Breaking News

Day: October 17, 2020

ఎన్జీ రామచంద్రన్ భార్యగా మధుబాల

ఎన్జీ రామచంద్రన్ భార్యగా మధుబాల

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ‘తలైవి’ చిత్రంలో మణిరత్నం ‘రోజా’ హీరోయిన్ మధుబాల ఓ ఆసక్తికర రోల్ పోషిస్తున్నాడు. విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలిత బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో క్యారెక్టర్ల ఎంపిక కూడా చాలా పకడ్బందీగానే చేస్తున్నారు. కథకు ముఖ్యమైన ఎన్జీ రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. జయలలితకు ఆయన వెల్ విషర్, గాడ్ ఫాదర్, రాజకీయ గురువు […]

Read More
బోర్ కొట్టే అమ్మాయి పాత్రలో నిత్య

బోర్ కొట్టే అమ్మాయి పాత్రలో..

నేచురల్ గా నటించడం.. పెద్దగా మేకప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం నిత్యామీనన్ స్టైల్. అంతేకాదు రోల్​ నచ్చితేనే ఆ సినిమాకు సై అంటుంది. అలాగే డిఫరెంట్ పాత్రలకే ప్రయారిటీ ఇస్తుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది కనుకే తక్కువ సమయంలోనే మంచి నటిగా నిలదొక్కుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగై భాషలకు సంబంధించిన సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్​గా ఆంథో మార్కోని దర్శకత్వంలో మలయాళ సినిమాలో నటించనుంది. ఆంథో జోసెఫ్ నిర్మించనున్న ఈ చిత్రంతో వీఎస్‌ ఇందూ […]

Read More
అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్​, వెంకటాపురం: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకదృష్టి సారించి, నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తిచేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య సూచించారు. శుక్రవారం కలెక్టర్, ఐటీడీఏ పీవో హన్మంతు కె జండగే తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేసి వ్యక్తిగత శ్రద్ధతో నిర్ణీత లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. మండలంలో 9,774 ఇళ్లు ఉండగా,8,658 ఇన్​లైన్ […]

Read More
చనిపోయాడనుకున్న వ్యక్తి.. క్షేమంగా ఇంటికి

చనిపోయాడనుకున్న వ్యక్తి.. క్షేమంగా ఇంటికి

సారథి న్యూస్, ములుగు: పనికోసం ఇంటి నుంచి మూడేళ్ల క్రితం వెళ్లిన వ్యక్తి ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబం సభ్యులు అంతా ఆశలు వదులుకున్నారు. అతడు చనిపోయాడని అంతా భావించారు. కానీ బతికిబట్ట కట్టి క్షేమంగా ఇంటికి చేరాడు. ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ గురువారం మధ్యాహ్న సమయంలో జాకారం వెళ్తుండగా ములుగు జిల్లా గట్టమ్మ సమీపంలోని బస్టాండ్ లో ఓ వృద్ధుడు మాసిన గడ్డం, చిరిగిన బట్టలతో చలికి వణుకుతూ కనిపించాడు. అతని […]

Read More
చకచకా రైతు వేదిక పనులు

చకచకా రైతు వేదిక పనులు

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో రైతు వేదిక నిర్మాణాలు చకచకా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ తమన్నా గారి కృష్ణవేణి అన్నారు. రైతువేదికలను కల్వకుంటలో పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులు తమ పంటలను గిట్టుబాటు ధర నిర్ణయించే అధికారం రైతులకు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More
దసరా నాటికి రైతు వేదికలు కంప్లీట్​ కావాలె

దసరా నాటికి రైతు వేదికలు కంప్లీట్​ కావాలె

సారథి న్యూస్​, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలోని 9 క్లస్టర్ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులు దసరా పండుగ నాటికి పూర్తిచేయాలని ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశించారు. మండల కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న రైతువేదికను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీచేసి మాట్లాడారు. రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలను త్వరితగతిన పూర్తిచేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలాగే నిర్మాణం విషయంలో ప్రభుత్వం పేర్కొన్న కంపెనీ మెటీరియల్ ను […]

Read More