Breaking News

MLC

ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సన్మానం

ఎమ్మెల్సీ నారాయణరెడ్డికి సన్మానం

సామాజిక సారథి, కల్వకుర్తి: రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్సీని కశిరెడ్డి.  నారాయణరెడ్డి ని   హైదరాబాద్ లోని తమ నివాసంలో మాడ్గుల, వెల్దండ,తలకొండపల్లి, కల్వకుర్తి మండలాల ముఖ్య నాయకులు,ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ గా రెండో సారి ఎన్నికైన సంధర్భంగా పుష్పగుఛ్ఛం, శాలువాలతో సత్కరించారు. తదుపరి ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా కడ్తాల మండలం ముద్విన్, చరికొండ గ్రామ పంచాయతీకి చెందిన లబ్దిదారులకు CM సహాయ నిధి చెక్కులను బాధితునకు అందించారు.

Read More
దైవసాక్షిగా

దైవస్సాక్షిగా..!

ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైనా ఎమ్మెల్సీల ప్రమాణం బండా ప్రకాశ్‌ మినహా ఐదుగురితో ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయించిన మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సామాజిక సారథి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలిలో ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. బండా ప్రకాష్‌ మినహా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, గుత్తా సుఖేందర్‌ రెడ్డి చేత మండలి ప్రొటెం […]

Read More
ఎమ్మెల్సీలకు అభినందనలు

ఎమ్మెల్సీలకు అభినందనలు

సామాజిక సారథి, చారకొండ: రెండోసారి ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలకు హైదరాబాద్లోని వారి వారి నివాసంలో నాగర్ కర్నూల్ జిల్లా వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నకినమోని వెంకటయ్య యాదవ్, చంద్రాయన పల్లి ఎంపీటీసీ గోపిడి శ్రీనివాస్ రెడ్డి వారికి పుచ్ఛగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కడారి మల్లయ్య, మల్లికార్జున్,  శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
ఐదు జిల్లాల్లో పోరు

ఐదు జిల్లాల్లో పోరు

టీఆర్ఎస్ ఖాతాలోకి ఆరు ఏకగ్రీ స్థానాలు 4 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఏకగ్రీవం మిగతా 6 స్థానాలకు డిసెంబర్‌ 10న పోలింగ్‌ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ మెదక్​బరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్​పోటాపోటీ సామాజిక సారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఐదు జిల్లాలో ఎన్నిక జరగనుంది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. […]

Read More
ధాన్యం కొనుగోళ్లపై దొంగనాటకాలు

ధాన్యం కొనుగోళ్లపై దొంగనాటకాలు

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఫైర్​ నేడు, రేపు ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్‌ ధర్నా సామాజిక సారథి, హైదరాబాద్‌: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకుండా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌, కేంద్రంలో ప్రధాని మోడీ దొంగ నాటకాలు ఆడుతూ, అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలిసి జూమ్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఐదుకోట్ల టన్నుల బియ్యాన్ని సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర […]

Read More
ఎమ్మెల్సీ పోచంపల్లికి శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ పోచంపల్లికి శుభాకాంక్షలు

సామాజిక సారథి, హన్మకొండ: హన్మకొండలోని వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ధర్మసాగర్ మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగాల రాజు కలిసి అభినందించారు. అనంతరం హన్మకొండలోని అదాలత్ సెంటర్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళలర్పించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు  తెలిపారు.

Read More
ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డికి మంత్రి శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డికి విషెస్​ చెప్పిన మంత్రి హరీశ్​రావు

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: మహబూబ్​నగర్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా కూచకుళ్ల దామోదర్​రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తన తనయుడు డాక్టర్ ​కూచకుళ్ల రాజేశ్​రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్​రావును హైదరాబాద్ లో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన దామోదర్ రెడ్డికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన విజయం కోసం పనిచేసిన ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లా టీఆర్ఎస్ ​ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రతినిధుల కృషిని […]

Read More
ఎమ్మెల్సీగా పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఏక‌గ్రీవం

ఎమ్మెల్సీగా పోచంప‌ల్లి ఏక‌గ్రీవం

ఫ‌లించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: వ‌రంగ‌ల్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యేందుకు స‌హ‌క‌రించిన జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు, కార్పోరేటర్లు, కౌన్సిల‌ర్ల‌కు, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. ఈ సంధ‌ర్భంగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డిని మంత్రి ద‌యాక‌ర్‌రావు పుష్ప‌గుచ్ఛం […]

Read More