Breaking News

Month: August 2020

ప్లాస్మా దానం చేయండి

ప్లాస్మా దానం చేయండి

సారథి న్యూస్​, కర్నూలు: యావత్‌ ప్రపంచాన్ని క‌రోనా వణికిస్తున్న సంక్షోభ‌ పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కర్నూలు కలెక్టర్ జి. వీరపాండియన్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ‘ప్లాస్మా దానం చేయండి.. ప్రాణదాతలు కండి’ పోస్టర్​ను ఆయన ఆవిష్కరించారు. ప్లాస్మాదానం చేసిన దాతలకు ప్రభుత్వం రూ.5వేల పారితోషికం అందిస్తుందన్నారు. జేసీ (సంక్షేమం) సయ్యద్ ఖాజామోహిద్దీన్, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి.చంద్రశేఖర్, […]

Read More
పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం

పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం

సారథి న్యూస్​, కర్నూలు: మానవాళిని వణికిస్తున్న కరోనా విజృంభిస్తున్న సమయంలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్​ డీకే బాలాజీ ఘనంగా సత్కరించారు. సోమవారం ఉదయం ఎన్.ఆర్.పేటలోని ఆరవ శానిటరీ డివిజన్ కార్యాలయంలో ఇద్దరు కార్మికుల చేత కేక్ కట్ చేయించారు. కోవిడ్ నియంత్రణకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇకపై ప్రతినెలా చివరి రోజున ఆ నెలలో వచ్చే పారిశుద్ధ్య కార్మికుల జన్మదిన వేడుకలను నిర్వహిస్తామని […]

Read More
7 నుంచి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ షురూ

7 నుంచి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ షురూ

సారథి న్యూస్​, కర్నూలు: బాలింతలు, గర్భిణులకు ఆరోగ్య భరోసా కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్​ 7 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం అమలుకు ఏర్పాట్లు చేశామని ఐసీడీఎస్‌ పీడీ శారద భాగ్యరేఖ తెలిపారు. పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాంపు ఆఫీసు నుంచి ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో వెబ్‌ టెలికాస్ట్‌ను ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్‌ సిబ్బంది, లబ్ధిదారులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాటుచేస్తామన్నారు. ఐసీడీఎస్‌ […]

Read More
ప్రణబ్ ముఖర్జీ మృతికి బైరెడ్డి నివాళి

ప్రణబ్ ముఖర్జీ మృతికి బైరెడ్డి నివాళి

సారథి న్యూస్​, కర్నూలు: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమ ప్రాంత ఉనికిని కాపాడారని, ఆయన అకాలమరణానికి చింతిస్తూ కన్నీటితో నివాళులు అర్పిస్తున్నామని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్​రెడ్డి విచారణ వ్యక్తంచేశారు. ‘రాయల తెలంగాణ వద్దు.. రాయలసీమ ముద్దు’ అన్న నినాదంతో హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద తాము 52 గంటల పాటు నిరాహార దీక్ష చేశామని గుర్తుచేశారు. రాయలసీమ అస్తిత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు […]

Read More

నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యం

సారథిన్యూస్​, ఖమ్మం: రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాములు నాయక్​ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఖమ్మం టీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయంలో 25 మంది లబ్ధిదారులకు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను ఎమ్మెల్యే రాములు నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్​ఫెడ్​ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, టీఆర్​ఎస్​ జిల్లా ఇంచార్జి కృష్ణ టీఆర్​ఎస్​ నేతలు కోసూరి శ్రీనివాసరావు, పిచ్చయ్య, మధు, మాలోతు శకుంతల, సత్యనారాయణ, […]

Read More

అవగాహన లేకే ఆరోపణలు

సారథిన్యూస్, రామడుగు: మోతే రిజర్వాయర్​ నిర్మాణంపై అవగాహన లేకే కాంగ్రెస్​ నేతలు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని సింగల్​విండో చైర్మన్​ వీర్ల వెంకటేశ్వర్​రావు విమర్శించారు. సోమవారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను విమర్శించే స్థాయి మేడిపల్లి సత్యానికి లేదని పేర్కొన్నారు. మోతే రిజర్వాయర్​ తూముల గురించి సరైన అవగాహన లేకుండా సత్యం నోటికొచ్చిన ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు గంట్లా […]

Read More
కక్షతోనే నవ్య ఆస్పత్రి సీజ్​

కక్షతోనే నవ్య ఆస్పత్రి సీజ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: నల్లగొండలోని నవ్య హాస్పటల్ ను సీజ్ చేయడం, డాక్టర్ చెరుకు సుహాస్ ను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని తెలంగాణ ప్రజల పార్టీ తీవ్రంగా ఖండించింది. వారి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గుప్తా, వర్కింగ్ ప్రసిడెంట్ శ్యాంసుందర్, వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్, జనరల్ సెక్రటరీ ఇంద్రసేనా, జాయింట్ సెక్రటరీ కోట్ల వాసుదేవ్ ప్రభుత్వానికి సూచించారు. అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో […]

Read More

సేంద్రియసాగుతో ఆరోగ్యసిరులు

సారథిన్యూస్, రామాయంపేట: రైతులు సేంద్రియ పద్ధతులతో సాగుచేసి పర్యావరణాన్ని సంరక్షించాలని నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్​ సూచించారు. సోమవారం మెదక్​ జిల్లా నిజాంపేటలోని సబ్​ మార్కెట్​ యార్డులో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆద్వర్యంలో దళిత రైతులకు అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సతీశ్​ మాట్లాడుతూ.. యువతకు, పిల్లలకు వ్యవసాయంపై అవగహన పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పీ శంకర్, డీబీఆర్సీ జిల్లా కోఆర్డినేటర్​ దుబాషి సంజీవ్, ఏఈవో గణేశ్, […]

Read More