Breaking News

NAGARKURNOOL

ధరణితో ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు

ధరణితో ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు

సారథి న్యూస్, బిజినేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి వెబ్​సైట్​ ద్వారా రిజిస్ట్రేషన్లు ఏకకాలంలో పూర్తయి వెంటనే వారికి పాస్ పుస్తకంలో భూమి వివరాలు నమోదవుతాయని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ​కలెక్టర్ ​హన్మంత్​రెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి తహసీల్దార్​ఆఫీసులో ధరణి వెబ్​సైట్ ​ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ వెబ్​సైట్​ ద్వారా కొనుగోలుదారులతో పాటు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ఈజీగా అవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ అయిన కొద్ది సమయంలోనే […]

Read More
‘ధరణి’సేవల పరిశీలన

‘ధరణి’ సేవల పరిశీలన

సారథి న్యూస్, బిజినేపల్లి: రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్​ను సీఎం కె.చంద్రశేఖర్​రావు గురువారం ప్రారంభించారు. పోర్టల్​ను తహసీల్దార్​అంజిరెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కురుమయ్య, పీఏసీఎస్​చైర్మన్​బాలరాజు గౌడ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మహేష్ రెడ్డి, మంగి విజయ్, బాలస్వామి, తిరుపతిరెడ్డి, పులిందర్ రెడ్డి పరిశీలించారు.

Read More
రైతు వేదికలు త్వరలోనే అందుబాటులోకి..

రైతు వేదికలు త్వరలోనే అందుబాటులోకి..

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను జిల్లా అడిషనల్​కలెక్టర్ మనుచౌదరి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి పనులను పరిశీలించారు. రైతువేదికలను త్వరలో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులను వేగంగా, నాణ్యవంతంగా పూర్తిచేయాలని సూచించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు వేదికలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆయన వెంట బిజినేపల్లి ఎంపీడీవో హరినాథ్ గౌడ్, మంగనూర్ ఉపసర్పంచ్ చిన్నగాళ్ల […]

Read More
కొట్రలో దసరా మహోత్సవం

కొట్రలో దసరా మహోత్సవం

సారథి న్యూస్, వెల్దండ: విజయదశమి మహోత్సవాన్ని నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. చుట్టాలు, బంధువులు, కొత్త అల్లుళ్ల రాకతో ప్రతి ఇల్లూ సందడిగా మారింది. స్థానిక చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాతకు ప్రత్యేక పూజల అనంతరం జమ్మిచెట్టు వద్దకు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ఆయుధపూజ నిర్వహించారు. శమీ మంత్రం జపించారు. ఈ యేడు తమకు కాలం ఎలా కలిసొస్తుందో.. ఆదాయ వ్యయాలను సరిచూసుకున్నారు. అనంతరం జమ్మి ఆకులు తెంచి.. […]

Read More
దుర్గామాత చల్లంగా చూడు

దుర్గామాత చల్లంగా చూడు

సారథి న్యూస్, బిజినేపల్లి: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నాగర్​కర్నూల్​ జిల్లా పాలెం వెంకటేశ్వర ఆలయం సన్నిధిలో ఫ్రెండ్స్ యూత్ క్లబ్, పద్మావతి మాతృ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారికి భక్తులు విశేషపూజలు చేశారు. రోజుకొక పూజతో దుర్గామాతను కొలుస్తున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ సురేందర్, సూర్యకళ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఫ్రెండ్స్ యూత్ క్లబ్ సభ్యులు అధ్యక్షుడు ప్రమోద్ కుమార్, జగదీశ్​, వెంకటేష్, ఆనంద్ సింగ్ , మోహన్, పూజారి జయంత్ శర్మ, కమిటీ […]

Read More
గాయత్రీదేవిగా అమ్మవారు

గాయత్రీదేవిగా అమ్మవారు

సారథి న్యూస్, బిజినేపల్లి: శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా ప్రత్యేక పూజలు అందుకున్నారు. రెండవ రోజు ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సుమలత దంపతులు, వారి కుటుంబసభ్యులు పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. పాడిపంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు.

Read More
ఎల్లూరు వెళ్తున్న కాంగ్రెస్​నేతల అరెస్ట్​

ఎల్లూరు వెళ్తున్న కాంగ్రెస్ ​నేతల అరెస్ట్​

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: కొల్లాపూర్ వద్ద ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎల్లూర్ లిఫ్ట్ ప్రాజెక్టు పంపులు మునిగిపోవడంతో పరిశీలించేందుకు వెళ్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్​మల్లురవి, ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ ను నాగర్​కర్నూల్​జిల్లా తెల్కపల్లి పోలీసులు అడ్డుకుని అరెస్ట్​ చేశారు. ఈ సమయంలో ఎంపీ రేవంత్​రెడ్డి కాలికి గాయమైంది.

Read More
దసరా నాటికి రైతు వేదికలు కంప్లీట్​ కావాలె

దసరా నాటికి రైతు వేదికలు కంప్లీట్​ కావాలె

సారథి న్యూస్​, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలోని 9 క్లస్టర్ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులు దసరా పండుగ నాటికి పూర్తిచేయాలని ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశించారు. మండల కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న రైతువేదికను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీచేసి మాట్లాడారు. రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలను త్వరితగతిన పూర్తిచేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలాగే నిర్మాణం విషయంలో ప్రభుత్వం పేర్కొన్న కంపెనీ మెటీరియల్ ను […]

Read More