాటులోనికి తీసుకురావచ్చన్నారు. అదేవిధంగా రైతులు భాస్వరం వాడకం తగ్గించాలని సూచించారు. పీఎస్ బీ స్టా్క్ రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని డీలర్లకు సూచించారు. కార్యక్రమంలో […]

Read More