Breaking News

KRISHNA

గోకులకృష్ణ గోపాలకృష్ణ

పిల్లనగ్రోవిని చేతబట్టారు.. వెన్న ముద్దలను దొంగిలించారు. చిన్నారి సత్యభామలను ఆటపట్టించారు. ముద్దు వేషధారణ, ముచ్చటగొలిపే మాటలతో చిన్నికృష్ణులు సందడి చేశారు. గోకులంలో ఆడిపాడారు. మంగళవారం శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా పలువురు చిన్నారులు రాధాశ్రీకృష్ణుల వేషధారణలో ఒదిగిపోయారు.– సారథి న్యూస్​టీం

Read More
చుక్క నీటిని వదులుకునేది లేదు

చుక్క నీటిని వదులుకునేది లేదు

సారథి న్యూస్,​ హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి నదుల్లో మన హక్కు నీటివాటాను కాపాడుకుని తీరాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు సూచించారు. గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని కేసీఆర్​ స్పష్టంచేశారు. ఎంతటి పోరాటానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 5న ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శి యూపీ సింగ్ […]

Read More
కరోనా కలకలం

కృష్ణా కలెక్టరేట్​లో కరోనా కలకలం

సారథి న్యూస్​, కృష్ణా : ఆంధ్రప్రదేశ్​ లోని కృష్ణా జిల్లా కలెక్టరేట్​లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం కలెక్టరేట్​ వంద ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. నేరుగా ఉద్యోగుల ఫోన్లకు వస్తున్న ఫలితాల రిపోర్టులు చూసి సహచరులు భయపడుతున్నారు. ఇప్పటికే 15 మందికి పైగా పాజిటివ్ గా రిపోర్టులు వచ్చాయి.

Read More
ప్రభుత్వం సాగించేది ఆటవిక పాలన

ప్రభుత్వం సాగించేది ఆటవిక పాలన

సారథి న్యూస్​, కృష్ణా: వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులను మాజీ మంత్రి దేవినేని ఉమా, బచ్చుల అర్జునుడు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. దురుద్దేశంతో కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుంది. భవిష్యత్తులో జగన్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాజ్యాంగ విలువలు, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గాలికి వదిలేసి.. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం […]

Read More
శ్రీశైలానికి కొనసాగుతున్నవరద

శ్రీశైలానికి కొనసాగుతున్నవరద

జూరాల 11 గేట్లు ఎత్తివేత కొనసాగుతున్న వరద ఉధృతి సారథి న్యూస్​, కర్నూలు: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పిత్తికి నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం జూరాల ప్రాజెక్టు స్పిల్‌ వే నుంచి 73,502 క్యూసెక్కులు, పవర్‌ హౌస్‌ ద్వారా 33,282 క్యూసెక్కులను మొత్తం 1,06,784 క్యూసెక్కులను కిందకు వదిలారు. 11 […]

Read More
చెరువులు, రిజర్వాయర్లు నింపాలె

చివరి ఆయకట్టు దాకా నీళ్లందాలి

ఇరిగేషన్​శాఖలో నాలుగు విభాగాలు వద్దు ప్రత్యేక సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారిందని, భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయని, కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ప్రాజెక్టుల […]

Read More

ఖమ్మం టీఆర్​ఎస్​ ఆఫీస్​ ఇంచార్జిగా కృష్ణ

సారథిన్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలోని టీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయం ఇంచార్జిగా ఆర్​జేసీ కృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ గురువారం నియామక ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణను మంత్రులు కేటీఆర్​, అజయ్​ అభినందించారు. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.

Read More

ఏపీ ఎత్తిపోతలను అడ్డుకుంటం

అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు కట్టడం తప్పదమే ఏపీ ప్రభుత్వతీరు విభజన చట్టానికి విరుద్ధం ‘కృష్ణా’ బోర్డులో ఫిర్యాదుచేస్తం కనీసం మమ్మల్ని సంప్రదించలేదు ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణానది నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆక్షేపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన […]

Read More