Breaking News

PROJECTS

దీపికాకు క్రేజ్​ ఎక్కువ

ఆ హీరోయిన్​కు క్రేజ్ ఎక్కువ

ఆమె చేసేవన్నీ పెద్ద ప్రాజెక్టులే.. అందరూ పెద్ద హీరోలే. ఆమెకున్న పాపులారిటీ అలాంటింది. ఆమె ఎవరో కాదు దీపికా పదుకునే. బాలీవుడ్​ హీరోయిన్ దీపికా పదుకునే కి ఉండే క్రేజ్ ఎంతో అందరికీ తెలిసిందే. ఎందుకంటే హీరోయిన్​గా నటించేందుకు బయటినుంచి వచ్చేవాళ్లు అక్కడ నిలదొక్కకోవడమంటే ఆషామాషీ కాదు. కరీనా కపూర్ వంటి సీనియర్ హీరోయిన్లతో సమానంగా నిలబడింది దీపికా పదుకొనే. అందుకే భారీ సినిమాల్లో హీరోయిన్ గా చెయ్యమంటూ ఆమెని వెదుక్కొంటూ వెళ్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ ఎంతైనా […]

Read More
వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష

వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష

సారథి న్యూస్, హైదరాబాద్: వ్యవసాయ శాఖ పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడానికి, స్వతంత్ర భారతంలో గతంలో ఎన్నడూ..ఎక్కడా జరగనంత ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందని సమావేశంలో పాల్గొన్న అధికారులను, మంత్రులనుద్దేశించి మాట్లాడారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తూ.. ఒక్క రూపాయి భూమిశిస్తు తీసుకోవద్దనే లక్ష్యంతో నీటి తరువాయి విధానాన్ని రద్దు […]

Read More
ప్రాజెక్టులు కంప్లీట్​కావాలె

ప్రాజెక్టులు కంప్లీట్ ​కావాలె

గోదావరి నుంచి 4, కృష్ణా నుంచి 3 టీఎంసీల నీటిని తరలించాలి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు సారథి న్యూస్, హైదరాబాద్: నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తిచేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులతో పాటు, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని ప్రాజెక్టులు.. వాటికి నిధుల సమీకరణ’పై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో […]

Read More
చెరువులు, రిజర్వాయర్లు నింపాలె

చివరి ఆయకట్టు దాకా నీళ్లందాలి

ఇరిగేషన్​శాఖలో నాలుగు విభాగాలు వద్దు ప్రత్యేక సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారిందని, భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయని, కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ప్రాజెక్టుల […]

Read More
SPEAKER

ఏపీలో సాగుకు పెద్దపీట

సారథిన్యూస్​, శ్రీకాకుళం: వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఏపీ స్పీకర్​ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాండ్యాం గ్రామ సమీపంలోని రెల్లి గెడ్డపై రూ.26.42 కోట్లతో నిర్మించే ఎత్తిపోతల పథకానికి శాసన సభాపతి తమ్మినేని గురువారం శంకుస్దాపన చేశారు. ప్రతి గడపకు పరిపాలన చేరవేయడమే సీఎం జగన్​ ఆలోచన అన్నారు. తాండ్యాం ఎత్తిపోతల పథకాన్ని రూ.26.42 కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా తాండ్యాం, పొందూరు, కృష్ణాపురం, మాల్కం గ్రామాలకు చెందిన […]

Read More

దీక్ష విరమించిన నేతలు

సారథి న్యూస్​,మహబూబ్​నగర్​: కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కృష్ణాజలాల పరిరక్షణ దీక్ష చేస్తున్న ఏఐసీసీ కార్యదర్శి, మాజీమంత్రి జిల్లెల చిన్నారెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నేత, టీపీసీసీ కార్యదర్శి జి.మధుసూదన్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతం చేపట్టిన దీక్షను స్థానిక కాంగ్రెస్​ నాయకులు విరమింపజేశారు. పెండింగ్​ ప్రాజెక్టులపై టీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. అలాగే టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు […]

Read More