Breaking News

Month: July 2020

భర్త ఆఫర్కు భార్య షాక్

భర్త ఆఫర్​కు భార్య షాక్​​​

సారథి న్యూస్​, గుంటూరు  : ‘నాకు ఆడవాళ్లంటే ఆసక్తి లేదు. అమెరికాలో నా స్నేహితుడు ఉన్నాడు. నువ్వు అక్కడికి వచ్చాక అతనితో సుఖపడుదువులే. నేను కూడా కలుస్తాను. ముగ్గురం ఎంజాయ్‌ చేద్దాం’ ఇదీ ఓ ఎన్‌ఆర్‌ఐ వరుడి బాగోతం. అరకోటి కట్నంతో, కోటి ఆశలతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన నవవధువుకు ఎదురైన చేదు అనుభవం. కొడుకు సంసారానికి పనికిరాడని తెలిసీ అత్తమామలు తన గొంతు కోశారని తెలిసి ఆ యువతి గుండె పగిలింది. తనకు న్యాయం చేయాలంటూ […]

Read More
టీవీ నడుడిపై దాడి

టీవీ నటుడిపై దాడి

ఢిల్లీ: టీవీ నటుడు అన్ష్​ బాగ్రీపై ఓ రౌడీ గ్యాంగ్​ దాడి చేసింది. అతడి తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రస్తుతం దవాఖానలో చికిత్సపొందుతున్నాడు. ఓ కాంట్రాక్టర్​తో గొడవే దాడికి కారణమని తెలుస్తున్నది. అన్ష్​ ఇటీవల ఢిల్లీలో తన ఇంటిని నిర్మించే ఇచ్చే పనిని ఓ కాంట్రాక్టర్​కు అప్పగించాడు. సదరు కాంట్రాక్టర్​ ఇంటిని అసంపూర్తిగా వదిలేశాడు. ఈ క్రమంలో అన్ష్​ ఆ కాంట్రాక్టర్​తో గొడవకు దిగాడు. దీంతో కోపం పెంచుకున్న కాంట్రాక్టర్​ అన్ష్​ ఇంటికి 10 మంది రౌడీలను […]

Read More
మహారాష్ట్రలో పోలీసులకు కరోనా

138 మంది పోలీసులకు కరోనా

ముంబై: మహారాష్ట్రలో గత 24 గంటల్లో 138 మంది పోలీసులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో పోలీస్​శాఖలో 8,722 మందికి కరోనా సోకింది. ఇందులో 6,670 మంది పోలీసులు కోలుకోగా మరో 1,955 యాక్టివ్​ కేసులున్నాయి. ఇప్పటివరకు 97 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీస్​శాఖ అధికారులు చెప్పారు.

Read More
ముగిసిన రావి ప్రస్తానం

ముగిసిన రావి ప్రస్తానం

సారథి న్యూస్​, హైదరాబాద్​ : టాలీవుడ్‌ ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత రావి కొండలరావు మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ‘1958లో శోభ’ చిత్రంతో కొండలరావు సినీ ప్రస్థానం మొదలైంది.

Read More
ముంబైలో కరోనా తగ్గుముఖం

ముంబైలో కరోనా తగ్గుముఖం

ముంబై: దేశ ఆర్థికరాజధాని ముంబైలో కరోనా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కేవలం 700 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత మూడు నెలల నుంచి ఇంత తక్కువస్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ‘ఇది చాలా సంతోషిదగ్గ విషయం. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగానే ఉండాలి, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అదేసమయంలో భౌతికదూరం పాటించాలి’ అంటూ ఆ రాష్ట్ర మంత్రి ఆధిత్యథాక్రే ట్వీట్​ చేశారు.

Read More

కరోనా పాజిటివ్​ వ్యక్తి అదృశ్యం

సారథి న్యూస్​, గుంటూరు : గుంటూరు జీజీహెచ్ నుంచి కరోనా పాజిటివ్ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ నెల 14వ తేదీన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు వ్యక్తి చేరాడు. తెనాలి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు లేక 16 రాత్రి జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌కు వచ్చిన నాటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. 12 రోజుల నుంచి భర్త ఆచూకీ కోసం అతని భార్య వెంకాయమ్మ ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది. ఆసుపత్రిలో ఎన్ని వార్డులు తిరిగినా… ఎంత మందిని […]

Read More
హైదరాబాద్‌లో కంటైన్మెంట్‌ జోన్లు ఎన్నంటే

హైదరాబాద్‌లో కంటైన్మెంట్‌ జోన్లు ఎన్నంటే

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్‌లో కంటైన్మెంట్ జోన్ల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 92 యాక్టివ్ కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా తెలిపింది. హైదరాబాద్‌లో కంటైన్మెంట్ జోన్ల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 92 యాక్టివ్ కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా తెలిపింది. చార్మినార్ జోన్‌లో అత్యధికంగా 31 ఉండగా.. సికింద్రాబాద్‌లో 23, ఖైరతాబాద్‌లో 14, శేరిలింగంపల్లిలో 10, కూకట్‌పల్లిలో 9, ఎల్బీ నగర్‌లో 5 కంటైన్‌మెంట్ జోన్లు […]

Read More
ఆ సత్తా మనకుంది

ఆ సత్తా మనకుంది

సారథి న్యూస్​, వరంగల్​ : ‘కరోనా లాంటి విపత్తులను అనేకం మనం ఎదుర్కొన్నాం..దీనిని ఎదుర్కొనే సత్తా మనకు ఉంది.. ప్రజలెవ్వరూ భయపడవద్దు’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్​, ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మంత్రులు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో  సీఎస్సార్ గార్డెన్స్ లో కోవిడ్ 19 పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ మన రాష్ట్రాన్నే కాదు కరోనా మహమ్మారి యావత్ […]

Read More