Breaking News

MLA

నిధులిస్తే పోటీనుంచి తప్పుకుంటాం

నిధులిస్తే పోటీనుంచి తప్పుకుంటాం

ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్​ సామాజిక సారథి, సంగారెడ్డి: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్‌ విసిరారు. ఉమ్మడి మెదక్‌లో ఒక్కో నియోజకవర్గానికి రూ.రెండువేలకోట్ల చొప్పున 10 నియోజకవర్గాలకు రూ.20వేల కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలా విడుదల చేస్తే తన సతీమణిని ఎమ్మెల్సీ ఎన్నికల పోటీనుంచి విత్‌ డ్రా చేయిస్తానని హరీశ్​రావుకు ఛాలెంజ్‌ విసిరారు. నిర్మలా జగ్గారెడ్డిని గెలిపిస్తే వచ్చే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జిల్లాకు రూ.20వేల కోట్లు […]

Read More
యాదాద్రికి ఎమ్మెల్యే మర్రి బంగారు కానుక

యాదాద్రికి ఎమ్మెల్యే మర్రి బంగారు కానుక

సామాజిక సారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడం కోసం నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. సీఎం కేసీఆర్​ సమక్షంలోనే ఆయన గతంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ హామీ మేరకు బంగారాన్ని ఆలయానికి అప్పగించారు. శుక్రవారం కుటుంబసమేతంగా లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం పలికారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం […]

Read More
సంక్షేమ పథకాలతోనే పల్లెలు అభివృద్ధి

సంక్షేమ పథకాలతోనే పల్లెలు అభివృద్ధి

సామాజిక సారథి, ఐనవోలు/ హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలం లోని పంతిని గ్రామంలో రూ.12.60లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠ దామాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పంతిని నుంచి చెన్నారం గ్రామానికి రూ.2.50కోట్ల వ్యయంతో బీటీ రోడ్ మంజూరయ్యిందని, త్వరలో పనులు పూర్తి […]

Read More
సమ్మెను విచ్ఛిన్నం..చేయాలని చూస్తోంది

సమ్మెను విచ్ఛిన్నం..చేయాలని చూస్తోంది

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: గణపతి చక్కెర పరిశ్రమ యాజమాన్యం కార్మికుల మధ్య చిచ్చుపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే, పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షుడు రఘునందన్ రావు అన్నారు. నూతన వేతన సవరణ కోసం గణపతి పరిశ్రమ రెగ్యులర్ ఉద్యోగులు గత 23 రోజులుగా పరిశ్రమ ఎదుట సమ్మె నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే, చెరుకు క్రషింగ్ ప్రారంభం అయ్యే సమయం దగ్గర పడటంతో సీజనల్ కార్మికులు […]

Read More
టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

ఎమ్మెల్యే నోముల భగత్ సామాజిక సారథి, హలియా: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నఅభివృద్ధికి ఆకర్షితులై అధిక సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని నాగార్జున సాగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం సాయంత్రం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు ఆలీనగర్ కి చెందిన 89 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై రాష్ట్ర మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవెల్లి విజయేందర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ […]

Read More
ఆపత్కాలబంధు సీఎం సహాయనిధి

ఆపత్కాలబంధు సీఎం సహాయనిధి

సామాజిక సారథి, హాలియా: సీఎం సహాయనిధి ఆపత్కాలబంధు అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిడమానూరు మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో వైద్య ఖర్చులకు, పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎం సహాయనిధి బాధిత కుటుంబాలకు ఆసరాగా ఆదుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్, మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య, సర్పంచ్ […]

Read More
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

సామాజిక సారథి డిండి: మండల కేంద్రంలో  టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ మేకల సాయమ్మ కాశన్న ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్షుడు గిరమోని  శ్రీను, ఎంపీటీసీ బుషిపాక వెంకటయ్య, ఖలీం, గుర్రము సురేష్, ఈశ్వరయ్య, డీలర్ రవి, లక్ష్మారెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More
ధాన్యం కొనుగోలు చేయాలి

ధాన్యం కొనుగోలు చేయాలి

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రైస్ మిల్లర్లను కోరారు. మండల కేంద్రంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం వడ్ల నిల్వలు పెరిగిపోవడంతో పాటు రాష్ట్రంలో తుఫాన్ ఉందని వాతావరణ శాఖ చేబుతుందన్నారు.  ఆకాల వర్షాలు రాకముందే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని మిలర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీ‌ఆర్‌ఎస్ పార్టీ మండల […]

Read More