Breaking News

పశ్చిమగోదావరి

చనిపోయాడనుకున్న వ్యక్తి.. క్షేమంగా ఇంటికి

చనిపోయాడనుకున్న వ్యక్తి.. క్షేమంగా ఇంటికి

సారథి న్యూస్, ములుగు: పనికోసం ఇంటి నుంచి మూడేళ్ల క్రితం వెళ్లిన వ్యక్తి ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబం సభ్యులు అంతా ఆశలు వదులుకున్నారు. అతడు చనిపోయాడని అంతా భావించారు. కానీ బతికిబట్ట కట్టి క్షేమంగా ఇంటికి చేరాడు. ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ గురువారం మధ్యాహ్న సమయంలో జాకారం వెళ్తుండగా ములుగు జిల్లా గట్టమ్మ సమీపంలోని బస్టాండ్ లో ఓ వృద్ధుడు మాసిన గడ్డం, చిరిగిన బట్టలతో చలికి వణుకుతూ కనిపించాడు. అతని […]

Read More