Breaking News

సీఎం కేసీఆర్

పీవీ.. సంస్కరణల శీలి

పీవీ.. సంస్కరణల శీలి

శతజయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, గొప్ప సంస్కరణ శీలి అని సీఎం కె.చంద్రశేఖర్​రావు కొనియాడారు. సంస్కరణలకు పీవీ నిలువెత్తు రూపమని కీర్తించారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులో పీవీ శతజయంతి ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశచరిత్రను ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి […]

Read More

అర్బన్​ పార్క్​.. సిటీ మార్క్​

నర్సాపూర్​ పార్క్​ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, మెదక్: గెజిబోలు, వాచ్‌‌ టవర్‌‌లు, వాకింగ్‌‌, సైకిల్‌‌ ట్రాక్‌‌లు, ట్రెక్కింగ్ సౌకర్యాలు… ఇవన్నీ ఎక్కడో మెయిన్‌‌ సిటీలో ఉండే పెద్ద పెద్ద పార్కు‌లు, రిసార్ట్స్​లో ఉండే సౌకర్యాలు అనుకుంటున్నారు కదూ! నిజమే కానీ అది ఇదివరకటి మాట. ఇప్పుడు జిల్లాలో సైతం ఇలాంటి పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్‌‌ ఫారెస్ట్‌‌లో అన్ని హంగులతో అర్బన్‌‌ పార్క్‌‌ రెడీ అయింది..కాలానుగుణంగా ప్రజల జీవనశైలి మారుతోంది. తీరిక […]

Read More

సంతోషికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం

సారథిన్యూస్​, హైదరాబాద్​: గాల్వన్​ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతో‌ష్​బాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. సీఎం విచక్షణాధికారాలతో ఎవరినైనా గ్రూప్‌-1 స్థాయి దాకా ఉన్న పోస్టుల్లో నియమించే అవకాశం ఉన్నది. ఆ అధికారంతోనే సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించనున్నారు. సంతోష్​బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్‌ సోమవారం సూర్యాపేట వెళ్లనున్నారు. ఈ […]

Read More

సీఎం సహాయనిధికి విరాళాలు

సారథి న్యూస్​, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్ రావును మంగళవారం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, సినీ ఫొటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకు వివిధ సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు అందించాయి. హైదరాబాద్ లోని ఫతేనగర్ స్టీల్ మర్చంట్స్​ అసోసియేషన్ రూ.8.51 లక్షలు, శాంత బాగ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అసోసియేషన్ రూ.1.5వేలు, సికింద్రాబాద్ లోని పుష్ప ట్రెండింగ్ కంపెనీ రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. వాటికి […]

Read More
BJP

కేంద్రపథకాలపై ప్రచారం

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలోని పలుగ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రపథకాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ నాగర్​కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జి దిలీప్ ఆచారి కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు అందిస్తున్నా.. వాటిని సద్వనియోగం చేసుకోవడంతో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని ఆచారి ఆరోపించారు. సీఎం కేసీఆర్​ మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆయన వెంట నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ కార్యదర్శి నారాయణ […]

Read More

నిరుద్యోగ భృతి ఇవ్వండి

సారథి న్యూస్, రామడుగు: కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని కరీంనగర్ పార్లమెంటరీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగి శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్​ కలెక్టర్ కె.శశాంకకు వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలుచేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఈ కష్టసమయంలో వారందరికీ రూ.3,016 ఇవ్వాలని కోరారు.

Read More

ఏ ఒక్కరూ ఆకలితో బాధపడొద్దు

సారథి న్యూస్​, వరంగల్​: కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఆకలితో ఏ ఒక్కరూ బాధపడకూదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్​విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ అన్నారు. ఆదివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్ లో చాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. కార్మికుల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్​ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. లాక్​ డౌన్​ కారణంగా అసంఘటిత రంగ కార్మికులు కొందరు ఉపాధి లేక ఇబ్బంది […]

Read More
మన సోనా షుగర్‌ ఫ్రీ రైస్‌

మన సోనా షుగర్‌ ఫ్రీ రైస్‌

ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలి, అధికారులు చెప్పాలె మన పంట హాట్​ కేకుల్లా అమ్ముడుపోవాలె: సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్‌: ఏ పంటను ఎలా..ఎప్పుడు పండించాలనేది ప్రభుత్వమే చెబుతుందని సీఎం కేసీఆర్​ స్పష్టంచేశారు. వరిలో ఏయే రకాలు వేస్తే లాభమో అవి మాత్రమే వేయాలని రైతులను కోరారు. వర్షాకాలంలో మక్క పంట వేయొద్దు.. బదులుగా కందులు వేయాలని సూచించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా వేయకపోతే వారికి రైతుబంధు రాదని స్పష్టంచేశారు. నియంత్రిత పద్ధతితో వ్యవసాయం చేయాలన్నారు. […]

Read More