Breaking News

Day: October 6, 2020

అలంపూర్​– పెద్దమరూర్ వద్ద బ్యారేజీ కట్టితీరుతం

అలంపూర్​– పెద్దమరూర్ వద్ద బ్యారేజీ కట్టితీరుతం

ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదు తెలంగాణ సమాజం పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తోంది అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్ రావు సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో మాదిరిగా తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ – పెద్దమరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు మూడు టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. నదీజలాల విషయంలో తెలంగాణకు […]

Read More
ఎమ్మెల్యేలను కలిసిన మార్కెట్​కమిటీ

ఎమ్మెల్యేలను కలిసిన మార్కెట్ ​కమిటీ

సారథి న్యూస్, కర్నూలు: నూతనంగా ఎన్నికైన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ అధ్యక్షురాలు కోటిముల్లా రోకియాబీ, ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి గారి రాఘవేంద్రారెడ్డి, సభ్యులు సాంబశివారెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, మహబూబ్‌ బాషా, ఎర్రన్న, వెంకటేశ్వరమ్మ, షేక్‌ రెహమత్​బీ, తాటిపట్టి చెన్నమ్మ, మంగమ్మ, జానకమ్మ, ఖలీల్‌ ఫిరోజ్‌ ఖాన్‌, శ్రీత, బండి ఇబ్రహీం, రంగన్న తదితరులు గౌరవప్రదంగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ బాబును కలిశారు. వారు […]

Read More
డ్యూటీపై నిర్లక్ష్యం వద్దు

డ్యూటీపై నిర్లక్ష్యం వద్దు

సారథి న్యూస్​, కర్నూలు: సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జేసీ–2( అభివృద్ధి) రాంసుందర్‌ రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆదేశాల మేరకు జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) రామసుందర్‌రెడ్డి, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి తదితరులతో కలిసి నంద్యాల, పాణ్యంలోని సచివాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నంద్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఏకలవ్య నగర్‌లోని సచివాలయం, పాణ్యం మండలంలోని పాణ్యం–4 సచివాలయం, పాణ్యం మండలంలోని సుగాలిమెట్ట సచివాలయాలను తనిఖీ చేశారు. ప్రజల నుంచి […]

Read More
పుష్కరాలకు ‘ఈ –టికెట్‌’

పుష్కరాలకు ‘ఈ –టికెట్‌’

నవంబర్​ 20 నుంచి ‘తుంగభద్ర’ పుష్కరాలు కోవిడ్‌–19 నిబంధనలు తప్పనిసరి పాటించాల్సిందే పుష్కర ఘాట్ల పనులను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ సారథి న్యూస్​, కర్నూలు, మంత్రాలయం: ఈ ఏడాది నవంబర్​20 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు నిర్వహించే తుంగభద్ర నది పుష్కరాలకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని కౌతాళం మండలం మేలిగనూరు పుష్కర్‌ఘాట్‌–1, మంత్రాయంలోని కాచాపురం పుష్కర ఘాట్‌–2, రామలింగేశ్వర స్వామి దేవాయం రాంపురం పుష్కర […]

Read More

ఎమ్మెల్యే పెళ్లి.. రచ్చ రచ్చ

తమిళనాడుకు చెందిన కళ్లకురిచచి ఎమ్మెల్యే ప్రభు(34) ప్రేమ వివాహం రచ్చ రచ్చగా మారింది. ఎమ్మెల్యే ప్రభు.. సౌందర్య అనే బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి సౌందర్య తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అర్చకుడిగా పనిచేస్తున్న ఆయన తన కూతురు ఎమ్మెల్యే కిడ్నాప్​ చేశాడని.. ఆమె ఇంకా మైనర్​ అంటూ మద్రాస్‌ హై కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ కేసుపై బుధవారం కోర్లు విచారించనున్నది. ఇప్పటికే సౌందర్య పోలీసుల […]

Read More
తురక కాశలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి

తురక కాశలకు ప్రత్యేక ఫెడరేషన్

  • October 6, 2020
  • Comments Off on తురక కాశలకు ప్రత్యేక ఫెడరేషన్

సారథి న్యూస్​, హైదరాబాద్​: తురక కాశలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుచేసి, బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు అందజేయాలని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్, తురక కాశ సంక్షేమ సంఘం (టీకేఎస్​ఎస్​) రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఇమామ్ పాసులు మైనారిటీ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది తురక కాశ ముస్లింలు ఉన్నానని, వారు బండలు, రాళ్లు […]

Read More
ముగిసిన అపెక్స్​కౌన్సిల్​మీటింగ్​

ముగిసిన అపెక్స్​ కౌన్సిల్ ​మీటింగ్​

సారథి న్యూస్, హైదరాబాద్: ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న జలవివాదాలతో పాటు ఇటీవల తలెత్తిన నీటి కేటాయింపుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం మంగళవారం ముగిసింది. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్​రావు హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొనగా, ఢిల్లీలోనే ఉన్న సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి జన్ పథ్-1 అధికారిక నివాసం నుంచి వీడియోలింక్ ద్వారా పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఈ కీలక భేటీ రెండు […]

Read More

‘హథ్రాస్’​ పై​ మాట్లాడవేం! కంగనాపై నెటిజన్ల ఫైర్​

బాలీవుడ్​ డేరింగ్​ బ్యూటీ, వివాదాస్పద నటిపై ఇప్పడు సోషల్​మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయంపై స్పందించే కంగనా రనౌత్​ యూపీలోని హథ్రాస్​ జిల్లాలో ఓ మైనర్​ బాలికపై జరిగిన దారుణ ఘటనను ఎందుకు ఖండించడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ‘సుశాంత్​, డ్రగ్స్​కేసులో తీవ్రంగా స్పందించిన కంగనా ఇప్పుడెందుకు సైలంట్​ అయ్యింది’ అంటూ ఓ నెటిజన్ల సోషల్​మీడియాలో కామెంటు చేశారు. ప్రస్తుతం ఫేస్​బుక్​, వాట్సాప్​ వేదికగా చాలా మంది కంగనాను టార్గెట్​ చేశారు.కంగన బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నదని […]

Read More